దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది. అత్యధిక రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారంలో ఉంది. కొన్ని చోట్ల అధికారాన్ని మిత్ర పక్షాలతో పంచుకుంటోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అఖండ మెజార్టీ సాధించి.. దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహ రచన చేస్తోంది. మోడీ, అమిత్ షా ప్రణాళికలతో పార్టీ దూసుకెళ్తోంది.
రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ సర్కార్ మరో సంక్షోభం ఏర్పడింది. ఓవైపు సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, ప్రభుత్వంలోని మంత్రుల తీరుతో గెహ్లాట్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి.
Crime News: ప్రపంచం రోజుకో రంగు పులుముకుంటూ.. మారుతూ వస్తుంది. టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది. కానీ, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం మారడం లేదు. అమ్మాయి కనిపిస్తే చాలు కొంతమంది మగాళ్లు కామాంధులుగా మారుతున్నారు. గుడి అని లేదు.. బడి అని లేదు.
రాజస్థాన్లోని జోధ్పూర్లో దారుణం చోటుచేసుకుంది. కొరియా దేశానికి చెందిన బ్లాగర్ను ఓ యువకుడు వేధించాడు. ఒంటరిగా కనిపించిన ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొరియన్ యువతిని ఫాలో అయ్యి రెచ్చిపోయాడు. కొరియన్ బ్లాగర్ తన కెమెరాలో అక్కడి ప్రదేశాలను చిత్రీకరిస్తుండగా.. ఆ యువకుడు తన దుస్తులు విప్పి, వికృతంగా నవ్వుతూ ప్రైవేట్ పార్ట్స్ బయటకు తీసి చూపించాడు. ఆ యువకుడి వెకిలి చేష్టలతో ఆ యువతి భయపడిపోయింది.
రాజస్థాన్లోని చురు జిల్లాలో ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నప్పుడు కొంత మంది వ్యక్తులు తనతో అనుచితంగా ప్రవర్తించారని ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షతో గెహ్లాట్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది.
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
మొసలి నోటికి చిక్కన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ వీరోచితంగా పోరాడింది. భర్త కాళ్లను నోటీతో పట్టుకుని.. నీటిలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసిన మొసలి పైనే దాడి చేసింది. ధైర్యంగా మొసలిని ఎదుర్కొని క్రూర జంతువు నుంచి తన భర్త ప్రాణాలను కాపాడింది ఓ మహిళ.