Tomato Rice Recipe: ప్రతిరోజూ ఒకే రకమైన వంటకాలు, అన్నం తిని విసిగిపోయి ఉన్నారా? మధ్యాహ�
Pakistan Crisis: మధ్యప్రాచ్యంలోని యుద్ధం ఇప్పటికే పాకిస్తాన్ పరిస్థితిని క్లిష్టతరం చేయగా, ఆఫ్ఘనిస్తాన్తో తీవ్రమవుతున్న ఘర్షణ నిప్పుకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. చమురు సంక్షోభం నడుమ, ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నట్లు కనిపిస్తో�
March 18, 2026ఒప్పో భారత్ లో మరో కొత్త మిడ్-రేంజ్ 5G ఫోన్ను విడుదల చేసింది. ఈ హ్యాండ్ సెట్ ని కంపెనీ ఒప్పో A6s 5Gగా పరిచయం చేసింది. ఒప్పో A సిరీస్లోని ఈ కొత్త స్మార్ట్ఫోన్ రెండు విభిన్న కలర్స్, డ్యుయల్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ పరికరం శక్తివంతమ
March 18, 2026పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
March 18, 2026వన్ప్లస్ గత సంవత్సరం వన్ప్లస్ ప్యాడ్ 3ని విడుదల చేసింది. ఈ టాబ్లెట్ 2025 జూన్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పుడు, ఆ కంపెనీ మరో మోడల్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవలి నివేదికల ప్రకారం, వన్ప్లస్ ప్యాడ్ 3 ప్రో త్వరలో పరిచయం చేయొచ్�
March 18, 2026IPL 2026: ఐపీఎల్ అంటేనే రికార్డుల పండగ.. ఆ పండగలో ప్రధాన ఆకర్షణ ఎప్పుడూ విరాట్ కోహ్లీనే.. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుఫున ఆడుతున్న ఈ స్టార్, ఇప్పుడు మరోసారి విశ్వరూపం చూపేందుకు రెడీ అయ్యాడు. ఐపీఎల్లో ఇప్పటికే 8 వేల పరుగుల మార్కును దా�
March 18, 2026అంతర్జాతీయ క్రికెట్లో తాజా వన్డే ర్యాంకింగ్స్ను International Cricket Council (ICC) ప్రకటించింది. దీనిలో భారత ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో భారత్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. బ్యా�
March 18, 2026ICC T20 Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా జోరు.. టీ20ల్లో అభిషేక్, ఇషాన్ హవా.. బుమ్రాకు ప్రమోషన్! టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా య�
March 18, 2026అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు విధించారు. అక్రమ వలసదారుల్ని పట్టుకుని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపించారు.
March 18, 2026Divyang Shakti Scheme: దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణం కోసం దివ్యాంగశక్తి పథకం ప్రారంభించడం ఎంతో సంతృప్తి కలిగించిందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం దివ్యాంగశక్తి పథకాన్ని మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రారంభ
March 18, 2026బీఎండబ్ల్యూ ఇండియా తన అత్యంత పవర్ఫుల్ M2 వెర్షన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదే BMW M2 CS. ఇది మార్చి 2026లో భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇది CS బ్యాడ్జ్తో వచ్చిన రెండవ మోడల్ (మొదటిది M4 CS, 2024లో లాంచ్ అయింది). ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడంతో
March 18, 2026నేపాల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. మృతదేహంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
March 18, 2026దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ సరఫరా అత్యంత స్థిరంగా కొనసాగుతోందని.. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహ�
March 18, 2026Iran Execution: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ కోసం పని చేస్తున్నాడనే ఆరోపణలతో కురుష్ కీవాని అనే వ్యక్తికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. దేశ రక్షణకు సంబంధి�
March 18, 2026ఉత్తర కొరియా పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ జోంగ్ ఉన్ పార్టీ హిస్టరీ క్రియేట్ చేసింది. ఏకంగా 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపొందింది. ఈ గెలుపుతో ప్రపంచం ఆశ్చర్యపోయింది. మార్చి 15, 2026న జరిగిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ (పార్లమెంట్) ఎన్నికల్లో కిమ్ జ�
March 18, 2026Hyderabad: హైదరాబాద్ ఫుడ్కు ఫేమస్. ఇక్కడికి వచ్చే టూరిస్టులు నగరంలోని ప్రముఖ ప్రదేశాలను వీక్షిస్తూ.. బిర్యానీతో సహా అనేక రకాల ఐటెమ్లు టేస్ట్ చేస్తూ ఉంటారు. మంచి రివ్యూస్ ఇస్తుంటారు. ఇది ఒకవైపు మాత్రమే.. ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడ చూసినా కల్తీ భ
March 18, 2026OnePlus 15T: కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడానికి వన్ ప్లస్ (OnePlus) సిద్ధమైంది. కంపెనీ తన తాజా స్మార్ట్ఫోన్ OnePlus 15Tను మార్చి 24న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “స్మాల్-స్క్రీన్ పవర్�
March 18, 2026ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు రవాణా భారం తగ్గించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘దివ్యాంగ శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ఈరోజు అధికారి
March 18, 2026