Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • సెంట్ర‌ల్ వ‌ర్సెస్ స్టేట్స్.. అన్ని రాష్ట్రాల సీఎంల‌కు ఏపీ సీఎం లేఖ‌..
      #ఆంధ్రప్రదేశ్

      సెంట్ర‌ల్ వ‌ర్సెస్ స్టేట్స్.. అన్ని రాష్ట్రాల సీఎంల‌కు ఏపీ సీఎం లేఖ‌..

      వ్యాక్సిన్ల విష‌యంలో క్ర‌మంగా రాష్ట్రాల‌ను క‌దులుతున్నాయి… కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఇప్ప‌టికే వ్యాక్సిన్‌పై కేంద్రాన్ని డిమాండ్ చేయ‌గా.. తాజాగా, ఈ పోరాటంలో చేరారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ‌లు రాసిన ఏపీ సీఎం.. వ్యాక్సిన్‌ల‌కు గ్లోబల్ టెండర్లు వ్యవహారాన్ని లేఖ‌ల్లో పేర్కొన్నారు.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్ మీద ఉండాల‌ని కోరారు వైఎస్…
    • గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్.. 15న వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌
      #ఆంధ్రప్రదేశ్

      గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్.. 15న వారి ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌

      క‌రోనా స‌మ‌యంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ వ‌స్తోంది ఏపీ ప్ర‌భుత్వం.. మూడో సారి వాహాన మిత్ర పథకాన్ని అమలు చేయాల‌ని నిర్ణ‌యించారు.. జులై నెలలో వాహన మిత్ర పథకం అమలు చేయాల్సి ఉన్నా.. క‌రోనా కష్ట కాలంలో ఆదుకునేందుకు ఈ నెలలోనే వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి పేర్నినాని.. ఈ నెల 15వ తేదీన వాహన మిత్ర పథకం కింద డబ్బులు జ‌మ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే; వివిధ వృత్తులకు చెందిన…
    • ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 81 మరణాలు
      #Top Story

      ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 81 మరణాలు

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 11,421 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,25,682 కు చేరింది. ఇందులో 15,75,557 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,38,912 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.…
    • ప‌రీక్ష‌ల‌పై హైకోర్టులో విచార‌ణః 15 రోజుల ముందే స‌మాచారం..
      #Top Story

      ప‌రీక్ష‌ల‌పై హైకోర్టులో విచార‌ణః 15 రోజుల ముందే స‌మాచారం..

      ఏపీలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ పరీక్ష‌లపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న‌ది.  ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది.  జులై నెల‌లో పరీక్ష‌ల నిర్వాహ‌ణపై స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం హైకోర్టుకు తెలియ‌జేసింది.  ప‌రీక్ష‌ల‌కు 15 రోజుల ముందే స‌మాచారం ఉంటుంద‌ని హైకోర్టుకు ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  ప్ర‌భుత్వం త‌ర‌పు వాద‌న‌లు విన్న త‌రువాత ఈ కేసును కోర్టు జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది.  మే మొద‌టి వారంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావించినా క‌రోనా విజృంభిస్తుండ‌టంతో వాయిదా వేశారు.…
    • ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి సొంతిల్లు…
      #Top Story

      ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి సొంతిల్లు…

      ఇల్లులేని పేద‌ల‌కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్ జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో సుమారు 15 ల‌క్ష‌ల‌కు పైగా గృహాల‌ను నిర్మిస్తున్నారు.  ఈ ప‌థకం ద్వారా 31 ల‌క్ష‌ల కుటుంబాల‌కు స్థిరాస్తుల‌ను క‌ల్పిస్తున్నాం.  ఈ కార్య‌క్ర‌మం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇస్తోంద‌ని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  ఈరోజు వైఎస్ జ‌గ‌నన్న కాల‌నీల నిర్మాణం ప‌నుల‌ను సీఎం జ‌గ‌న్ వ‌ర్చువ‌ల్ విధానం ద్వారా ప్రారంభించారు.  యుద్ధ ప్రాతిప‌దిక‌న గృహ‌నిర్మాణ ప‌నుల‌ను పూర్తిచేస్తామ‌ని, రాష్ట్ర‌జ‌నాభాలో ప్ర‌తి నలుగురిలో ఒక‌రికి ప‌క్కా ఇంటిని ఇస్తున్నామ‌ని సీఎం…
    • లైవ్: వైఎస్ జగనన్న కాలనీ పనులకు శ్రీకారం…
      #Top Story

