T20 World Cup: మెగా టోర్నీ నుంచి ఆప్ఘనిస్తాన్ అవుట్.. శ్రీలంక ఆశలు సజీవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో శ్రీలంక తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మంగళవారం ఆప్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. గుర్బాజ్ 28, ఘని 27, ఇబ్రహీం 22 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు తీయగా లహిరు కుమార 2 వికెట్లు సాధించాడు. రజిత, ధనుంజయ డిసిల్వ తలో వికెట్ తీశారు.
Read Also: ఇండియాలో ఘోరమైన వంతెన ప్రమాదాలు ఇవే…
Also Read
- Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- Shahrukh Khan: చరిత్ర సృష్టించిన 'షారుఖ్' నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
- Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
కాగా ఆప్ఘనిస్తాన్ విధించిన 145 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 18.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ధనంజయ డిసిల్వా 42 బంతుల్లో 66 నాటౌట్గా నిలిచి తన జట్టుకు విజయం అందించాడు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 25 పరుగులు చేశాడు. ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు సాధించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హసరంగను వరించింది. తాజాగా శ్రీలంక చేతిలో ఓటమితో అఫ్గానిస్తాన్ సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. కాగా గ్రూప్-1లో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. గ్రూప్-1లో ఆరు జట్లు ఉండగా 4 మ్యాచుల్లో ఆప్ఘనిస్తాన్ జట్టుకు 2 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఆ టీంను దురదృష్టం కూడా వెంటాడింది. రెండు మ్యాచులు వర్షంతో రద్దయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్ సెమీస్ రేసులో కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!