Niranjan Reddy : కిషన్రెడ్డి చచ్చేవరకు కేంద్రమంత్రిగా ఉంటారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Made Comments on Union Minister Kishan Reddy.
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రచ్చ జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ బీజేపీ నేతలు ఓ మాటల మాట్లాడుతుంటే.. కేంద్రమంత్రులు మరోలా మాట్లాడుతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటీవల తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంల నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ చేయాలన్న డిమాండ్ తో ఉగాది తర్వాత ఉధృతమైన స్థాయిలో టీఆర్ఎస్ ఉద్యమం ఉంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైతులకు కూడా కేంద్రం క్షమాపణ చెప్పే రోజులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
అంతేకాకుండా మేం వరిపంట వేయవద్దని రైతులకు సూచిస్తే.. బీజేపీ నేతలే రైతులతో వరిపంట వేయించారన్నారు. కేంద్రంతో కొనిపించే బాధ్యత నాదని బండి సంజయ్ చెప్పారని, యాసంగి పంట కొనవరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందని, ప్రతి గింజ కొంటామని చెబుతూనే రారైస్ కావాలంటున్నారన్నారు. తెలంగాణపై బీజేపీ నేతలకు అక్కసు ఎందుకని, తెలంగాణను అవమానించినవారు చరిత్రలో కలిసిపోయారన్నారు. కిషన్రెడ్డి చచ్చేవరకు కేంద్రమంత్రిగా ఉంటారా, వడ్లు కొనాలని కిషన్రెడ్డి ఎందుకు చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. ఇన్నిసార్లు ఢిల్లీకి మేం వెళ్తే మాతో కలిసి కిషన్రెడ్డి ఎందుకు పీయూష్గోయల్ను కలవలేదని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!