రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన చిత్రం కాంత. భారీ అంచనాల మధ్య వచ్చిన గత 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాడులో రెండు రోజుల ముందుగా వేసిన ప్రీమియర్స్ నుండి సూపర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు చాలా బాగున్నాయని దుల్కర్ కెరీర్ లో మరొక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది కాంత. రిలీజ్ రోజు మొదటి ఆట నుండి…
సినిమా సినిమాకు గ్యాప్ పెంచేసుకుంటూ పోతున్నాడు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎవడు తర్వాత ఊపిరికి టూ ఇయర్స్ తీసుకున్న వంశీ.. మహర్షిని దింపడానికి మూడేళ్లు పట్టింది. మహర్షి నుండి వారిసుకు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు స్టార్ డైరెక్టర్. కరోనా టైం కాబట్టి.. ఈ గ్యాప్ వచ్చింది అనుకుంటే ఓకే.. వారిసు తర్వాత నెక్ట్స్ ఏం మూవీ చేస్తున్నాడో..? ఎవరితో చేస్తున్నాడో క్లారిటీ లేదు. మొన్నా మధ్య సల్మాన్ను డీల్ చేస్తున్నాడని టాక్ వచ్చినప్పటికీ.. కాదన్నది…
Krithi Shetty: యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తాజాగా తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని పంచుకుంది. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ రూంలో ఒక ఆత్మను చూశానని తెలిపింది.
అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసరిగా కంగుతింది. బాలకీర్షణ వంటి స్టార్ హీరో సినిమా ఆగడం ఏంటని చర్చ మొదలైంది. కానీ ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీ తిరగేస్తే మరికొందరి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ రోజు ఫైనాన్స్ క్లియర్ కానీ నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడ్డయి. ఆ సినిమాలు ఏవి, ఎలాంటి అంఛానాల మధ్య రిలీజ్ పోస్టుపోన్ అయ్యాయి. చివరికి వాటి ఫలితాలు ఎలా వచ్చాయో తెసులుకుందాం … టాలీవుడ్ యంగ్ టైగర్,…
టాలీవుడ్లో ఆరేళ్లుగా రాశీ ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ‘ప్రతి రోజు పండగే’ తర్వాత హిట్ మొహం చూడలేదు. బాలీవుడ్లో చేసిన వెబ్ సిరీస్లు ఓకే అనిపించినా.. మూవీస్ మాత్రం తడబడ్డాయి. యోధ, ద సబర్మతి రిపోర్ట్, 120 బహుదూర్ డిజాస్టర్లుగా నిలిచాయి. కోలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి.. తమిళ తంబీలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించి ఆరణ్మనై 4 ద్వారా హిట్ అందుకుంది రాశీ. గత ఏడాది సబర్మతి రిపోర్ట్ నుంచి మొదలైన వరుస…
తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది . స్టార్ హీరోల్లో సగం మందికిపైగా కలిసొచ్చిన డైరెక్టర్స్తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్కు వస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ కెరీర్లో ‘వాల్తేరు వీరయ్య’ హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరో ఛాన్స్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన ‘డాకు మహారాజ్’ కూడా సక్సెస్ కావడంతో.. హిట్ సెంటిమెంట్ను మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. కొత్తవాళ్లకు ఛాన్సులిచ్చి వరుస…
డిసెంబర్ నెలలో పరీక్షకు సిద్ధమౌతున్నాయి పలు సినిమాలు. సీనియర్ నుండి రైజింగ్ స్టార్స్ తమ సినిమాలతో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఢాకూ మహారాజ్తో బాలయ్యకు నార్త్ లోనూ క్రేజ్ పెరగడంతో.. అక్కడ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సనాతన, హైంధవ ధర్మానికి ఎక్కువగా కనెక్టయ్యే నార్త్ ఆడియన్స్.. ఈ సినిమాకు కూడా పట్టం కడతారన్న హోప్స్ వ్యక్తం చేస్తోంది…
మణికొండలోని చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ల కేటాయింపులో 2005 నుంచి 2020 వరకూ జరిగిన అవకతవలపై కమిటీ విచారణ జరిపింది. నవంబర్ 27న తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. అక్రమాలకు సంబంధించి ఫైనల్ రిపోర్టులో 15 మందిని బాధ్యులుగా చేర్చింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో కమిటీ పేర్కొంది. ఫైనల్ రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు ఉన్నాయి. Also Read: Anupama…
తెలుగు సినిమా కథలను జపాన్తో లింక్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా జపాన్ కథతోనే రూపుదిద్దుకోనుంది. ఓజీ పూర్వీకులు ఇండియా నుంచి జపాన్ వెళ్లి సెటిలవుతారు. అక్కడే గురువు దగ్గర యుద్ధకళ విద్యలు నేర్చుకుంటాడు హీరో. చిన్నప్పుడే బాంబే వచ్చేసి గ్యాంగ్స్టర్గా మారతాడు. ఇలా ఓజీ కథను జపాన్తో లింక్ చేసి స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక ఓజీ కంటే ముందే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ముగించారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు…