India MEA: అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. ఇండియా సపోర్ట్ ఎవరికి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India MEA: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఇరాన్లో అల్లకల్లోలం సృష్టించాయి. ఈ దాడుల నేపథ్యంలో అన్ని దేశాలు వరుసగా స్పందించాయి. తాజాగా భారత్ సైతం తమ వైఖరిని వెల్లడించింది. Ministry of External Affairs (MEA) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సహనం పాటించాలని పిలుపునిచ్చింది. “ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలను నివారించాలి. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఎమ్ఈఏ పేర్కొంది. సమస్యల పరిష్కారానికి సంభాషణ, దౌత్య మార్గాలనే అనుసరించాలని, ప్రతి దేశం సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేసింది.
READ MORE: Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
ఇదిలా ఉండగా.. మధ్యప్రాచ్యంలో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తు్న్నారు. వీరలో అత్యధికంగా యూఏఈలో ఉండగా.. 10 మంది ఇండియన్స్ ఇరాన్లో ఉన్నట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో భారతీయుల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్రిక్తతలు నెలకొన్న దేశాల్లో గల ఇండియన్స్పై ఎమ్ఈఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే అనేక మందికి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, ఎప్పటికప్పుడు మిషన్లతో సంప్రదింపులో ఉండాలని సూచించినట్లు ఎమ్ఈఏ వెల్లడించింది. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిన నేపథ్యంలో తక్షణం ఎలాంటి ఎవాక్యువేషన్ ప్రణాళికపై ప్రకటన లేదు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!