Telangana Minister Errabelli Dayakar Rao About Paddy Procurement. తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీజేపీ నేతలు రైతులను మోసం చేశారన్నారు. తెలంగాణలో యాసంగి సీజన్ లో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతాయని, కేంద్రం రా రైస్ మాత్రమే…
రైతులకు ఉపయోగపడే కొత్తకొత్త టెక్నాలజీ, వైవిధ్యమైన మెలుకులను తేలియజేసే సోర్స్ ఆఫ్ సస్టెన్సెస్ ఇప్పుడు మరో వీడియోతో మన ముందుకు వచ్చింది. ఈ సారి ఆరుతడి పంటలు వేయడం.. వాటి నుంచి రైతులు అధిక దిగుబడి రాబట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వీడియోలో వెల్లడించారు. అయితే ఇప్పటికే పంటసాగులో వివిధ రకాల మెలుకువలను మనం చూసే ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ.. అధిక రాబడిని రైతులు రాబడుతున్నారు. అయితే కొందరు రైతులు…
Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Made Comments on Union Minister Kishan Reddy. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రచ్చ జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ బీజేపీ నేతలు ఓ మాటల మాట్లాడుతుంటే.. కేంద్రమంత్రులు మరోలా మాట్లాడుతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటీవల తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంల నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ…
Minister Gangula Kamalakar Firedon Union Minister Piyush Goyal. కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై టీఆర్ఎస్ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయమై ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ మంత్రులు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రమంత్రికి విన్నవించారు. అయితే తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన తెలంగాణ మంత్రులు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పీయూష్ గోయల్ ను మంత్రిగా…
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షచూపుతోందని టీఆర్ఎస్ మంత్రులు అంటున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలుపై ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం నేడు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ చూస్తారని ఆయన హెచ్చరించారు. ధాన్యం సేకరణ పై మోడీ, కేంద్రం స్పందించకపోతే ఉద్యమ బాట పడతామని ఆయన వెల్లడించారు. ఆహారపు అలవాట్ల గురించి పీయూష్ గోయల్ మాట్లాడతారు అని ఆయన మండిపడ్డారు. ఉగాది తర్వాత…
Minister Vemula Prashanth Reddy made comments on TS BJP Chief Bandi Sanjay. తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రమంత్రి పీయూష్గోయల్తో జరిగిన భేటీ అనంతరం తెలంగాణ మంత్రులు హైదరాబాద్కు తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ… బండి సంజయ్ మెడకి…నాలుకకు లింక్ కట్ అయినట్టు ఉంది…
Telangana Minister Vemula Prashanth Reddy Fired on Union Minister Piyush Goyal. ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయండపై కేంద్రం ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఈ నేథ్యంలో ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులు నేడు మీడియా సమావేశం నిర్వహించి ఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
Telangana Animal Husbandary, Fisheries and Cinematography Minister Talasani Srinivas Yadav Fired on Telangana BJP Leaders. కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. నిన్న తెలంగాణ మంత్రులు యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులకు అనుగుణంగానే ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని పీయూష్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్.. ఎఫ్సీఐ రాజ్యాంగం…
హర్యానా, పంజాబ్ల తరహాలోనే తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ను ఇటీవల తెరపైకి తెచ్చింది చేయాలనే డిమాండ్ను తెరపైకి కేసీఆర్ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్తో భేటీ కూడా అయ్యారు. కానీ… భేటీకి ముందే… కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాని కొనలేమన్నారు. డిమాండ్-సరఫరా ఆధారంగానే అదనంగా ఉన్న ఉత్పత్తుల కొనుగోళ్లు ఉంటాయని…
కేంద్రం ఒకే దేశం ఒకే ప్రొక్యూర్మెంట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బియ్యపు రాసులతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ధర్నా నిర్వహిస్తాం. దేశంలోనే అధికంగా పంటలు పండిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్ కో నీతి హర్యానా కో నీతి తెలంగాణకు ఒక నీతా అని ఆయన మండిపడ్డారు. పంటలను నిల్వ చేసే…