-
RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
RK Roja: మంత్రి నారా లోకేష్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రోజా సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ రైజింగ్ స్టార్ కాదని.. స్కామ్ స్టార్ అని విమర్శించారు. అవినీతిలో రైజింగ్ స్టార్గా ఎదిగారని మండిపడ్డారు. రెడ్బుక్ రాజ్యాంగంతో సైకో పనులు చేస్తున్నారని మూడున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును లోకేష్ తన అవినీతి, స్కామ్ల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని.. అవినీతి సొమ్మును విదేశాల్లో దాచిపెట్టేందుకే […] -
Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Deputy CM Pawan Kalyan: రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.422.10 కోట్లతో మరో 158 ఆవాసాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించనున్నారు. ఈ పనులను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 347 కిలోమీటర్ల మేర 146 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నారు. రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి […] -
AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతుల ముందే వారికి అవసరమైన జీవో నంబర్ 57ను విడుదల చేశామని చెప్పారు. ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందుతుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు కురుక్షేత్ర రణరంగాన్ని తలపించేలా జరిగాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు పోరాటం చేసి విజయం […] -
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Public Wi-Fi Risks: ప్రయాణ సమయంలో విమానాశ్రయాలు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, కన్వెన్షన్ సెంటర్లు వంటి ప్రాంతాల్లో ఉచిత Wi-Fi అందుబాటులో ఉండటం చాలా సౌకర్యంగా ఉంటుంది. మొబైల్ డేటాను ఆదా చేసుకోవడానికి చాలామంది వెంటనే పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతుంటారు. అయితే, తెలియని వ్యక్తులతో ఒకే నెట్వర్క్ను షేర్ చేసుకోవాల్సి రావడంతో సైబర్ భద్రతా పరంగా కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. పబ్లిక్ Wi-Fi ఎందుకు ప్రమాదకరం? హోటళ్లు, విమానాశ్రయాలు, ఈవెంట్ ప్రదేశాల్లోని గెస్ట్ Wi-Fi […] -
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
AP Economic Growth: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ వృద్ధిరేటుతో పోలిస్తే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా ఉందని పేర్కొంటున్నాయి. 2025-26 రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు వెల్లడించాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వృద్ధిరేటు 7 శాతంగా ఉండగా, ఈసారి గణనీయమైన పెరుగుదల కనిపించింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో వృద్ధి రాష్ట్రంలోని […] -
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
Delhi Police Alert: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు, ఖలిస్థానీ మూకల నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. ఆకస్మిక నిరసనలు లేదా ఆందోళనలు వేడుకలకు అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న అంచనాతోనూ భద్రతను పెంచారు. ఈ క్రమంలో ఇండియన్ ముజాహిదీన్, అల్ఖైదా, ఖలిస్థానీ గ్రూపులతో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న 19 మంది […] -
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
Government Schools Decline: ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం ఓవైపు అయితే.. ప్రైవేట్ స్కూళ్లు పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్న ఘటనలు ఇంకో వైపు.. అయితే, దేశంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తాజా UDISE+ డేటా ఆందోళన కలిగిస్తోంది. 2024-25తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల సంఖ్య దాదాపు 9,900 మేర తగ్గినట్లు లోక్సభలో సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. ఈ తగ్గుదల విద్యా రంగంలో చర్చకు దారితీసింది. 8.89 లక్షల నుంచి 8.80 లక్షలకు.. UDISE+ […] -
H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
H1N1 వైరస్ మరోసారి హస్తినను టెన్షన్ పెడుతుంది.. ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెంజా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 229 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేసుల సంఖ్య 1,344కు చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దాదాపు ఆరు రెట్లు పెరిగిన కేసులతో సీజనల్ ఫ్లూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చాలా మంది ఎలాంటి ప్రత్యేక వైద్య చికిత్స లేకుండానే కోలుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లుయెంజా తీవ్ర అనారోగ్యం, ఆసుపత్రిలో చేరాల్సిన […] -
Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
Ethanol in Diesel: పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ డీజిల్లో ఇథనాల్ కలపడం అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి డీజిల్లో ఇథనాల్ను కలిపే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఇథనాల్ను కలపడం వల్ల డీజిల్ ఫ్లాష్ పాయింట్ గణనీయంగా తగ్గుతున్నట్లు నిర్వహించిన పరీక్షల్లో తేలడమే ఇందుకు ప్రధాన కారణమని కేంద్రం స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. […] -
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
Junior Doctors Strike: ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె సైరన్ మోగించారు.. తమ స్టైఫండ్ పెంపుపై జూడాలు పట్టుబడుతున్నారు.. ఈనెల అంటే ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం నిర్ణయం వెలువరించాలని, లేదంటే ఈ నెల 17వ తేదీ నుంచి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.. అయితే, ఈ నెల 15వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు.. మరోవైపు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ […]
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..