The IQ Era థీమ్తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్ కానున్నాయంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MWC 2026 – The IQ Era: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్ ఈవెంట్గా గుర్తింపు పొందిన MWC Barcelona 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ లో జరుగుతున్న ఈ మెగా టెక్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్ట్ప్లు, డెవలపర్లు, టెక్ పరిశ్రమ నిపుణులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కు “The IQ Era” అనే థీమ్ తో ఈవెంట్ ను కొనసాగనించనున్నారు. స్మార్ట్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటెలిజెంట్ సిస్టమ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం.
IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
Also Read
- Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
- Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
- iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నేటి నుంచి మార్చి 5 వరకు స్పెయిన్లోని “ఫిరా బార్సిలోనా గ్రాన్ వయా” వేదికగా నిర్వహించబడుతోంది. గత 20 సంవత్సరాలుగా స్పెయిన్ ఈ మెగా టెక్ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. మార్చి 2 నుంచి 4 వరకు ఉదయం 8:30 CET నుంచి సాయంత్రం 19:00 CET వరకు కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజు అయిన మార్చి 5న కూడా అదే సమయానికి ప్రారంభమై, మధ్యాహ్నం 16:00 CETకు ముగుస్తుంది.
India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?
“The IQ Era” అనే థీమ్ కింద ఈసారి AI ఆధారిత స్మార్ట్ సొల్యూషన్స్, ఇంటెలిజెంట్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ మొబైల్ టెక్నాలజీలపై చర్చలు, ప్రదర్శనలు జరుగనున్నాయి. వివిధ కంపెనీలు తమ కొత్త ఆవిష్కరణలను సెషన్లు, కీ నోట్ ప్రసంగాల ద్వారా ప్రదర్శించనున్నాయి. ఈవెంట్కు హాజరుకావాలనుకునే వారు ముందుగా అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈసారి పలు ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు తమ కొత్త డివైస్ లను లాంచ్ చేసే అవకాశముంది. ముఖ్యంగా నథింగ్ నుండి “Nothing Phone 4a, Nothing Phone 4a Pro” మోడళ్లను తీసుకరావచ్చని సమాచారం. ఇంకా Xiaomi 17, Oppo Find X9 Pro వంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు కూడా ప్రదర్శించవచ్చని తెలుస్తోంది. అయితే కంపెనీలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..