అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్పై దుండగులు దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యక్రమానికి స్కూటర్పై వెళ్తుండగా ముసుగులు ధరించిన ఆగంతకులు బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు.
పశ్చిమ బెంగాల్లోని ఓ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్.. క్లాస్ రూమ్లో స్టూడెంట్ను పెళ్లాడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.