T20 World Cup: నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ మాజీ కెప్టెన్!
- నేటి నుంచి స్టార్ట్ కానున్న టీ20 వరల్డ్ కప్..
- వాంఖడే స్టేడియంలో ప్రపంచకప్ ప్రారంభోత్సవ వేడుకలు..
- ఈ ప్రారంభోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ గా భారత్ మాజీ కెప్టెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: 2026 టీ20 ప్రపంచ కప్ నేటి (ఫిబ్రవరి 7న) నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య శ్రీలంకలో జరగనుంది. అలాగే, భారత్ లో స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. అలాగే, భారత జట్టు కూడా టోర్నమెంట్ తొలి రోజు నుంచి బరిలోకి దిగనుంది. యూఎస్ఏతో తన తొలి మ్యాచ్ ఆడేందుకు సూర్య కుమార్ యాదవ్ సేన రెడీ అయింది. అయితే, ఈ మ్యాచ్కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. భారత్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగ్గా.. అక్కడే టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభోత్సవ వేడుకలు కొనసాగనున్నాయి. కాగా, ఈ వేడుకలు సాయంత్రం 6:00 గంటలకు స్టార్ట్ కానున్నాయి. ఆ తరువాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించనుంది. రిషబ్ శర్మ, శివమణిల మ్యూజిక్ తో ఈ కార్యక్రమం ఆరంభం కానుంది. అనంతరం ప్రపంచ కప్ ట్రోఫీ 2026ని స్టేడియంలోకి తీసుకొస్తారు. ఈ ట్రోఫీ వేడుకలో ఓ స్పెషల్ అట్రాక్షన్ గా రోహిత్ శర్మ నిలవనున్నారు.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
అయితే, టోర్నీ ట్రోఫీని ఐసీసీ చైర్మన్ జై షా, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకొస్తారు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 2024 ఎడిషన్లో టైటిల్ను సాధించిన సంగతి తెలిసిందే. దీనిని కాపాడుకునే బాధ్యత సూర్య కుమార్ యాదవ్పై ప్రస్తుతం ఉంది. రోహిత్ తో పాటు ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 20 మంది పిల్లలతో కలిసి 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభోత్సవాన్ని అధికారికంగా స్టార్ట్ చేయనున్నారు. ట్రోఫీ ఆవిష్కరణ తర్వాత ఫ్యాన్స్ జోష్ మరింత రెట్టింపు చేసేందుకు ఐసీసీ, బీసీసీఐ భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అద్భుతమైన పాటలతో పాటు డ్యాన్స్ ప్రోగ్రాం కూడా చేపట్టారు. ఇందులో స్టార్ బాద్షా ప్రదర్శన, నోరా ఫతేహితో పాటు అనేక మంది డ్యాన్సర్లు ప్రదర్శన చేయనున్నారు. చివర్లో బాణసంచా పేల్చిన తర్వాత.. ఆపై సాయంత్రం 7 గంటలకు టీమిండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ స్టార్ట్ కానుంది.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!