India MEA: అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. ఇండియా సపోర్ట్ ఎవరికి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India MEA: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఇరాన్లో అల్లకల్లోలం సృష్టించాయి. ఈ దాడుల నేపథ్యంలో అన్ని దేశాలు వరుసగా స్పందించాయి. తాజాగా భారత్ సైతం తమ వైఖరిని వెల్లడించింది. Ministry of External Affairs (MEA) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సహనం పాటించాలని పిలుపునిచ్చింది. “ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలను నివారించాలి. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఎమ్ఈఏ పేర్కొంది. సమస్యల పరిష్కారానికి సంభాషణ, దౌత్య మార్గాలనే అనుసరించాలని, ప్రతి దేశం సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేసింది.
READ MORE: Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
- Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ఇదిలా ఉండగా.. మధ్యప్రాచ్యంలో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తు్న్నారు. వీరలో అత్యధికంగా యూఏఈలో ఉండగా.. 10 మంది ఇండియన్స్ ఇరాన్లో ఉన్నట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో భారతీయుల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్రిక్తతలు నెలకొన్న దేశాల్లో గల ఇండియన్స్పై ఎమ్ఈఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే అనేక మందికి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, ఎప్పటికప్పుడు మిషన్లతో సంప్రదింపులో ఉండాలని సూచించినట్లు ఎమ్ఈఏ వెల్లడించింది. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిన నేపథ్యంలో తక్షణం ఎలాంటి ఎవాక్యువేషన్ ప్రణాళికపై ప్రకటన లేదు.
తాజావార్తలు
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
-
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
-
BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
-
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
-
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..