SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. అతడు, ఖలేజా తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు, నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Bandla Ganesh:చిత్ర పరిశ్రమలో స్నేహాలు ఎలా ఉంటాయో.. శత్రుత్వాలు అలాగే ఉంటాయి. కొన్ని శత్రుత్వాలు బయటపడతాయి. మరికొన్ని పడవు. కొంతమంది డైరెక్ట్ గా చెప్పుకొస్తారు. ఇంకొంతమంది ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ అక్కసు వెళ్లగక్కుతూ ఉంటారు. ఇక నిర్మాత, నటుడు బండ్ల గణేష్ - డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్న పుష్పరాజ్, తన రూలింగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాని పార్ట్ 1 కన్నా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ డిసెంబర్ లో కానీ 2024 సమ్మర్ లో కానీ పుష్ప 2 సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొని రావడానికి…
పంజా బ్రదర్స్ సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి. రెండేళ్ళ క్రితం కూడా వీరిద్దరి సినిమాలు ఒకే నెలలో వారం గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి.
'రంగస్థలం'లో రామ్ చరణ్ స్నేహితుడిగా నటించి మెప్పించిన మహేశ్ ఆచంట... దాన్ని తన ఇంటి పేరు చేసేసుకున్నాడు. ఇప్పుడు పలు పాన్ ఇండియా మూవీస్ లో ఇతగాడు కీలక పాత్రలు పోషిస్తున్నాడు.
Trivikram: భీమ్లా నాయక్ కోసం మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సాధారణంగా త్రివిక్రమ్ రిస్క్ లు తీసుకోడు.. ఒక కాంబో హిట్ టాక్ వచ్చింది అంటే.. దాన్నేరిపీట్ చేస్తూ ఉంటాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్కూల్ నుంచి బయటకి వచ్చిన హీరోయిన్స్ కి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుంది. సమంతా, పూజా హెగ్డేలే అందుకు ఉదాహరణ. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈరోజు పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే త్రివిక్రమ్ పుణ్యమే. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో నటించిన తర్వాత సమంతా రేంజ్ మారిపోయింది, ఇక అ-ఆ సినిమాతో సామ్ క్రేజ్ వేరే లెవల్ కి వెళ్లిపోయింది. ఈ సినిమాల వెనక…
అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబో ఎలా ఉండాలి? అదిరిపోయేలా ఉండాలి, గతంలో బాకీ పడిన హిట్ ని సాలిడ్ గా కొట్టేలా ఉండాలి. అందుకే ప్రయోగాలకి పోకుండా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా SSMB 28ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ బాక్సాఫీస్ను షేక్ చేసేలా…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం SSMB28. హారిక అండ్ హాసినీ బ్యానర్ పై చినబాబుతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల ఇంకో హీరోయిన్ గా నటిస్తుండగా..
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో SSMB28 చేస్తున్న విషయం తెల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.