Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • ఆస్ట్రాల‌జీ పేరుతో న‌కిలీ నోట్ల దందా… గుట్టుర‌ట్టు చేసిన పోలీసులు…
      #Top Story

      ఆస్ట్రాల‌జీ పేరుతో న‌కిలీ నోట్ల దందా… గుట్టుర‌ట్టు చేసిన పోలీసులు…

      రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హ‌వాలా దందా చేస్తున్న గ్యాంగ్‌ను రాచ‌కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆస్ట్రాల‌జిస్ట్ గా చెప్పుకుంటున్న ముర‌ళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగ‌త‌నం జ‌రిగింది.  రూ.40 ల‌క్ష‌ల విలువ‌చేసే జాతిర‌త్నాలు ఛోరికి గుర‌య్యాయ‌ని ముర‌ళీకృష్ణ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  పోలీసుల ద‌ర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో న‌కిలీ క‌రెన్సీ దందా చేస్తున్నార‌ని పోలీసులు గుర్తించారు.  ఇక ముర‌ళీకృష్ణ ఇంటో దొంగ‌త‌నం చేసిన ఆరుగురు దొంగ‌ల‌ను అదుపులోకి తీస‌కొని విచారించ‌గా విష‌యం బ‌య‌ట‌ప‌డింది.  ఈ…
    • కార్వీపై హైదరాబాద్  సీసీఎస్‌‌లో రెండు కేసులు నమోదు…
      #తెలంగాణ

      కార్వీపై హైదరాబాద్ సీసీఎస్‌‌లో రెండు కేసులు నమోదు…

      ప్రముఖ స్టాక్​ బ్రోకింగ్​ సంస్థ కార్వీపై హైదరాబాద్‌ సీసీఎస్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. పలు ప్రైవేటు బ్యాంకుల నుండి రుణాలు తిరిగి చెల్లించలేదంటూ హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు అందింది. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పు వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకులు ఆరోపణ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రుణాలు తీసుకుని చెల్లించలేదంటూ హెచ్​డీఎఫ్​సీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షేర్లను తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో కలిపి రూ.460…
    • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
      #జాతీయం

      స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

      పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. తాజాగా బుధవారం బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 73,000 గా వుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,100 ఉండగా.. 24…
    • నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
      #తెలంగాణ

      నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

      నేటి నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయాయి. మొదటి విడతగా లింగంపల్లి నుంచి ఫలక్ నుమా, ఫలక్ నుమా నుంచి లింగంపల్లి వరకు వీటిని నడపనున్నారు. ముందుగా 10 ఎంఎంటీఎస్ రైళ్ల‌ను న‌డ‌ప‌నున్నారు. క్ర‌మంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను పెంచ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రతి రోజూ 10 ఎంఎంటీఎస్‌ రైళ్లు మాత్రమే నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫలక్‌నుమా…
    • హైదరాబాద్‌లో రూ.40 కోట్ల విలువైన హెరాయిన్‌, గంజాయి పట్టివేత..
      #తెలంగాణ

      హైదరాబాద్‌లో రూ.40 కోట్ల విలువైన హెరాయిన్‌, గంజాయి పట్టివేత..

      హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.. టాంజానియా దేశస్తుడి దగ్గర రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్‌ గుర్తించారు.. హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్‌ కింద భాగంలో దాచి తరలిస్తున్న జాన్‌ వియమ్స్‌ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. దోహా నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌ తీసుకొచ్చిన జాన్‌… ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వారం రోజుల క్రితం…
    • అందుబాటులోకి ఎంఎంటీఎస్ రైళ్లు
      #తెలంగాణ

      అందుబాటులోకి ఎంఎంటీఎస్ రైళ్లు

      కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా షెడ్లకే పరిమితమైన లోకల్‌ ట్రైన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 2020 మార్చి 16 నుంచి ఎంఎంటీఎస్‌, సాధారణ రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చేవారం నుంచి 10 ఎంఎంటీఎస్‌లు నడపడానికి అనుమతిచ్చింది. ఎంఎంటీఎస్‌ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన పీయూష్‌ గోయల్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం…
    • లాక్‌డౌన్ త‌రువాత సంద‌డిగా మారిన మ‌హాన‌గ‌రం…
      #Top Story

      లాక్‌డౌన్ త‌రువాత సంద‌డిగా మారిన మ‌హాన‌గ‌రం…

      జూన్ 19 వ తేదీతో లాక్‌డౌన్ ముగియ‌డంతో 20 వ తేదీనుంచి ఎలాంటి పొడిగింపు లేకుండా లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు.  ఆదివారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో న‌గ‌రంలోని ప్ర‌జలు రోడ్డుమీద‌కు వ‌చ్చారు.  దాదాపు నెల రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన ప్ర‌జ‌లు, లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో న‌గ‌రంలోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌ను కుంటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పర్య‌టించేందుకు ఆస‌క్తి చూపించారు.  న‌క్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్ గార్డెన్స్‌, లుంబినిపార్క్‌, గోల్కొండ కోట ప్ర‌జ‌ల‌తో కిట‌కిట‌లాడింది.  ఇక చార్మినార్‌లో మరింత సంద‌డి వాతావ‌ర‌ణం…
    • మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్ః దిగొచ్చిన పుత్త‌డి ధ‌ర‌లు…
      #Top Story

      మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్ః దిగొచ్చిన పుత్త‌డి ధ‌ర‌లు…

      క‌రోనా మ‌హమ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరిగి ప్ర‌జాజీవ‌నం మామూలు స్థితికి చేరుకుంటోంది.  క‌రోనాతో పాటుగా అటు పుత్త‌డి ధ‌ర‌లు కూడా క్ర‌మంగా త‌గ్గుముఖం పడుతున్నాయి.  గ‌త కొన్ని రోజులుగా పుత్త‌డి ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి.  ఈరోజు కూడా భారీగా ధ‌ర‌లు త‌గ్గాయి.  హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో పుత్త‌డి ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి.   Read: ఆ పండగను టార్గెట్ చేస్తున్న “అఖండ” 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.260 త‌గ్గి రూ.43,990కి చేరింది.…
    • గుడ్‌న్యూస్ః హైద‌రాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌ర‌ణ‌… ఎప్ప‌టి నుంచంటే…
      #Top Story

      గుడ్‌న్యూస్ః హైద‌రాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌ర‌ణ‌… ఎప్ప‌టి నుంచంటే…

      హైద‌రాబాదీల‌కు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.  క‌రోనా కార‌ణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.  రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాటుగా వ్యాక్సినేష‌న్‌ను వేగంగా వేస్తున్నారు.  కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు.  సోమ‌వారం నుంచి తిరిగి రాష్ట్రంలో ప‌రిస్థితులు సాధార‌ణంగా మార‌బోతున్నాయి.   Read: 100 శాతం బంగారు తెలంగాణ చేసి తీరుతాం : సిఎం కెసిఆర్ ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో ఎంఎంటీఎస్ రైళ్ల‌ను పున‌రుద్ధ‌రించేందుకు కేంద్రం అంగీకారం తెలిపిన‌ట్టు కేంద్ర హోంశాఖ…
    • మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు
      #జాతీయం

      మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు

      దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి ఇంధన ధరలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడంతో పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. పెరుగుతోన్నఇంధన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై రూ.30 పైసలు, డీజిల్ పై రూ.31 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 96.04గా ఉంది. మే 4…
    ←1…572573574575576…596→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions