Petrol&Diesel Price: వార్ ఎఫెక్ట్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు రేటు ఎంత?
- పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- లీటరుకు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది
- 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 321.17కి పెరిగింది
- 1 లీటర్ డీజిల్ ధర రూ.335.86కి పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిడిల్ ఈస్ట్ లో చోటుచేసుకున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్పై ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు రాత్రికి రాత్రే గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. పాకిస్తాన్లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలో ఇదే భారీ పెరుగుదల.
Also Read:Best Bikes: లీటరుకు 70KM మైలేజ్.. రూ. 70,000 కంటే తక్కువ ధర.. ఈ బైక్స్ పైనే అందరి ఫోకస్
Also Read
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
- Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
- E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
- T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
పాకిస్తాన్ న్యూస్ పోర్టల్ ది డాన్ నివేదిక ప్రకారం, శుక్రవారం-శనివారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో, పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్, ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్తో కలిసి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రకటించారు. పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా ఈ విలేకరుల సమావేశంలో ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు, మన దగ్గర సరిపడ పెట్రోలియం నిల్వలు ఉన్నాయని తెలిపారు.
పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఎంత?
పాకిస్తాన్లో ధరల పెరుగుదల తర్వాత, 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 321.17కి పెరిగింది, అయితే 1 లీటర్ డీజిల్ ధర రూ.335.86కి పెరిగింది. పాకిస్తాన్ తన ముడి చమురు కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడి ఉంది. హార్ముజ్ జలసంధి ప్రతిష్టంభన పాకిస్తాన్కు చమురు సరఫరాకు అంతరాయం కలిగించింది. ధరలు మరింత పెరుగుతాయోమోనన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ పంప్స్ కు క్యూ కట్టారు.
తాజావార్తలు
-
CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
-
PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
-
Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
-
Fishing Boat Accident : బోటు మునిగిన భయానక క్షణాలు.. ఓనర్ కన్నీటి గాథ.!
-
E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!