ప్రస్తుతం ప్రతి హీరో పాన్ ఇండియా సినిమా చెయ్యాలి, ఆ మార్కెట్ ని టార్గెట్ చెయ్యాలి అనే ప్లానింగ్ తో మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు కానీ అసలు ఈ జనరేషన్ హీరోలకి, ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ మాత్రమే. బాహుబలి 1 అండ్ 2 సినిమాలతో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆరున్నర అడుగుల కటౌట్, టోన్డ్ ఫిజిక్, బ్యూటీఫుల్ చార్మ్ ప్రభాస్ సొంతం.…
ఈరోజు ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది, ఎన్నో సౌత్ సినిమాలు నార్త్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నాయి. బాలీవుడ్ కే కాంపిటీషన్ ఇచ్చే రేంజులో మన సినిమాలు నార్త్ మార్కెట్ లో సత్తా చాటుతూ ఉన్నాయి. వీటన్నింటికీ వెనక ఉన్నది, అందరికన్నా మొదటి అడుగు వేసినది రాజమౌళి. దర్శక ధీరుడిగా తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అయిన రాజమౌళి, ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే…
వందేళ్ళ వయసులోనూ కులవృత్తిని నిర్వహిస్తున్న సీతా రామారావు గురించి దర్శకుడు మారుతి ట్వీట్ చేశాడు. అయితే... మేం మీ నుండి కోరుకుంటోంది వేరొకటి అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్!
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలేస్తోందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సరసన అమ్మడే బెస్ట్ ఛాయిస్ గా మారింది. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో కృతి సీతగా నటిస్తున్న విషయం తెల్సిందే.
Adipurush : రామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమా కొత్త పోస్టర్ని విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పోస్టర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
'ఆదిపురుష్' చిత్రం నుండి శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన తాజా పోస్టర్ సైతం ట్రోలింగ్ కు గురౌతోంది. ఓమ్ రౌత్ కారణంగా ప్రభాస్ కెరీర్ ఏమౌతుందోననే ఆందోళనను అతని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ రాముడి పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్. సీతగా కృతి సనన్ నటించిన నుండి కొత్త పోస్టర్ వచ్చింది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆది పురుష్ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను మూవీ టీం విడుదల చేసింది.
ప్రభాస్ పాన్ ఇండియా త్రీడీ మూవీ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు జమ్ములోని వైష్ణోదేవి సందర్శానికి వెళ్ళారు.