Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులే.. విద్యాశాఖ మంత్రి ప్రకటన
      #Top Story

      కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులే.. విద్యాశాఖ మంత్రి ప్రకటన

      తెలంగాణలో ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది… మొదటగా జులై 1వ తేదీ నుంచి ఆఫ్‌ లైన్‌ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వ టీచర్లు ఈనెల 25వ తేదీ నుంచి స్కూళ్లకు వెళ్తున్నారు.. అయితే.. ఇవాళ మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఆఫ్ లైన్ తరగతులు స్టార్ట్ చేయాలని అనుకున్న…. కరోన నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని.. కేజీ నుండి పీజీ…
    • బేగంపేట్‌ ఆడిటర్‌ కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్..
      #తెలంగాణ

      బేగంపేట్‌ ఆడిటర్‌ కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్..

      హైదరాబాద్‌ నడిబొడ్డులోని బేగంపేట్‌లో ఓ ఆడిటర్‌ కిడ్నాప్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. అయితే, ఆడిటర్‌ సాంబశివరావు కిడ్నాప్‌ కేసులు కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. ఆస్తితగాదాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడారని తెలుస్తోంది.. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనబావే ఈ స్కెచ్‌ వేశారని చెబుతున్నారు పోలీసులు.. ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసిన సాంబశివరావు.. అప్పులోళ్లు వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారట.. ఇక, మీ భర్తను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ భార్యకు సమాచారం ఇవ్వడంతో.. ఆందోళనకు గురైన…
    • ఉద్యమాల నటుడు ఆర్. నారాయణమూర్తి అరెస్ట్
      #సినిమా న్యూస్

      ఉద్యమాల నటుడు ఆర్. నారాయణమూర్తి అరెస్ట్

      కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం నిర్వహించారు. వాళ్లకు మద్దతుగా ఆ ర్యాలీలో ఉద్యమాల సినీనటుడు ఆర్‌. నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసిన.. రాజ్ భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనాకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్‌. నారాయణ మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోపలికి వెళ్లేందుకు…
    • పీవీ ఓ విద్యానిధి…సాహిత్య పెన్నిధి…
      #Top Story

      పీవీ ఓ విద్యానిధి…సాహిత్య పెన్నిధి…

      హైద‌రాబాద్‌లోని పీవీమార్గ్‌లో పీవీ న‌ర‌సింహారావు కాంస్య విగ్ర‌హాన్ని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఆవిష్క‌రించారు.  పీవీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను ప్ర‌భుత్వం అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వ‌హించింది.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పీవీ గురించి కొన్ని విష‌యాల‌ను పేర్కొన్నారు.  పీవీ శ‌త‌జ‌యంతి వేడుక‌లు నేటితో ముగుస్తున్నాయ‌ని, ఉత్స‌వాలను విజ‌య‌వంతం చేసిన క‌మిటీకి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.  పీవీ ఒక కీర్తి శిఖ‌రం అని అన్నారు.  విద్యాశాఖ మంత్రిగా ఉన్న‌స‌మ‌యంలో న‌వోద‌య వంటి విద్యాసంస్థ‌ల‌ను ఏర్పాటు చేశార‌ని, ఇప్పుడు ఆ…
    • పీవీ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్నర్‌, సీఎం కేసీఆర్‌…
      #Top Story

      పీవీ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్నర్‌, సీఎం కేసీఆర్‌…

      దేశంలో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టి అన్ని దేశాల‌తో స‌మానంగా అభివృద్ది చెందేందుకు కృషిచేసిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించింది.  ఏడాదిగా శ‌త‌జ‌యంతోత్స‌వాల‌ను నిర్వ‌హించిది.  ఈరోజు పీవీ జ‌యంతితో శ‌త జ‌యంతి ఉత్స‌వాలకు ముగింపుప‌లికారు.  ఇందులో భాగంగా ఇప్ప‌టికే నెక్లెస్ రోడ్‌ని పీవీ మార్గ్ మార్చింది ప్ర‌భుత్వం. పీవీ మార్గ్ లో పీవీ న‌ర‌సింహారావు కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.  ఈ విగ్ర‌హాన్ని ఈరోజు ఉద‌యం11 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్…
    • విద్యాశాఖ అధికారుల‌తో మంత్రి స‌బిత కీల‌క స‌మీక్ష‌…
      #Top Story

