టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఎంట్రి ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి వరుస హిట్ లు అందుకుంది. కానీ ఏ ఇండస్ట్రీ అయిన హీరోయిన్ల కెరీర్ ఒకనోక్క సమయంలో పడిపోతుంది అని చెప్పలేం కానీ అవకాశాలు తగ్గిపోతాయి. దీంతో వారు వెరే ఇండస్ట్రీ బాట పడతారు. అలా రకుల్ కూడా బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చింది. కానీ.. దక్షిణాదిలో స్టార్…
ఇండస్ట్రీలో నిలబడాలి అంటే టాలెంట్తో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం తో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్’ నుంచి మొదలుపెట్టి మొన్నటి ‘శంకర వరప్రసాద్ గారు’ వరకు ఆయన ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు తీస్తే, తొమ్మిది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. పాన్ ఇండియా లెవల్లో రాజమౌళి ఎలాగో, రీజనల్ మార్కెట్లో రావిపూడి అలా ఒక సెన్సేషన్. అయితే, ఇన్ని విజయాలు ఉన్నా అనిల్ రావిపూడిలో రవ్వంత కూడా గర్వం…
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా కాంబినేషన్లు ఒక రేంజ్లో సెట్ అయిపోయాయి. ఎన్టీఆర్-నీల్, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా, మహేష్-రాజమౌళి, చరణ్-బుచ్చిబాబు.. ఇలా అంతా బిజీగా ఉన్నారు. అయితే, ఈ రేసులో సెట్ అవ్వని మరికొంత మంది స్టార్లు, దర్శకులు మాత్రం ప్రస్తుతం ‘అడ్జస్ట్’ అవుతూ కనిపిస్తున్నారు. ఒక హీరో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, తనకి నచ్చిన డైరెక్టర్ దొరక్కపోతే అందుబాటులో ఉన్న వారితో సినిమా కానిచ్చేస్తున్నారు. దర్శకులు కూడా తాము అనుకున్న హీరోలు బిజీగా ఉంటే,…
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్లో మెరవడం ఒక ట్రెండ్గా మారింది. ఇప్పటికే సమంత, తమన్నా వంటి వారు ఈ బాటలో సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న కూడా తన డ్యాన్స్తో కుర్రాళ్లను ఆకట్టుకోవడంతో, దర్శక నిర్మాతలంతా ఆమెతో ఐటెం సాంగ్స్ చేయించాలని తెగ ట్రై చేస్తున్నారు. రష్మికను హీరోయిన్గా పెడితే అటు గ్లామర్, ఇటు స్పెషల్ సాంగ్ రెండూ సెట్ అవుతాయని ప్లాన్ చేసుకుంటున్నారు.…
మెగాభిమానులు వేల కళ్లతో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ కాంబో డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రచార కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేస్తూ.. ‘ఇక అసలైన జాతర మొదలైంది.. ఉస్తాద్ అప్డేట్స్ బ్లాస్ట్ త్వరలోనే ఉండబోతోంది” అని ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్…
యూత్ స్టార్ నితిన్ తాజాగా తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ను విడుదల చేశారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వి.ఐ. ఆనంద్ (VI Anand) దర్శకత్వంలో నితిన్ తన కొత్త చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి “NO BODY…NO RULES” అనే పవర్ఫుల్ క్యాప్షన్తో కూడిన పోస్టర్ను పంచుకుంటూ.. “నిజం యొక్క నియమాలు ఇప్పుడే మారిపోయాయి” అంటూ ఆసక్తిని…
నటినటులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నప్పుడు అవి ఒక్కోసారి సంచలనంగా మారుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి గురించి వచ్చే వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే తాజాగా బిగ్బాస్ ఫేమ్ దివి వాద్య పెళ్లి అనే కాన్సెప్ట్పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఒక టాక్ షోలో పాల్గొన్న దివి, పెళ్లి పట్ల తనకు ఉన్న భయాన్ని.. భిన్నాభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, కానీ ఇప్పటివరకు సరైన మ్యాచ్…
సాధారణంగా అభిమానులు దర్శకులను విమర్శించడం చూస్తుంటాం, కానీ తొలిసారి అభిమానులే ముందుకొచ్చి ఒక దర్శకుడిని తమను అన్బ్లాక్ చేయమని వినమ్రంగా అభ్యర్థించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనదైన స్టైల్ మాస్ విజన్తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్, గతంలో కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అనవసరమైన నెగటివిటీకి పాల్పడటంతో, తన పనిపై దృష్టి నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు. Also Read : Manchu Manoj:…
రాక్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకులను అలరించే మనోజ్, తాజాగా ‘బ్రూటల్ ఎరా’ (Brutal Era) పేరుతో ఒక భారీ అప్డేట్ను ప్రకటించారు. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, రేపు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రెండు క్రేజీ అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. Also Read : Mouni Roy: ఫొటోల పేరుతో…
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. మొదటి వారం థియేటర్లలో దుమ్ములేపిన ఈ సినిమా, రెండో వీకెండ్లోనూ అదే జోరును ప్రదర్శిస్తుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లోనే బుక్ మై…