తెలుగు రాష్ట్రాల్లో లిల్లీ పూల సాగును ఎక్కువగా చేపడుతున్న అధిక లాభాలను పొందుతూన్నారు.. తెలుగు రాష్ట్రాలలో సంపంగి పూలు అని కూడా పిలుస్తారు. కంటికి ఇంపైన తెల్లని రంగు గల ఈపూలను పూలదండల తయారీలో విరివిగా వాడుతారు.. తక్కువ పూలతో సులభంగా, అందంగా పూలదండలు కూడా తయారు చేస్తారు. లిల్లీ పూలకు ఏడాది పొడవునా �
మనదేశంలో అధికంగా పండిస్తున్న తీగజాతి కూరగాయలల్లో పొట్టి పొట్లకాయ కూడా ఒకటి..దీనిని స్నేక్ గార్డు అని అంటారు. దీనిలో విటమిన్ ఎ.బి.సి మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పీచు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.. ఈ పొట్టి పొట్లకాయ పచ్చడి, ఫ్రై , పకొడి, బజ్జిలు తయారీలో పొట్లకాయను విరివిరిగా వాడుతారు. వివిధ రకాల ప
రైతులు వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకంతో పాటు కంజుల పెంపకం కూడా చేస్తున్నారు.. ఇవి చూడటానికి పిచ్చుకల మాదిరిగా ఉంటూ కాస్త పెద్దగా ఉంటాయి. ఇవి రుచిగా ఉంటాయి అలాగే ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.. అందుకే వీటిని తినడానికి మాంసపు ప్రియులు ఇష్ట పడతారు.. దాంతో మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎ
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్లలో బొప్పాయి కూడా ఒకటి.. 12500 ఎకరాలు ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉత్పాదకత సుమారు ఎకరాకు 50 టన్నులు ఉంది. అనంతపూర్, కడప, మెదక్, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలోను కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది.. వీటికి మార్కెట్ లో ఎప్పటికి డిమాండ్ ఉంటుంది..
మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న కూరగాయల పంటలలో బీరకాయ కూడా ఒకటి.. ఈ పంటను తక్కువ ఖర్చుతో పండించవచ్చు.. ఒకప్పుడు ఈ బీర సాగును రైతులు నేలపై పాటించేవారు. ఆ విధానంలో పెద్దగా దిగుబడులు వచ్చేవి కావు. నేడు కొందరు రైతులు అడ్డ పందిరి విధానంలో బీర సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు… ఇప్పుడ�
మన దేశంలో అధికశాతం పూలను కూడా పండిస్తున్నారు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఇస్తున్న పంటలలో బంతి కూడా ఒకటి.. ఏడాది మొత్తం పూస్తున్న ఈ పూలల్లో బంతి కూడా ఒకటి.. రైతులకు పూవులు సాగు చేస్తే రైతులకి మంచి ఆదాయం వస్తాయి.. బంతి పూలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. పూజలు, వ్రతాలు, వేడుకలు కూడా నిర్వహిస్తార�
కనకాంబరం పూలకు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పూలతో కనకాంబరం కూడా పోటీపడుతోంది.. ఇక రైతులు వీటి సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మొక్క పరిస్థితులను తట్టుకొని దిగుబడినిస్తుంది. సాధారణంగా ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగుల్లో ఈ పూలు కనిపిస్తుంటాయి. �
ఈరోజుల్లో టమోటా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. 10 రూపాయలు ఉన్న కిలో టమోటాలు ఇప్పుడు ఏకంగా రూ.200 లకు పైగా ఉందని చెప్పాలి.. టమాట ధరలు అమాంతం పెరిగిపోవడంతో చాలా మంది కుండీల్లో, ఇంటి పైకప్పులపై టమోటా సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. కేవలం వ్యవసాయ భూముల్లో కాదు. ఇంటి పెరట్లో, కొద్దిపాటీ ఖాళీ స్థలంలో, �
కాయలు, పండ్లు మాత్రమే కాదు రైతులు పూల సాగును కూడా ఎక్కువగా చేస్తున్నారు.. అందులోను కొత్తరకం పూలను పండించడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. కొత్త రకం గులాబిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు తయారు చేశారు. ఈ గులాబీ పువ్వులను తెలుగు రాష్ట్రాల్లోని పలు జ�
భారత దేశం అంటే రైతన్నలు ఉన్న పుణ్య దేశం అంటారు పెద్దలు.. వ్యవసాయం చేస్తూ నలుగురికి కడుపు నింపుతున్నారు.. ఒక్క పంటలు పండించడం ఒక్కటే అనేక రకాలుగా చేస్తున్నారు. అందులో ఒక్కటి తేనేటీగల పెంపకం.. తేనేకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో తేనె పరిశ్రమ చాలా ముఖ్యమైంది. రైతులు కేవలం