Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • జులైలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!-ఏపీ విద్యాశాఖ మంత్రి
      #ఆంధ్రప్రదేశ్

      జులైలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!-ఏపీ విద్యాశాఖ మంత్రి

      రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఇత‌ర రాష్ట్రాలు ర‌ద్దు చేసినా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మాత్రం వాయిదా వేసింది.. విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హించితీరుతామ‌ని ఇప్ప‌టికే ప‌లు సార్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేశారు.. తాజాగా టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై స్పందించిన మంత్రి.. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డానికి ఒక్క నిమిషం చాలు.. కానీ, ఆ త‌ర్వాత ప‌ర్యావ‌స‌నాల‌ను కూడా గుర్తించాల‌న్నారు.. ఇక‌, జులై మొద‌టి వారంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే…
    • ఏపీ కరోనా అప్డేట్.. 24 గంటల్లో
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్డేట్.. 24 గంటల్లో

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 5741 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 53 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 10,567 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,20,134 కు చేరుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 12,052 మంది మృతిచెందారు.. రిక‌వ‌రీ…
    • శ్రీ‌కాకుళంలో క‌రోనా క‌ల‌క‌లం.. 28 మంది విద్యార్థుల‌కు పాజిటివ్
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీ‌కాకుళంలో క‌రోనా క‌ల‌క‌లం.. 28 మంది విద్యార్థుల‌కు పాజిటివ్

      క‌రోనా మ‌హ‌మ్మారి ఎక్క‌డ ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.. ముఖ్యంగా ఎక్కువ‌మంది గుమ్మిగూడే ప్రాంతాల్లో వేగంగా విస్త‌రిస్తోంది ఈ వైర‌స్‌.. తాజాగా శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో కోవిడ్ క‌ల‌క‌ల‌మే సృష్టించింది.. సూపర్‌-60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇటీవలే వారం రోజులు సెలవులపై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంట‌ర్ చేరుకున్నారు.. ఈనెల 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి.. ఇళ్ల నుంచి…
    • క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌.. అధికారుల‌కు ఏపీ జీవోఎం కీల‌క ఆదేశాలు..
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌.. అధికారుల‌కు ఏపీ జీవోఎం కీల‌క ఆదేశాలు..

      క‌రోనా సెకండ్ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మ‌రోవైపు.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్ ముప్పు హెచ్చ‌రిక‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ త‌రుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ స‌మావేశం జ‌రిగింది.. మంత్రి ఆళ్ల‌నాని అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ‌కృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు…
    • 2024 నాటికి ప్ర‌తీ ఇంటికీ మంచినీటి కుళాయి
      #ఆంధ్రప్రదేశ్

      2024 నాటికి ప్ర‌తీ ఇంటికీ మంచినీటి కుళాయి

      ఓవైపు సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తూనే.. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. అందులో భాగంగా.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్ర‌తీ ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటుచేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. ఇవాళ ఆర్‌డ‌బ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్‌డబ్ల్యుఎస్‌ ద్వారా నీటి వసతి క‌ల్పిస్తామ‌న్నారు.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి…
    • ఎంపీ ర‌ఘురామ బ‌ర్త‌ర‌ఫ్ ఖాయం.. మ‌ళ్లీ పోటీచేస్తే డిపాజిట్ కూడా రాదు..!
      #Top Story

      ఎంపీ ర‌ఘురామ బ‌ర్త‌ర‌ఫ్ ఖాయం.. మ‌ళ్లీ పోటీచేస్తే డిపాజిట్ కూడా రాదు..!

      వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్య‌వ‌హారం ఇప్పుడు లోక్‌స‌భ స్పీక‌ర్ చేతిలో ఉంది.. ఓ వైపు వైసీపీ స‌భ్యులు.. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఫిర్యాదులు చేస్తుంటే.. మ‌రోవైపు.. వారి ఫిర్యాదుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్దు అంటూ ర‌ఘురామ.. స్పీక‌ర్‌ను కోరారు.. ఈ ప‌రిణామాల‌పై స్పందించిన వైసీపీ పార్ల‌మెంట్ చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం బర్తరఫ్ చేయడం తథ్యం అని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.. ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు త‌ప్ప‌వ‌ని..…
    • నేటి నుంచి టీటీడీ ఉద్యోగుల‌కు స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌…
      #Top Story

      నేటి నుంచి టీటీడీ ఉద్యోగుల‌కు స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌…

      రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మొద‌టివేవ్ స‌మ‌యంలో రాష్ట్రంలో ఎక్కువ‌గా కేసులు న‌మోద‌య్యాయి.  సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఏపీపైనే అధికంగా ప‌డింది.  అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వ్యాక్సినేష‌న్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల‌కు వ్యాక్సిన్ వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  దీనికోసం స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తున్నారు.  ఈరోజు నుంచి టీటీడీ…
    • ఏపీలో డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధికసాయం… వ‌ర‌స‌గా మూడో ఏడాది…
      #Top Story

      ఏపీలో డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధికసాయం… వ‌ర‌స‌గా మూడో ఏడాది…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కార‌ణంగా డ్రైవ‌ర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుల‌న్నారు.  వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వం వాహ‌న‌మిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు రెండుసార్లు వాహ‌న‌మిత్ర సాయం అందించింది.  కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆన్‌లైన్ ద్వారా వాహ‌న‌మిత్ర సాయాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.  ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయ‌బోతున్నారు.  ఈ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్ష‌ల‌మంది…
    • స్పీక‌ర్ ఓంబిర్లాతో ఎంపీ ర‌ఘురామ భేటీ.. వారిపై చ‌ర్య‌లు తీసుకోండి..!
      #ఆంధ్రప్రదేశ్

      స్పీక‌ర్ ఓంబిర్లాతో ఎంపీ ర‌ఘురామ భేటీ.. వారిపై చ‌ర్య‌లు తీసుకోండి..!

      వైసీపీ రెబ‌ల్ నేత‌, ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్య‌వ‌హారం ఇంకా హాట్ టిపిక్‌గానే సాగుతోంది.. ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు, కేసులు, అరెస్ట్‌, జైలు, ఆస్ప‌త్రి, బెయిల్‌, ఫిర్యాదులు.. ఇలా కొన‌సాగుతూనే ఉంది.. ఇక‌, కాసేప‌టి క్రిత‌మే లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాతో స‌మావేశ‌మ‌య్యారు ఎంపీ రఘురామకృష్ణరాజు… తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయ‌న‌.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక‌‌, వైసీపీ వెబ్‌సైట్‌లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు.…
    • ప్రైవేట్ ఆస్ప‌త్రి వైద్యులు, సిబ్బందికి కూడా ఆర్థిక‌సాయం..?
      #ఆంధ్రప్రదేశ్

      ప్రైవేట్ ఆస్ప‌త్రి వైద్యులు, సిబ్బందికి కూడా ఆర్థిక‌సాయం..?

      క‌రోనా రోగుల‌కు సేవ‌లు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్ర‌భుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.. కోవిడ్ విధులు నిర్వ‌హిస్తూ ఆ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి చ‌నిపోయిన ప్ర‌భుత్వ వైద్యుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌లు, స్టాఫ్ న‌ర్స్‌ల కుటుంబాల‌కు రూ.20 ల‌క్ష‌ల చొప్పున‌, ఎంఎన్‌వో, ఎఫ్ఎన్‌వో చనిపోతే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ.10 లక్షల మేర ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. అంతే కాదు.. ఇప్పుడు…
    ←1…2,0102,0112,0122,0132,014…2,042→

తాజావార్తలు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions