Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • స్థిరంగా బంగారం… షాక్ ఇచ్చిన వెండి ధరలు
      #ఎకానమి

      స్థిరంగా బంగారం… షాక్ ఇచ్చిన వెండి ధరలు

      మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. క‌రోనా కార‌ణంగా వివాహాలు పెద్దగా హ‌డావుడి లేకుండా సింపుల్‌గా జ‌రుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. క‌రోనా ప్రభావం బంగారం ధ‌ర‌ల‌పై స్పష్టంగా క‌నిపిస్తున్నది. గ‌త కొన్ని రోజులుగా ధ‌ర‌లు పెరుగుతున్నాయి. బంగారం ధ‌ర ఇప్పటికే రూ.48 వేలు దాటింది. read also : ‘దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్’పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..…
    • కోటి డోసుల తెలంగాణ..
      #తెలంగాణ

      కోటి డోసుల తెలంగాణ..

      కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… మొదటల్లో ప్రజల్లో భయం ఉన్నా.. క్రమంగా వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇక, వ్యాక్సిన్ల కొరతతో కొంత కాలం తెలంగాణలో వ్యాక్సిన్ వేయడమే నిలిపివేసిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్‌ చురుకుగా సాగుతోంది.. రాష్ట్రంలో నేటితో కోటి డోసులు పూర్తి చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఇప్పటి వరకు తెలంగాణలో 1,00,53,358 డోసుల వాక్సినేషన్ వేశామని… అందులో…
    • బోనాల‌పై మంత్రి త‌ల‌సాని స‌మీక్ష‌…తొలిబోనం ఎప్పుడంటే…
      #Top Story

      బోనాల‌పై మంత్రి త‌ల‌సాని స‌మీక్ష‌…తొలిబోనం ఎప్పుడంటే…

      తెలంగాణ‌లో బోనాల ఉత్స‌వాల‌ను ప్ర‌తి ఏడాడి ఏరువాక త‌రువాత అగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుపుతుంటారు.  వాతావ‌ర‌ణంలో మార్పులు వచ్చిన త‌రువాత, ఎలాంటి రోగాలు, మ‌హ‌మ్మారులు రాకుండా కాపాడాల‌ని వేడుకుంటూ బోనాల పండుగ‌ను నిర్వ‌హిస్తుంటారు.  క‌రోనా కాలంలో బోనాల‌ను ఎలా నిర్వ‌హించాలి అనే అంశంపై ఈరోజు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌మీక్ష‌ను నిర్వ‌హించారు.  బోనాల పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. Read: 500 చిత్రాల్లో నటించిన అనుపమ్ ఖేర్ అమాయకుడి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు! కోవిడ్ మార్గ‌ద‌ర్శకాలు పాటిస్తూ బోనాల‌ను…
    • మహిళలకు శుభవార్త : భారీగా పడిపోయిన బంగారం ధరలు
      #ఎకానమి

      మహిళలకు శుభవార్త : భారీగా పడిపోయిన బంగారం ధరలు

      దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.100 తగ్గి రూ.44,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల…
    • తెలంగాణ కరోనా అప్‌డేట్.. మరిన్ని తగ్గిన కేసులు
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్‌డేట్.. మరిన్ని తగ్గిన కేసులు

      తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 9 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే, సమయంలో 1511 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.. దీంతో… పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,17,776కు పెరగగా… రికవరీ కేసులు 5,98,139కి చేరగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,607 మంది మృతిచెందినట్టు బులెటిన్‌లో…
    • లంచం డిమాండ్ చేయడంలో నా రూటే సెపరేట్ అంటున్న ఆ అవినీతి అధికారి !
      #Off The Record

      లంచం డిమాండ్ చేయడంలో నా రూటే సెపరేట్ అంటున్న ఆ అవినీతి అధికారి !

      లంచాల విషయంలో ఆ ఆఫీసర్‌ రూటే సెప..రేటు. అన్ని అనుమతులు ఉన్నా.. చేతిలో బరువు పెట్టాల్సిందే. లేదంటే ఎక్కడో ఒకచోట కొర్రీలు పెట్టేస్తారట. ఈ క్రమంలో ఓ పోలీస్‌ అధికారికి సైతం ఝలక్ ఇచ్చారట ఆ అవినీతి ఆఫీసర్‌. ఉద్యోగవర్గాల్లో కథలు కథలుగా చెప్పుకొంటున్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.  అనుమతులున్న వెంచర్లనూ వదలని అధికారులు! హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో భూములకు ఉన్న డిమాండ్‌ అందరికీ తెలిసిందే. ఎన్నో వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్లు.. భూములు..…
    • వారిపై లీగల్ యాక్షన్… వైఎస్‌ షర్మిల పార్టీ నేతల హెచ్చరిక
      #తెలంగాణ

      వారిపై లీగల్ యాక్షన్… వైఎస్‌ షర్మిల పార్టీ నేతల హెచ్చరిక

      సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది రియలో.. ఏది వైరలో తెలియని పరిస్థితి… కొందరు కేటుగాళ్లు ఇష్టంవచ్చినట్టుగా తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు.. అది తెలియకకొందరు.. తెలిసి మరికొందరు షేర్ చేస్తూ.. అందులో భాగస్వాములు అవుతున్నారు.. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, వైఎస్‌ షర్మిల ఫొటోలతో.. హుజురాబాద్‌ ఎన్నికలకు సంబంధించిన ఓ తప్పుడు వార్త వైరల్ చేశారు కేటుగాళ్లు.. దీనిపై వైఎస్‌ షర్మిల అనుచరులు తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు.. బుధవారం రోజు సోషల్ మీడియాలో మేం పెట్టబోయే…
    • వృద్దురాలిని చంపిన అద్దెకుంటున్న వ్యక్తి…
      #తెలంగాణ

      వృద్దురాలిని చంపిన అద్దెకుంటున్న వ్యక్తి…

      అల్వాల్ పీఎస్ పరిధి హస్మత్ పేట్ సత్య సాయి ఎంక్లేవ్ లో మంగతాయారు 72 వృద్దురాలును దారుణంగా హత్య చేసాడు ఇంట్లో కిరాయి ఉంటున్న వ్యక్తి. బాత్రూమ్ లో మృతదేహాన్ని దాచిపెట్టాడు నిందితుడు. నిన్న సాయంత్రం మంగతాయారు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి వెతకడం మొదలు పెట్టిన పోలీసులు… రాత్రి సమయంలో అదే ఇంట్లో మూడవ అంతస్తులో కిరాయికి ఉంటున్న సురేష్ ఇంట్లోని బాత్రూమ్ లో…
    • నిల‌క‌డ‌గా బంగారం ధ‌ర‌లు…భారీగా త‌గ్గిన వెండి…
      #Top Story

      నిల‌క‌డ‌గా బంగారం ధ‌ర‌లు…భారీగా త‌గ్గిన వెండి…

      దేశం క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి క్ర‌మంగా కోలుకుంటోంది.  రెండోద‌శ వేవ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తుండ‌టంతో అనేక రాష్ట్రాలు ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్నాయి.  సాధార‌ణ జీవ‌నం తిరిచి ప్రారంభం కావ‌డంతో మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి.  ఈ మార్కెట్ల ప్ర‌భావం బంగారం ధ‌ర‌ల‌పై ప‌డింది.  గ‌తంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెరిగిపోయి బంగారం ఇప్పుడు దిగి వ‌స్తున్న‌ది.  ధ‌ర‌లు చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం పట్టాయి. Read: దుమ్మురేపుతున్న “సిగ్గెందుకురా మామ” సాంగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి.…
    • పాఠ‌శాల‌ల ప్రారంభంపై హైకోర్టులో విచార‌ణ
      #Top Story

      పాఠ‌శాల‌ల ప్రారంభంపై హైకోర్టులో విచార‌ణ

      రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో జూన్ 19 వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో తిరిగి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించేందుకు స‌ర్కార్ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ది. జులై 1 వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభం కాబోతున్న‌ట్టు స‌ర్కార్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  అయితే, పాఠ‌శాల‌ల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో కేసులు దాఖ‌ల‌య్యాయి.  దీనిపై ఈరోజు విచార‌ణ జ‌రిగింది.   Read: ప్రామిసింగ్ గా ‘హీరో’ టీజర్! పాఠ‌శాలల…
    ←1…571572573574575…596→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions