Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • ఆకస్మిక తనిఖీలు చేపడతాం: మంత్రి బొత్స
      #ఆంధ్రప్రదేశ్

      ఆకస్మిక తనిఖీలు చేపడతాం: మంత్రి బొత్స

      ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు పురపాలిక, నగరపాలికల కమిషనర్లతో మంత్రి బొత్స వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, క్లాప్‌ కార్యక్రమం అమలుపై బొత్స సమీక్షించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, తరలింపునకు 3100 కొత్త ఆటోల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8 నుంచి 100 రోజులపాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నివాస,…
    • ఆమోద‌ముద్ర‌.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు
      #ఆంధ్రప్రదేశ్

      ఆమోద‌ముద్ర‌.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌వ‌ర్న‌ర్‌ కోటాలో కొత్త‌గా ఎంపిక కానున్న ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు ఎవ‌రు? అనే ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిపాదించిన ఆ న‌లుగురు ఎమ్మెల్సీల‌కు ఆమోద‌ముద్ర వేశారు గ‌వ‌ర్న‌ర్ విశ్వభూషణ్ హరిచందన్‌.. సాయంత్రం త‌న శ్రీ‌మ‌తి వైఎస్ భార‌తితో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్‌తో స‌మావేశం జ‌రిగింది.. ఈ సంద‌ర్భంగా గవర్నర్ కోటాలో…
    • క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. థ‌ర్డ్‌వేవ్, హెల్త్‌హ‌బ్స్‌‌పై కీల‌క సూచ‌న‌లు
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. థ‌ర్డ్‌వేవ్, హెల్త్‌హ‌బ్స్‌‌పై కీల‌క సూచ‌న‌లు

      రాష్ట్రంలో ప్ర‌స్తుతం కోవిడ్‌ పరిస్థితులు, కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ సన్నద్ధత, హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు.. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివ‌రించారు అధికారులు.. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామ‌న్నారు.. ఆక్సిజన్‌ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్న‌ట్టు వివ‌రించారు.. అలాగే…
    • ఏపీలో 5 వేలకు దిగువగా కరోనా కేసులు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో 5 వేలకు దిగువగా కరోనా కేసులు…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 4,549 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 59 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 10,114 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,14,393 కు చేరుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 11,999 మంది మృతిచెందారు.. రిక‌వ‌రీ…
    • త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు..
      #ఆంధ్రప్రదేశ్

      త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు..

      వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్ల బిగంపుపై ఎప్ప‌టి నుంచో క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు.. దీనిపై ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఏపీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తామ‌ని వెల్ల‌డించారు.. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పగటి పూటే 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. అనంతపురం జిల్లాలో తమకు రాత్రిపూట కరెంట్ ఇవ్వాలని అక్కడి రైతులు…
    • బ్రేకింగ్‌: క‌రోనాతో చ‌నిపోయిన‌వారికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్..
      #Top Story

      బ్రేకింగ్‌: క‌రోనాతో చ‌నిపోయిన‌వారికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్..

      క‌రోనా మ‌హ‌మ్మారి వేలాది మంది ప్రాణాల‌ను తీసింది.. సామాన్యుల‌తో పాటు.. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. వంద‌లాది కుటుంబాలు భారీగా న‌ష్ట‌పోయిన ప‌రిస్థితి.. దీంతో.. వారి కుటుంబాల‌కు మేం ఉన్నామంటూ భ‌రోసా ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.. కరోనా బారిన‌ప‌డి చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బంది కుటుంబాలకు ఈ ప‌రిహారాన్ని అందించ‌నున్నారు.. కోవిడ్‌తో…
    • ర‌ఘురామ‌వి ప‌నిలేని ఆరోప‌ణ‌లు.. మంత్రి ఫైర్
      #ఆంధ్రప్రదేశ్

      ర‌ఘురామ‌వి ప‌నిలేని ఆరోప‌ణ‌లు.. మంత్రి ఫైర్

      వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎపిసోడ్ కొన‌సాగుతూనే ఉంది.. ఆయ‌న‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాలంటూ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు మ‌రోసారి ఫిర్యాదు చేసింది వైసీపీ.. మ‌రోవైపు.. త‌న‌పై న‌మోదైన కేసుల విష‌యంలో ఇత‌రుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్నారు ర‌ఘురామ‌.. ఇక‌, ఇవాళ ర‌ఘురామ‌పై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ‌రాజు.. శ్రీ‌కాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఎంపీ రఘురామకి పనిలేక అనవసరమైన ఆరోపణలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.. మా ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని వదిలేసింది… ఎక్కడ విఫలమైందో..…
    • మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తాం..
      #ఆంధ్రప్రదేశ్

      మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తాం..

      మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు తీర్పును స‌వాల్ చేసేందుకు సిద్ధం అవుతోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌దేశ్.. హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్.. ఇంకా, కోర్టు తీర్పు కాపీ పూర్తిగా చూడలేదు.. దీనిపై అప్పీల్‌కు వెళ్తామ‌ని తెలిపారు.. ఇక‌, మేం ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించ‌లేద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా వస్తాయి, ఒక్కోసారి వ్యతిరేకంగా వ‌స్తాయ‌ని వ్యాఖ్యానించారు.. మ‌రోవైపు లోకేష్ కామెంట్ల‌పై స్పందించిన మంత్రి.. లోకేష్ చిన్నవాడు కాదు.. పెద్దవాడు కాదు.. ట్వీట్ల బాబుగా తయారు…
    • నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుప‌త్రుల అభివృద్ది…
      #Top Story

      నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుప‌త్రుల అభివృద్ది…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈరోజు ఎస్ఎన్‌బీసీ సమావేశం జరిగింది.  2021-22 వార్షిక రుణ ప్ర‌ణాళికను ఆవిష్క‌రించారు.  స్కూళ్లు, ఆసుప‌త్రుల‌ను నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్నామ‌ని, అగ్రి ఇన్‌ఫ్రా, గృహాలు, ఇత‌ర వ్య‌వ‌సాయ రంగాల్లో బ్యాంకుల స‌మ‌ర్ధ‌త పెర‌గాల‌ని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  వ్య‌వ‌సాయ రంగంలో మౌలిక స‌దుపాయాలు పెంచాలని పేర్కొన్నారు.  ప్ర‌భుత్వ స్కూళ్ల‌కు పిల్ల‌లు తిరిగి వ‌స్తున్న‌ట్టు తెలిపారు.  చికిత్స‌కోసం చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్టు సీఎం తెలిపారు.…
    • మాన్సాస్ ట్ర‌స్ట్‌పై ఏపీ హైకోర్టు కీల‌క ఆదేశం…
      #Top Story

      మాన్సాస్ ట్ర‌స్ట్‌పై ఏపీ హైకోర్టు కీల‌క ఆదేశం…

      విజ‌య‌న‌గ‌రంలోని మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారంపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టులో రిట్ పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు.  ఈ రిట్ పీటీష‌న్‌ను విచారించిన హైకోర్ట్ కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది.  ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 72 ను హైకోర్టు కొట్టివేసింది.  మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం, మాన్సాస్ ట్ర‌స్ట్‌కు అశోక్ గ‌జ‌ప‌తి రాజునే చైర్మ‌న్ గా ఉండేలా ఆదేశాలు జారీచేసింది.  గ‌తంలో మాన్సాస్‌, మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం ట్ర‌స్ట్‌ల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించేవారు.  అయితే, ఆయ‌న్ను త‌ప్పిస్తూ ప్ర‌భుత్వం జీవో 72…
    ←1…2,0112,0122,0132,0142,015…2,042→

తాజావార్తలు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions