ఇక వైసీపీ అరాచకాల్ని సహించం, ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చేయి వేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన… ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో జగన్, పల్నాడులో పిన్నెల్లి హత్యా రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించిన అచ్చెన్నాయుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, […]
కరోనా థర్డ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది.. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతూ పోతున్నాయి కోవిడ్ పాజిటివ్ కేసులు.. భారత్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది.. అయితే, తాజాగా, ఏడుగురు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కోవిడ్ బారినపడడం కలకలం సృష్టిస్తోంది.. దీంతో.. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్టోర్నీ- 2022కు కోవిడ్ సెగ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు ఏడుగురు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని.. వారంతా టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది.. ఇప్పటి వరకు కిదాంబి […]
హైదరాబాద్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది… రాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినా.. ఆ తర్వాత మళ్లీ సాధారణ వాతావరణం నెలకొంది.. చలి కూడా తీవ్రంగానే ఉంది.. అయితే, ఉదయం వాతావరణ మారిపోయింది.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇవాళ ఉదయం నుంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, చైతన్య పురి, కొత్తపేట్, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్గూడ, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇక, […]
బంగారం పతకం అందుకున్న ఓ మూషిక రాజు కన్నుమూశారు.. అదేంటి.. ఎలుక ఏంటి? బంగారం పతకం అందుకోవడం ఏంటి..? అసలు ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటేనే పట్టి చంపేస్తాం.. బోన్ పెట్టో.. ప్యాడ్ తోనూ వాటిని పట్టుకుని చంపేస్తుంటాం.. ఎందుకంటే.. ఎలుక రాజులు ఇళ్లలో చేసే పనులు అలాంటివి.. కానీ, ప్రత్యేక శిక్షణ పొందిన ఓ ఎలుక.. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది.. కాంబోడియాలో మందుపాతరల అన్వేషణలో దిట్టగా పేరొందిన ఆ ఎలుక.. మందుపాతరల బారి నుంచి చాలా […]
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. కరోనా వ్యాక్సినేషన్పై ప్రత్యేకంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. ఇక, బూస్టర్ డోసును కూడా ప్రారంభించింది.. మొదటగా ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు.. 60 ఏల్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.. ఇదే సమయంలో.. అసలు బూస్టర్ డోసు ప్రభావం ఎంత? అనే చర్చ కూడా సాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ల ప్రభావంపై దేశీయంగా అధ్యయనం జరగకపోయినా, […]
డ్రాగన్ కంట్రీ చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి క్రమంగా ప్రపంచదేశాలకు పాకింది.. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ.. ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూనే ఉంది.. ఇక, సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో కొత్త కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయి.. భారత్లోనూ వరుసగా పెరిగిపోతోన్న రోజువారి కేసులు 2 లక్షలకు చేరువగా వచ్చాయి.. అయితే, కరోనా వైరస్పై వ్యాప్తి, దాని ప్రభావం, ఇలా అనేక […]
భారత్లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతుండడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఓవైపు నివారణ చర్యలను పూనుకుంటూనే.. మరోవైపు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండగా.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి సిద్ధం అయ్యారు […]
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి సమీపంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ కన్నుమూశారు.. 1938 జూన్ 15న తేదీన ఆయన జన్మించారు.. గత 3 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య హైమవతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు.. అయితే, అనారోగ్యంబారినపడి మృతిచెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం.. యాదగిరిగుట్ట సమీపంలో భువనగిరి మండలం వడాయిగూడెం దగ్గర సత్యనారాయణ […]
మేషం: ఈ రోజు ఈ రాశివారికి అన్ని వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు కలిగే అవకాశం ఉంది… ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు అవుతాయి… ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి మార్పులు ఉంటాయి. వృషభం: ఈ రోజు ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాతమిత్రుల కలయిక. వాహనాలు కొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం కలుగుతోంది. మిథునం: ఈ రోజు ఈ రాశివారు పనులు మధ్యలోవాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి… త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాననే ఈ మధ్యే ప్రకటించిన ఆయన.. ఇప్పుడు తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్ను అంటూ కామెంట్లు చేసి కొత్త చర్చకు తెరలేపారు.. ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ కృష్ణరాజు ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. ఆయనకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.. ఆ తర్వాత మీడియాతో […]