      లైవ్: వైఎస్ జగనన్న కాలనీ పనులకు శ్రీకారం…

    • జ‌గ‌నన్న ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం…
      #Top Story

      జ‌గ‌నన్న ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ దూసుకుపోతున్న‌ది.  రాష్ట్రంలోని పేద‌ల‌కు ఇప్ప‌టికే ఇళ్ల ప‌ట్టాలు మంజూరు చేసిన ప్ర‌భుత్వం ఆ స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జ‌గ‌నన్న కాల‌నీల పేరుతో ప‌థ‌కాన్ని ప్రారంభించింది.  ఈరోజు నుంచి ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మం మొద‌లు కాబోతున్న‌ది. సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈరోజు వర్చువ‌ల్ విధానంలో ఇళ్ల నిర్మాణం కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌బోతున్నారు.  మొత్తం 15,60,227 ఇళ్ల‌ను నిర్మించ‌బోతున్నారు.  ఇందుకోసం ప్ర‌భుత్వం రూ. 28,084 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింది.  మూడు…
    • ఆనందయ్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచారణ
      #ఆంధ్రప్రదేశ్

      ఆనందయ్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచారణ

      ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐ డ్రాప్స్ మినహా మిగతా వాటికి అనుమతిని ఇచ్చింది. కాగా, నేడు ఐ డ్రాప్స్ పంపిణీపై విచారణ జరపనుంది హైకోర్టు. మొత్తం 4 పిటిషన్లపై విచారణ చేయనుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్దారించారు. కంటిలో వేసే మందు మినహా మిగిలిన మందులు రోగులకు అందివచ్చని షరతు పెట్టారు, దీంతో వాటి…
    • ఈ వెబ్‌సైట్ ద్వారా ఆనంద‌య్య మందు పంపిణీ..
      #ఆంధ్రప్రదేశ్

      ఈ వెబ్‌సైట్ ద్వారా ఆనంద‌య్య మందు పంపిణీ..

      ఏపీ ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో.. మ‌ళ్లీ మందు పంపిణీ ఏర్పాట్ల‌లో మునిగిపోయారు నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య‌.. అయితే, మందు కోసం ఇత‌ర ప్రాంతాల నుంచి ఎవ‌రూ కృష్ణ‌ప‌ట్నానికి రావొద్దు అని ఇప్ప‌టికే విజ్ఞ‌ప్తి చేశారు… జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామ‌ని.. అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలిపారు. మ‌రి ఆనంద‌య్య మందు పంపిణీ ఎప్ప‌టి నుంచి అని అంతా ఎదురుచూస్తోన్న స‌మ‌యంలో.. సోమవారం నుండి అందుబాటులోకి…
    • విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు విదేశీ సర్వీసులు పునః ప్రారంభం..
      #ఆంధ్రప్రదేశ్

      విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు విదేశీ సర్వీసులు పునః ప్రారంభం..

      క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ విమానా స‌ర్వీసులు నిలిచిపోయాయి… ఏప్రిల్ 3వ తేదీ నుంచి తాత్కాలికంగా విదేశీ విమానాల‌ను నిలిపివేశారు అధికారులు.. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి కాస్త చేతుల్లోకి రావ‌డంతో.. తిరిగి విదేశీ సర్వీసుల‌ను ప్రారంభించారు.. దుబాయ్ నుంచి 65 మంది ప్రవాసాంధ్రులతో రాష్ట్రానికి చేరుకుంది ప్ర‌త్యేక విమానం.. అయితే, ఇవి గ‌తంలో మాదిరి రెగ్యుల‌ర్ స‌ర్వీసులు కావు.. వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేశారు.. దీంతో..…
    ←1…2,0132,0142,0152,0162,017…2,037→

తాజావార్తలు

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

  • Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions