చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజ�
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టమే జరిగింది.. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు.. రైతులకు కడగళ్లు మిగిల్చాయి.. అయితే, మరో రెండు రోజుల పాటు రాష్ట్�
April 25, 2021ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతను బాగానే కట్టడి చేసారు రాజస్థాన్ బౌలర్లు. మొదటి నుండు కట్టుదిట్టమైన బంతులు సంధిస్తూ కేకేఆర్ బ్యాట్స్మెన్స్
April 24, 2021ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలాని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు అక్కడ మరో కరోనా మృతి నమోదయ్యింది. ఏపీ సెక్రటేరీయేట్లోని పోస్టాఫీసులో పని చేస్తున్న ఓ ఉద్యోగి కరోనాతో మరణించాడు. మూడో బ్లాక్ లో ఉన్న ఇండియా పోస్టాఫీసులోని పోస్ట్ మాస
April 24, 2021కరోన కేసులు పెరుగుతుండడం తో 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం జూన్ ,జులై లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహణ సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలు ఎంటనే దాని పై దృష్టి పెట్టింది ఇంటర్ బోర్డ్. ప్రస్తుతం సె�
April 24, 2021తెలంగాణలో మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6 వ తరగతి లో అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండగా జూన్ 6 న ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. జూన్ 14 న రిజల్ట్స్ ప్రకటించ�
April 24, 2021ఈరోజు ముంబై వేదికగా కోల్కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేయనుంది కోల్కత. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఈ రెండు జట�
April 24, 2021ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లోకి వచ్చిన దగ్గరి నుండి ప్రజా సంఘాలను అనగదొక్కుతున్నాడు. పోలీసులు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల పై అక్రమ కేసులు పెడుతున్నారు అని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆ
April 24, 2021ఏపీ పశ్చిమ గోదావరిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. దీని పై ఏలూరు సబ్ డివిజన్ డి.ఎస్.పి దిలీప్ కిరణ్ మాట్లాడుతూ… క్రికెట్ బెట్టింగ్ ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ బెట్టింగ్ నిర�
April 24, 2021తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎనిమి’. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 23న ఆర్య ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించా�
April 24, 2021అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్. అనంతరం ఆయన మాట్లాడుతూ… సైబరాబాద్ పోలీసులు మరియు SCSC కలిసి సంవత్సరం నుండి చాలా కార్యక్రమాలు చేపట్టాడం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ లు ప్రారంభిండం జరిగి�
April 24, 2021సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చాలా గ్యాప్ తరువాత జిమ్ లో వర్కౌట్లు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని తమ ఇంట్లో ఏర్పాటు చేసిన జిమ్ లో నమ్రత వర్కౌట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో వర్క్ అవుట్ తరువాత దిగిన ఫోటోను షేర్ చే
April 24, 2021డాక్టర్ రాజశేఖర్, జీవిత చిన్న కూతురు శివాత్మిక. అక్క శివానీ కంటే ముందే కథానాయికగా తెలుగువారి ముందుకు వచ్చింది. ‘దొరసాని’ చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసిన శివాత్మిక ఇప్పుడు ‘పంచతంత్రం’ అనే మూవీలో లేఖ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబం
April 24, 2021జెమినీ సమర్పణలో ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న సినిమా ‘అమరన్’. ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ మూవీతో ఎస్. బలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శనివారం పూజా కార్యక్రమాలతో మూవీ మొదలైంది. హీరోహీరోయిన్లపై చి
April 24, 2021‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పివిపి సినిమా అధినేత, ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త ప్రసాద్ వి పొట్లూరి తాజాగా చేసిన సెన్సేషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… రైల్వే పాయింట్మ్యాన్ మయూర్ షెల్కే పేరు గత కొ�
April 24, 2021కోవిడ్ పేషేంట్ ల శవాల విషయంలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని కోవిడ్ 19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచెయ్యొద్దు. కోవిడ్ పేషెంట్ ల శవాల్ని కృష్ణలంక విద్యుత్ దహన వాటిక లో దహనం చేస్తున్నారు అన
April 24, 2021ఉత్తర-దక్షిణ ద్రోణి, మరట్వాడా నుండి, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి సముద్ర మట్టం నకు 0.9 కి. మీ. ఎత్తు వద్ద ఉన్న ది. దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాల్లో, సముద్ర మట్టానికి
April 24, 2021స్వంతంగా రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ�
April 24, 2021