      విద్యాశాఖ అధికారుల‌తో మంత్రి స‌బిత కీల‌క స‌మీక్ష‌…

      రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో తిరిగి సాధార‌ణ జీవ‌నం ప్రారంభం అయింది.  దీంతో జులై 1 వ తేదీనుంచి రాష్ట్రంలో విద్యాసంస్థ‌లు ప్రారంభం కాబోతున్నాయి.  ఇప్ప‌టికే రాష్ట్రంలో కాలేజీలు తిరిగి రీ ఓపెన్ చేశారు.  జులై 1 నుంచి విద్యాసంస్థ‌లు తిరిగి ప్రారంభం కాబోతున్న త‌రుణంలో విద్యాశాఖ అధికారుత‌లో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కీల‌క స‌మీక్ష‌ను నిర్వ‌హించబోతున్నారు.  విద్యాసంస్థ‌లు, ఆన్‌లైన్ క్లాసులు, మార్గ‌ద‌ర్శకాల‌పై స‌మీక్షించ‌బోతున్నారు.  అదేవిధంగా, జులై నెల‌లోనే డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది.…
    • నేడు పీవీ జ‌యంతి…ఘ‌నంగా జయంతోత్స‌వాలు…
      #Top Story

      నేడు పీవీ జ‌యంతి…ఘ‌నంగా జయంతోత్స‌వాలు…

      దేశంలో సంస్క‌రణ‌లు తీసుకొన్ని, అభివృద్దిబాటలో న‌డిపించిన ప్ర‌ధానీ పీవీ న‌ర‌సింహారావు.  అప్ప‌టి ప్ర‌ధాని రాజీవ్ గాంధి మ‌ర‌ణం త‌రువాత‌, కాంగ్రెస్ పార్టీలో, దేశంలో నెల‌కొన్న అనిశ్చితి తొల‌గించేందుకు స‌మ‌ర్ధుడైన వ్య‌క్తిని ప్ర‌ధానిగా నియ‌మించాల‌ని అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న‌ది.  పీవీ ప్ర‌ధాని అయ్యాక, అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది దిశ‌గా అడుగులు వేసింది. పీవీ న‌ర‌సింహారావు తెలుగు వారు కావ‌డం, అందులోనూ తెలంగాణకు చెందిన వ్య‌క్తి కావ‌డంతో రాష్ట్రంలో గ‌త ఏడాది కాలంగా…
    • ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
      #బిజినెస్‌

      ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

      గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,110 కి…
    • మళ్ళీ మునిగిన హైదరాబాద్…
      #తెలంగాణ

      మళ్ళీ మునిగిన హైదరాబాద్…

      హైదరాబాద్ నగరం మళ్ళీ మునిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంట నిండి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దయానంద్ నగర్, సాయి చరణ్ కాలనీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇంట్లో ఉన్న వస్తువులు బియ్యం, బట్టలు తడిసి పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే గత ఏడాది కురిసిన వర్షాల నుంచి జీహెచ్‌ఎంసీ గుణపాఠం నెరవలేదు అనిపిస్తుంది. నాలాల పూడికతీత పూర్తి కాకపోవడంతో మళ్ళీ మునిగిపోయింది హైదరాబాద్.…
    • రేవంత్‌కు పగ్గాలు… కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
      #Top Story

      రేవంత్‌కు పగ్గాలు… కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

      కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం చివరకు రేవంత్‌ రెడ్డిని కొత్త చీఫ్‌గా నియమించింది… అయితే, ఆది నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చిన.. పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి… పీసీసీ చీఫ్‌పై చర్చ జరిగిన ప్రతీసారి ఢిల్లీ వెళ్లి మరీ మంతనాలు జరిపిన కోమటిరెడ్డికి పదవి మాత్రం…
    ←1…569570571572573…596→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions