Home
Ntv Telugu
Ntv Telugu News
-
OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
పార్టీ చెప్పింది వినాలి…చెయ్యమన్నది చెయ్యాలి…అంతర్గత కుమ్ములాటలు విడిచిపెట్టాలి…ఈటల రాజేందర్, బండి సంజయ్ సయోధ్యలో అధిష్టాన పెద్దలు ఇవే మాటలు చెప్పారా? కుస్తీ వదిలి దోస్తీ కట్టాల్సిందేనని ఉపదేశించారా? ఉప్పు-నిప్పులా వ్యవహరించిన ఈటల, బండి సంజయ్ మధ్య రాజీ ఎలా కుదిరింది? ఈటల ఇంట్లో అసలేం జరిగింది? తెలంగాణ బీజేపీలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య విభేదాలు బహిరంగ రహస్యం. ఇద్దరి మధ్య పార్టీలో కోల్డ్ వార్ పీక్ లెవల్లో వుంటే, అటు ఇరువురు… -
OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…ములుగులో గులాబీ దళం ఇలాంటి స్కెచ్తోనే పొలిటికల్ హీట్ పెంచుతోంది. అటు భద్రాచలం, ఇటు ములుగులో తమ స్ట్రాటజీ అప్లై చెయ్యడానికి ఊహకందని వ్యూహం వేస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? ఈ ఒక్క వీడియో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ములుగు జిల్లాలో ఓ ప్రైవేట్ హోటల్ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ నేతలతో పోడెం వీరయ్య కనిపించిన దృశ్యాలు రకరకాల… -
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ఆ జనసేన ఎమ్మెల్యే ఏకంగా కూటమి ప్రభుత్వానికే షాకిచ్చారా? మంత్రికి సార్ రాసిన సిఫారసు లేఖలు చూసిన ప్రతి ఒక్కరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోందా? పైరవీలకు కూడా ఒక పద్ధతీ… పాడూ…. ఉంటాయి కదా…? ఇవెక్కడి సిఫారసులుగా…బాబూ… అంటూ అంతా తల బాదుకుంటున్నారా? నవ్విపోదురుగాక… నాకేటి సిగ్గు అంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఎలాంటి సిఫారసు లేఖ, ఎవరికి రాశారు? వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్….విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే. సీనియర్ శాసనసభ్యులు చాలా మందే… -
HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
HYD BOY MISSING: ఊరు కాని ఊరుకు వెళ్లాడు.. బావిలో పడి చనిపోయాడు.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అసలు బీటెక్ విద్యార్థి రాహుల్ మృతిలో ఏం జరిగింది? ఇదే అంశాన్ని ప్రశ్నిస్తున్నారు అతని తల్లిదండ్రులు. కనీసం తమ కొడుకు శవాన్నైనా అప్పగించాలని దీనంగా వేడుకుంటున్నారు. అసలు ఈ కేసులో 35 రోజుల క్రితం ఏం జరిగింది? ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ హైదరాబాద్లోని మాతృశ్రీ ఇంజినీరింగ్… -
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య సమాధి రాజకీయం నడుస్తోందా? తమలపాకుతో నువ్వు ఒకటి అంటే... తలుపు చెక్కతో నేను నాలుగు అంటానన్నట్టు వాతావరణం మారిపోయిందా? రాజకీయాన్ని దాటి వ్యక్తిగత వైరం స్థాయికి వెళ్ళిపోయిన ఆ ఇద్దరు నేతలు ఎవరు? మధ్యలో ఈ సమాధి రాజకీయం ఏంటి? -
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
HYD 21CR CHEATING: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే.. ఊహించనంత లాభం వస్తుంది… ఒకటికి పది రెట్లు.. ఇంకా అంత కంటే ఎక్కువగానే సంపాదించవచ్చు.. మేం సూచించే క్రిప్టోలో పెట్టుబడి పెడితే చాలు.. అంటూ సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఒ వృద్ధున్ని మాయచేసి ఏకంగా 21 కోట్ల రూపాయలు కొట్టేశారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిందీ ఘటన. నేను దివ్యను మాట్లాడుతున్నాను.. అంటూ అవతలి నుంచి వాట్సాప్లో అమ్మాయి పలకరించింది. కానీ ఆ వాయిస్ కాల్ వల్ల… -
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
OTR: పెద్దలు సర్దుకుపొమ్మన్నంత తేలిగ్గా… కింది స్థాయిలో అడ్జెస్ట్ అవలేకపోతున్నారా? పార్టీలోకి కొత్తగా వచ్చిన సీనియర్ లీడర్తో అక్కడి వైసీపీ కేడర్ కలవలేకపోతోందా? మాజీ మంత్రి కూడా అయిన సదరు సీనియర్ బయటి వ్యవహారాలు చక్కబెడుతున్నా ఇంటిని దిద్దుకోలేకపోతున్నారా? రెండు వర్గాలు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న ఆ నియోజకవర్గం ఏది? కలవలేకపోవడానికి కారణాలేంటి? రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చినంత తేలిగ్గా.. క్షేత్ర స్థాయి కేడర్ మారిపోదు. అందుకు కార్యకర్తల మనస్సాక్షి అంగీకరించదు కూడా. వారిలో బలమైన… -
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ ఎన్టీవీ తో మాట్లాడారు. ఈ వివాదానికి కారణమైన ఒక అభిమాన సంస్థపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ NTVతో మాట్లాడుతూ, తిరుపతి వేదికగా ఈ వివాదాన్ని సృష్టించిన ‘RAW ఎన్టీఆర్’… -
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
పన్నెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పట్నుంచీ.. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. మొదట్లో ఏది రాజధాని అనే ప్రశ్న ఏపీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది అనే ప్రశ్న.. సమాధానం చెప్పలేని సంక్లిష్టమైనదిగా మిగిలిపోయింది. ఏ కాలంలో అయినా..ఏ విధమైన పాలన ఉన్నా.. రాజధాని అనేది చాలా కీలకం అనే విషయం అందరికీ తెలుసు. ఈ సంగతి మొదట్నుంచీ స్థిర రాజధాని సమస్యను ఎదుర్కుంటున్న ఆంధ్రులకు ఇంకా బాగా తెలుసు.… -
OTR : ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక ఆందోళనలు
ఉద్ధరించేస్తాం…. అభివృద్ధి చేసేస్తాం…. మిమ్మల్మి ఎక్కడికో….. తీసుకెళ్తాం అని పాలకులు అంటుంటే…. వాళ్లు మాత్రం ఎక్కడికీ వద్దు మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండని అంటున్నారు. మీకు, మీ డెవలప్మెంట్కు ఓ దండం సామీ. మా జోలికి మాత్రం రావద్దంటూ కేంద్ర మంత్రికి మొరపెట్టుకుంటున్నారు. ఏ ప్రాజెక్ట్ విషయంలో అలా జరుగుతోంది? ఎవరా కేంద్ర మంత్రి? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? సిక్కోలు పాలిటిక్స్ని కార్గో ఎయిర్పోర్ట్ కుదిపేస్తోంది. వెనుకబడ్డ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడానికి ఉపయోగపడుతుందని సర్కార్ అంటుంటే……
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!