ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రుడు'. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల్ని 'ఠాగూర్' మధు సొంతం చేసుకున్నారు.
ఇప్పటికే తమిళంలో పలు చిత్రాలలో నటించిన ప్రియ భవానీ శంకర్ 'కళ్యాణం కమనీయం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. శనివారం జనం ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని సంతోష్ శోభన్ హీరోగా యూవీ కనెక్ట్స్ సంస్థ నిర్మించింది.
Director Anil Kumar: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా 'కళ్యాణం కమనీయం'. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న సినిమా 'కళ్యాణం కమనీయం'. కోలీవుడ్ భామ ప్రియ భవానీ శంకర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేసింది.
సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. 'పెంగ్విన్' ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీని వేసవి కానుకగా ఐదు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రుడు’. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటెడ్’ అనేది దాని ట్యాగ్ లైన్. కతిరేశన్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి. సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు కతిరేశన్ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ 23న ఈ మూవీని…