Home
Tollywood
Tollywood News
-
షారూఖ్ దీపావళి ప్రకటన వివాదం
దీపావళికి పది రోజుల ముందు చాక్లెట్ కంపెనీ క్యాడ్బరీ కొత్త ప్రకటనతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించారు. ఈ దీపావళికి స్థానిక దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేయాలని ఈ ప్రకటనలో క్యాడ్బరీ తన వీక్షకులకు విజ్ఞప్తి చేసింది. ‘కోవిడ్ సమయంలో నష్టపోయిన పెద్ద వ్యాపారాలు, బ్రాండ్లు మళ్ళీ పుంజుకున్నాయి. కానీ చిన్న దుకాణాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి’ అని ప్రారంభమయ్యే ఈ యాడ్ 2.18 నిమిషాలు ఉంది. అందులోనే… -
ఒకేసారి నాలుగు చిత్రాలలో నిఖిల్!
దాదాపు 15 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎప్పుడూ నిఖిల్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నది లేదు. 2007లో ‘హ్యాపీడేస్’లో రాజేష్ అనే ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాడిగా నటించి, తొలి విజయాన్ని అందుకున్న దగ్గర నుండి మెట్టు మెట్టు ఎక్కుతూ తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. కరోనా కారణంగా సినిమాల షూటింగ్, అలానే విడుదలలో జాప్యం జరగడంతో ఇప్పుడు ఒకేసారి అతను నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్ పై వివిధ… -
అరుదైన అభినేత్రి అసిన్!
విలక్షణమైన నటి అసిన్. ఆమె అందం, చందం, అభినయం అన్నీ విలక్షణంగానే ఉంటాయి. చివరకు ఆమె పేరు కూడా! ‘అసిన్’ అనే పేరులో సంస్కృతం, ఇంగ్లిష్ రెండూ కలబోసుకొని ఉన్నాయని ఆమె అంటారు. ‘సిన్’ అంటే ఇంగ్లిష్ లో పాపం అని అర్థం. దాని ముందు ‘అ’ అన్న సంస్కృత అక్షరం చేరిస్తే, ‘పాపం లేనిది’ అని అర్థం వస్తుందని ఆమె తన పేరులోని విశేషాన్ని వివరించేవారు. ఆమె నటించిన చిత్రాల రాశి తక్కువే అయినా, వాటిలోని… -
భారత్ నుండి ఆస్కార్ కోసం పోటీ పడిన 14 చిత్రాలు ఇవే!
వచ్చే యేడాది జరుగబోతున్న ఆస్కార్ అవార్డ్స్ లో ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరికి భారత్ నుండి తమిళ చిత్రం ‘కూళంగల్’ ఎంపికైంది. పి.ఎస్. వినోద్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, నయనతారతో కలిసి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ ఎంట్రీ కోసం వివిధ భాషాల నుండి వచ్చిన సినిమాలను ఒడపోత పోసి మొత్తం 14 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సినిమాలను ఈ నెల 18 నుండి 23 వరకూ… -
సినిమా ఆర్టిస్ట్ సూసైడ్… ఆలస్యంగా వెలుగులోకి ఘటన
సినిమా ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సైద్ రహీమ్ అనే 24 ఏళ్ళ యువకుడు సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. పలు సినిమాల్లో నటించిన సైద్ తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.… -
నీకేంట్రా నొప్పి… బిగ్ బాస్ బ్యూటీ వార్నింగ్
సెలబ్రిటీలపై నోరు పారేసుకోవడం, లేదా ఎలాగు వాళ్ళకు కన్పించము కదా అని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేయడం, నెగెటివిటీని ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కొందరు. కానీ దానికి కూడా పరిమితి ఉంటుంది. అది దాటిందంటే మాత్రం సోషల్ మీడియా చాటున దాగి ఇలాంటి పనులు చేసేవారు కష్టాల బారిన పడక తప్పదు. తాజాగా అలాగే సోషల్ మీడియా ద్వారా టార్చర్ చేస్తున్న ఓ వ్యక్తిపై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్ అయ్యింది. నీకేంట్రా నొప్పి… -
సమంత కేసులో ముగిసిన వాదనలు… తీర్పు…
కూకట్ పల్లి కోర్టులో సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్పై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఈరోజు విచారణ చేపట్టారు. సమంత ఇంకా విడాకులు తీసుకోలేదని, ఆ లోగానే ఆమెపై దుష్ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలింగేలా ప్రవర్తించారని, సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని వార్తలు రాశారని, ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని సమంత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పు జరిగిందని భావిస్తే పరువునష్టం… -
ప్రభాస్ ‘సాలార్’లో పృథ్వీరాజ్
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న’సాలార్’ సినిమాలో మరో సౌత్ ఇండియన్ స్టార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలలో పరభాషా తారలను నటింపచేయటం ఆసక్తికరంగా మారింది. అలా యష్ నటిస్తున్న ‘కెజిఎఫ్2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటించడంతో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప’లో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నెగటివ్ రోల్ పోషిస్తుండటం ఆ సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న… -
‘నాట్యం’ దర్శకనిర్మాతలకు చిరంజీవి ప్రశంసలు
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ నిర్మించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘నాట్యం’ సినిమాకు ప్రశంసలు అందించారు. ‘నాట్యం’ సినిమా చాలా చక్కగా ఉండి మంచి ఫీలింగ్ను కలిగించింది. నాట్యం అంటే ఓ కథను అందంగా, దృశ్యరూపంలో చూపించడం. నాట్యం అంటే కాళ్లు, చేతులు లయబద్దంగా ఆడించడం అనుకుంటారు కానీ దర్శకుడు రేవంత్, సంధ్యా… -
‘రాధ’ రాకతో శ్రియ జీవితంలో సంతోషం
గర్భధారణ నుంచి కుమార్తె పుట్టుక వరకూ దాదాపు ఒకటిన్నర సంవత్సరం రహస్యంగా ఉంచిన శ్రియా శరన్ తన కుమార్తెను పరిచయం చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక శ్రియ ఆమె భర్త ఆండ్రీ తమ కూతురుకు ‘రాధ’ అని పేరు పెట్టారు. అయితే ఆ పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది శ్రియ. అమ్మకు అమ్మాయి పుట్టింది అని చెప్పిన క్షణంలో ఆమె ‘ఓ… రాధా రాణి వస్తోంది’ అనేసింది. అప్పుడు ఆండ్రీ మీ అమ్మ చాలా…
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!