పాన్ ఇండియా హీరో నటిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ రాకతో సినిమా సంచలనం సృష్టించింది.. శాన్ డియాగో కామిక్-కాన్లో పాల్గొనే మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది ప్రాజెక్ట్ కె.. తాజాగా విడుదలైన దీపికా పదుకొణె ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. తాజాగా…
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది విలవిల్లాడుతోంది. కొండలు, కోనలు దొర్లిపడుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి..లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వరద ముప్పు ఏర్పడింది. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు వరద ఉధృతితో అడ్డొచ్చినవాటిని కొట్టుకుంటూ పోతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి.…
అయితే పాకిస్తాన్ లో ఆడే ఓ ఆట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏ ఆట అనుకుంటున్నారా..? అక్కడ ఆ ఆటను స్లాప్ కబడ్డీగా పిలుస్తారు. వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ ఆటను చూస్తే.. నవ్వుకోకుండా ఉండలేరు. కామన్ గా కబడ్డీలో ఏడుగురు ఉంటారు. కానీ ఈ ఆట ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది. ఒక ఆటగాడు మరొక ఆటగాడిని కొట్టడం ద్వారా పాయింట్ను స్కోరు చేస్తాడు.
స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయాంటే ఖచ్చితంగా సోషల్ మీడియా కూడా ఉంటుంది.. ప్రపంచం వ్యాప్తంగా ఏదైనా జరిగిన వెంటనే తెలిసిపోతుంది.. అందుకే ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు..ఇక కొంతమంది సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.. నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు తాజాగా ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తుంది.. ఓ వ్యక్తి రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై పుష్అప్లు చేస్తూ కనిపించాడు. ఆ…
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశారు. గుజరాత్లోని జునాగఢ్, ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లలో ముస్లిం పురుషులను కొట్టిన రెండు సంఘటనలపై తీవ్రంగా స్పందించారు.
గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసన చేస్తున్న వారిలో ఓ మైనర్ తన వాంగ్మూలాన్ని మార్చుకుంది. అందుకు సంబంధించి సాక్షి మాలిక్ ఒక వీడియో స్టేట్మెంట్ ద్వారా తెలిపింది. మైనర్ కుటుంబాన్ని బెదిరించారని అందుకే ఆమె తన స్టేట్మెంట్ను మార్చుకున్నట్లు పేర్కొంది.
ప్రభాస్ సినిమాలో చెప్పినట్లు మనుషుల మధ్య బంధం, బంధుత్వాలు లేవు.. మానవత్వం కూడా కరువైంది.. కేవలం డబ్బు మోజులో పడి అన్ని వదిలేస్తున్నారు.. ఏదైనా ఫంక్షన్ లేదా పండుగలకు మాత్రమే ఒక్కటైయ్యే కుటుంబానికి గట్టిగా బుద్ది చెప్పాలని అనుకున్నాడు.. చివరికి చావు తో అది సాధించాడు.. చచ్చి ఏం సాధించాడు అనే సందేహం కలుగుతుంది కదూ.. అదేనండి చచ్చినట్లు నటించి బంధువులను ఒక చోటికి తీసుకొచ్చేశాడు.. తను చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు ఏర్పాటు చేయించాడు. అతని కుటుంబ…
పెళ్లిని జీవితం లో ఒక్కసారి చేసుకొనే అతి పెద్దగా కార్యం.. అందుకే ఎవరికీ ఉన్నంత లో వాళ్లు ఘనంగా చేసుకుంటారు.. కొంతమంది సోషల్ మీడియాలో ఎలా ఫెమస్ అవ్వాలి అని ఆలోచలనలకు కొత్తగా వెరైటీని కోరుకుంటున్నారు.. ఈ క్రమంలో ఓ జంట పెళ్లి తర్వాత చేసిన ఎన్నో రకాలు చెయ్యాలని అనుకుంటారు.. అయితే పెళ్లి వేడుక్కి సంబంధించిన అనేక రకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఫన్నీగా ఉండే వీడియోలను విపరీతంగా షేర్ చేస్తూ సందడి…
తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే.. బయోగ్రఫీలు, రాజకీయాలు, నిజ జీవిత ఘటనలే ఆధారంగా ఆయన చేస్తున్న ప్రతీ సినిమా దుమారాన్నే రేపుతోంది.. ఒకప్పుడు టాలివుడ్, బాలివుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలను చేశాడు.. ఇటీవలి కాలంలో వివాదాస్పద మూవీలనే చేస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలను చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కథాంశంగా ప్రస్తుతం ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఆర్జీవీ హైదరాబాద్లో కొత్త ఆఫీస్ను ఏర్పాటు చేసుకున్నాడు.…
తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇంకా ఎదో ఉంటుంది..అంతు చిక్కని ప్రశ్న వర్మ.. తన రూటే సపరేట్.. అందుకే వర్మకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే వర్మ రాజకీయాలకు సంబందించిన సినిమాలను కూడా తెరకేక్కిస్తూన్నారు.. గతంలో తీసిన సినిమాలు విమర్శలు అందుకున్నా కూడా మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతుంటాడు.. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వ్యూహం’.ఇటీవల సినిమాకు సంబంధించి…