Asaduddin Owaisi: బీజేపీ పాలనలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.. వీడియోలను షేర్ చేసిన ఒవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశారు. గుజరాత్లోని జునాగఢ్, ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లలో ముస్లిం పురుషులను కొట్టిన రెండు సంఘటనలపై తీవ్రంగా స్పందించారు. మొదటి వీడియోలో, దర్గా జునాగఢ్ వెలుపల వరుసలో నిలబడి కొట్టుకుంటున్న పురుషుల గుంపును చూడవచ్చు. సాధారణ దుస్తులలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముఖానికి రుమాలు కట్టుకుని, క్యూలో నిలబడిన వ్యక్తులను కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. దర్గా కూల్చివేతకు వ్యతిరేకంగా గుజరాత్లోని జునాగఢ్లో ముస్లిం యువకులు నిరసన వ్యక్తం చేయడంతో.. ప్రజల రక్షకులుగా చెప్పుకునే పోలీసులు అదే దర్గా ముందు ముస్లిం యువకులను కొడుతున్నారంటూ ఓవైసీ ట్వీట్ చేశారు.
Also Read: Conflict Between Tigers: ఆధిపత్యం కోసం రెండు పులుల మధ్య యుద్ధం.. ఒకటి మృతి
Also Read
అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఇంకా మాట్లాడుతూ, “రెండవ వార్త: బులంద్షహర్లో, ఒక దినసరి కూలీని చెట్టుకు కట్టివేసి, కొట్టి నినాదాలు చేశారని మరో ట్వీట్లో అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. నిందితులపై చర్య తీసుకోకుండా పోలీసులు సానుభూతిని చూపించినట్లు ఆయన ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సాహిల్ని జైలుకు పంపారని ఆయన మండిపడ్డారు. పోలీసులే చర్యలు తీసుకోకుంటే ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు.
हम पर ही ज़ुल्म होगा हम ही ज़ालिम कहलाएंगे।
हम को ही मारा जाएगा और हम पर ही मुक़दमे चलाए जाएंगे।भारत में हिन्दुत्व इंतिहा-पसंदी उरुज पर है, शर्पसंद हिंदुत्ववादियों के शर-पसंदी की कुछ चिंगारी पुलिस विभाग तक पहुंच चुकी है।
उसका जीता जागता मिसाल आजकी 2 ख़बर की सुर्खियां हैं। pic.twitter.com/raaW4NdRDF
— Asaduddin Owaisi (@asadowaisi) June 17, 2023
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?