భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాల్లో బాలీవుడ్ ‘రామాయణం’ ఒకటి. భారతీయ పురాణ ఇతిహాసం ‘రామాయణాన్ని’ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ సిద్ధమయ్యారు. సుమారు రూ. 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో (రెండు భాగాలకు కలిపి) రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్గా నిలవనుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడిగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘AA22’ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోకి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది.. ఈ సినిమాలో రష్మిక నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుందట. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేసిన రష్మిక, తొలిసారి బన్నీని…
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వాహిని (అలియాస్ పద్మక్క) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వయసు కేవలం 48 ఏళ్లు మాత్రమే. విజయనగరంలో జన్మించిన వాహిని, తెలుగు.. తమిళ చిత్ర పరిశ్రమల్లో సహాయ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా నరేష్, విజయకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో ఆమె…
నటి శ్రీలీల తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని ఇన్స్టాగ్రామ్లో కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా తన తల్లి గురించి ఎమోషనల్గా రాస్తూ.. “హ్యాపీ బర్త్డే అమ్మ. నువ్వు నాకు 24/7 ఎంటర్టైన్మెంట్.. 365 రోజులూ నాకు ఎమోషనల్ సపోర్ట్. నిస్వార్థమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో నిన్ను చూసే నేర్చుకున్నాను. నువ్వు నాకు ధైర్యంగా ఉండటం నేర్పిస్తే, నేను నీకు సమస్యలను తెలివిగా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ప్రతి…
మృణాల్ ఠాకూర్ – ధనుష్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా తన బాలీవుడ్ ‘దో దివానే షెహర్ మే’ మూవీ ప్రమోషనల్ లో బాగంగా విలేకర్లతో ముచ్చటించగా.. మృణాల్కు రిపోర్టర్ల నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒక రిపోర్టర్ పరోక్షంగా ధనుష్ను ఉద్దేశిస్తూ “చెన్నై వాలా” గురించి అడగడంతో మృణాల్ ఒక్కసారిగా నవ్వేశారు. ఆమె పక్కనే ఉన్న నటుడు సిద్ధాంత్ చతుర్వేది కూడా…
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం సౌత్.. నార్త్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ – అట్లీ మూవీ అనౌన్స్ చేసిన దగ్గరి నుండి ఈ మూవీలో మృణాల్ కూడా భాగం అయినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. కానీ దీని గురించి అట్లి నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవల ఆమె దుల్కర్ సల్మాన్తో కలిసి నటించిన ‘భీగి భీగి’ మ్యూజిక్ వీడియో ప్రమోషన్ల కోసం హైదరాబాద్…
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి జిబ్రాన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక…
జనవరి 31న రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతొ మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ శుభవార్త విన్న అభిమానులు భారీ సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో, తమ సంతోషాన్ని పంచుకుంటూ మెగా దంపతులు అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. ఆ బాక్స్లో ఉన్న ఈ కానుకల అన్బాక్సింగ్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ను చుట్టేస్తున్నాయి. Also Read : Jabardasth Bobby : రోడ్డు ప్రమాదంలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ ఆ క్రేజ్ను స్కై హైకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా బాధ్యతను దర్శకుడు సుకుమార్ తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. తన శిష్యుడు బుచ్చిబాబు కోసం సుకుమార్ స్వయంగా ఎడిటింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారట. సినిమా ప్రతి ఫ్రేమ్…
సూపర్స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ (SSMB29) కోసం ఆయన చేస్తున్న మేకోవర్ ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు “ఇండియాలో నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ చికెన్ బిర్యానీ” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. Also Read : Naari…