Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఇకపై ఇలా చేయాల్సిందే!
- వందేమాతరంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
- బుధవారం ఉదయం నుంచే పాటించాలని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేమాతం గీతంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జనగణమన ఆలాపనకు ముందే వందేమాతరం గీతం ప్లే చేయాలని ఆదేశించింది. ఇక గతంలో తొలగింపబడిన నాలుగు చరణాలను తిరిగి చేర్చింది. బుధవారం ఉదయం నుంచే ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Shopping Mall: షాపింగ్ మాల్లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే..!
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
బుధవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో.. అన్ని పాఠశాలల్లో జాతీయ గీతానికి ముందు ‘‘వందేమాతరం’’ గీతం పాడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల్లో పేర్కొంది. ‘‘వందేమాతరం’’ పాడినప్పుడు అందరూ నిలబడాలని కూడా కొత్త నిబంధనలో వెల్లడించింది. పద్మ అవార్డుల వంటి పౌర పురస్కార ప్రదానోత్సవాల్లో.. రాష్ట్రపతి హాజరయ్యే అన్ని ఇతర కార్యక్రమాల్లో.. వారి రాక.. నిష్క్రమణ సమయంలో కూడా జాతీయ గీతాన్ని ఇకపై ప్రదర్శించాలని తెలిపింది. సినిమా హాళ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా దీనిని ప్లే చేయాలని.. అయితే ఈ సందర్భంలో నిలబడటం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Canada: కెనడా స్కూల్లో ఘోరం.. విచక్షణారహితంగా కాల్పులు.. 10 మంది మృతి
వందేమాతం గీతంపై గత సంవత్సరం కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ గేయంపై పెద్ద వివాదమే చెలరేగింది. నెహ్రూపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో 1937లో కాంగ్రెస్ తొలగించిన నాలుగు చరణాలతో సహా మొత్తం ఆరు చరణాలు ప్లే చేయనున్నారు. చట్టం ప్రకారం.. జాతీయ గీతాన్ని అంతరాయం కలిగించడం లేదా ఇతరులు గౌరవించకుండా నిరోధించే ఏ వ్యక్తికైనా గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!