The IQ Era థీమ్తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్ కానున్నాయంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MWC 2026 – The IQ Era: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్ ఈవెంట్గా గుర్తింపు పొందిన MWC Barcelona 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ లో జరుగుతున్న ఈ మెగా టెక్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్ట్ప్లు, డెవలపర్లు, టెక్ పరిశ్రమ నిపుణులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కు “The IQ Era” అనే థీమ్ తో ఈవెంట్ ను కొనసాగనించనున్నారు. స్మార్ట్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటెలిజెంట్ సిస్టమ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం.
IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
Also Read
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నేటి నుంచి మార్చి 5 వరకు స్పెయిన్లోని “ఫిరా బార్సిలోనా గ్రాన్ వయా” వేదికగా నిర్వహించబడుతోంది. గత 20 సంవత్సరాలుగా స్పెయిన్ ఈ మెగా టెక్ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. మార్చి 2 నుంచి 4 వరకు ఉదయం 8:30 CET నుంచి సాయంత్రం 19:00 CET వరకు కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజు అయిన మార్చి 5న కూడా అదే సమయానికి ప్రారంభమై, మధ్యాహ్నం 16:00 CETకు ముగుస్తుంది.
India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?
“The IQ Era” అనే థీమ్ కింద ఈసారి AI ఆధారిత స్మార్ట్ సొల్యూషన్స్, ఇంటెలిజెంట్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ మొబైల్ టెక్నాలజీలపై చర్చలు, ప్రదర్శనలు జరుగనున్నాయి. వివిధ కంపెనీలు తమ కొత్త ఆవిష్కరణలను సెషన్లు, కీ నోట్ ప్రసంగాల ద్వారా ప్రదర్శించనున్నాయి. ఈవెంట్కు హాజరుకావాలనుకునే వారు ముందుగా అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈసారి పలు ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు తమ కొత్త డివైస్ లను లాంచ్ చేసే అవకాశముంది. ముఖ్యంగా నథింగ్ నుండి “Nothing Phone 4a, Nothing Phone 4a Pro” మోడళ్లను తీసుకరావచ్చని సమాచారం. ఇంకా Xiaomi 17, Oppo Find X9 Pro వంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు కూడా ప్రదర్శించవచ్చని తెలుస్తోంది. అయితే కంపెనీలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!