Vemula Prashth Reddy : బండి సంజయ్ మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపియ్యాలే
Minister Vemula Prashanth Reddy made comments on TS BJP Chief Bandi Sanjay.
తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రమంత్రి పీయూష్గోయల్తో జరిగిన భేటీ అనంతరం తెలంగాణ మంత్రులు హైదరాబాద్కు తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ… బండి సంజయ్ మెడకి…నాలుకకు లింక్ కట్ అయినట్టు ఉంది …ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా బండి సంజయ్ మొగోడు అయితే కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయించాలని ఆయన సవాల్ విసిరారు.
Also Read
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దారి తప్పుతున్నారు.. మీ గౌరవం కాపాడుకోండని ఆయన వ్యాఖ్యానించారు. పీయూష్ గోయల్…మా ముందే కిషన్ రెడ్డి ని మీటింగ్ కు రావాలని ఫోన్ చేసారు…కానీ మా మీటింగ్ కు రాలేదన్నారు. ఎవరు ధాన్యం కొనుగోలు చేయాలో రేవంత్ రెడ్డికి తెలియదా ? కేసీఆర్ వడ్లు కొనాలని రేవంత్ అంటాడు.. కేంద్రంను తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్ ఎందుకు అడగడు ? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ లు ములాఖత్ అయ్యాయా.. బీజేపీని అడగకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
-
Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
-
Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?
-
Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
-
Niharika Konidela: సుడిగాలి సుధీర్ హీరోగా 25 కోట్ల సినిమా…కానీ?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!