Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • వృద్దురాలిని చంపిన అద్దెకుంటున్న వ్యక్తి…
      #తెలంగాణ

      వృద్దురాలిని చంపిన అద్దెకుంటున్న వ్యక్తి…

      అల్వాల్ పీఎస్ పరిధి హస్మత్ పేట్ సత్య సాయి ఎంక్లేవ్ లో మంగతాయారు 72 వృద్దురాలును దారుణంగా హత్య చేసాడు ఇంట్లో కిరాయి ఉంటున్న వ్యక్తి. బాత్రూమ్ లో మృతదేహాన్ని దాచిపెట్టాడు నిందితుడు. నిన్న సాయంత్రం మంగతాయారు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి వెతకడం మొదలు పెట్టిన పోలీసులు… రాత్రి సమయంలో అదే ఇంట్లో మూడవ అంతస్తులో కిరాయికి ఉంటున్న సురేష్ ఇంట్లోని బాత్రూమ్ లో…
    • నిల‌క‌డ‌గా బంగారం ధ‌ర‌లు…భారీగా త‌గ్గిన వెండి…
      #Top Story

      నిల‌క‌డ‌గా బంగారం ధ‌ర‌లు…భారీగా త‌గ్గిన వెండి…

      దేశం క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి క్ర‌మంగా కోలుకుంటోంది.  రెండోద‌శ వేవ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తుండ‌టంతో అనేక రాష్ట్రాలు ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్నాయి.  సాధార‌ణ జీవ‌నం తిరిచి ప్రారంభం కావ‌డంతో మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి.  ఈ మార్కెట్ల ప్ర‌భావం బంగారం ధ‌ర‌ల‌పై ప‌డింది.  గ‌తంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెరిగిపోయి బంగారం ఇప్పుడు దిగి వ‌స్తున్న‌ది.  ధ‌ర‌లు చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం పట్టాయి. Read: దుమ్మురేపుతున్న “సిగ్గెందుకురా మామ” సాంగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి.…
    • పాఠ‌శాల‌ల ప్రారంభంపై హైకోర్టులో విచార‌ణ
      #Top Story

      పాఠ‌శాల‌ల ప్రారంభంపై హైకోర్టులో విచార‌ణ

      రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో జూన్ 19 వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో తిరిగి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించేందుకు స‌ర్కార్ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ది. జులై 1 వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభం కాబోతున్న‌ట్టు స‌ర్కార్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  అయితే, పాఠ‌శాల‌ల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో కేసులు దాఖ‌ల‌య్యాయి.  దీనిపై ఈరోజు విచార‌ణ జ‌రిగింది.   Read: ప్రామిసింగ్ గా ‘హీరో’ టీజర్! పాఠ‌శాలల…
    • ఆస్ట్రాల‌జీ పేరుతో న‌కిలీ నోట్ల దందా… గుట్టుర‌ట్టు చేసిన పోలీసులు…
      #Top Story

      ఆస్ట్రాల‌జీ పేరుతో న‌కిలీ నోట్ల దందా… గుట్టుర‌ట్టు చేసిన పోలీసులు…

      రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హ‌వాలా దందా చేస్తున్న గ్యాంగ్‌ను రాచ‌కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆస్ట్రాల‌జిస్ట్ గా చెప్పుకుంటున్న ముర‌ళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగ‌త‌నం జ‌రిగింది.  రూ.40 ల‌క్ష‌ల విలువ‌చేసే జాతిర‌త్నాలు ఛోరికి గుర‌య్యాయ‌ని ముర‌ళీకృష్ణ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  పోలీసుల ద‌ర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో న‌కిలీ క‌రెన్సీ దందా చేస్తున్నార‌ని పోలీసులు గుర్తించారు.  ఇక ముర‌ళీకృష్ణ ఇంటో దొంగ‌త‌నం చేసిన ఆరుగురు దొంగ‌ల‌ను అదుపులోకి తీస‌కొని విచారించ‌గా విష‌యం బ‌య‌ట‌ప‌డింది.  ఈ…
    • కార్వీపై హైదరాబాద్  సీసీఎస్‌‌లో రెండు కేసులు నమోదు…
      #తెలంగాణ

      కార్వీపై హైదరాబాద్ సీసీఎస్‌‌లో రెండు కేసులు నమోదు…

      ప్రముఖ స్టాక్​ బ్రోకింగ్​ సంస్థ కార్వీపై హైదరాబాద్‌ సీసీఎస్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. పలు ప్రైవేటు బ్యాంకుల నుండి రుణాలు తిరిగి చెల్లించలేదంటూ హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు అందింది. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పు వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకులు ఆరోపణ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రుణాలు తీసుకుని చెల్లించలేదంటూ హెచ్​డీఎఫ్​సీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షేర్లను తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో కలిపి రూ.460…
    • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
      #జాతీయం

      స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

      పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. తాజాగా బుధవారం బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 73,000 గా వుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,100 ఉండగా.. 24…
    • నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
      #తెలంగాణ

      నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

      నేటి నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయాయి. మొదటి విడతగా లింగంపల్లి నుంచి ఫలక్ నుమా, ఫలక్ నుమా నుంచి లింగంపల్లి వరకు వీటిని నడపనున్నారు. ముందుగా 10 ఎంఎంటీఎస్ రైళ్ల‌ను న‌డ‌ప‌నున్నారు. క్ర‌మంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను పెంచ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రతి రోజూ 10 ఎంఎంటీఎస్‌ రైళ్లు మాత్రమే నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫలక్‌నుమా…
    • హైదరాబాద్‌లో రూ.40 కోట్ల విలువైన హెరాయిన్‌, గంజాయి పట్టివేత..
      #తెలంగాణ

      హైదరాబాద్‌లో రూ.40 కోట్ల విలువైన హెరాయిన్‌, గంజాయి పట్టివేత..

      హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.. టాంజానియా దేశస్తుడి దగ్గర రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్‌ గుర్తించారు.. హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్‌ కింద భాగంలో దాచి తరలిస్తున్న జాన్‌ వియమ్స్‌ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. దోహా నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌ తీసుకొచ్చిన జాన్‌… ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వారం రోజుల క్రితం…
    • అందుబాటులోకి ఎంఎంటీఎస్ రైళ్లు
      #తెలంగాణ

      అందుబాటులోకి ఎంఎంటీఎస్ రైళ్లు

      కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా షెడ్లకే పరిమితమైన లోకల్‌ ట్రైన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 2020 మార్చి 16 నుంచి ఎంఎంటీఎస్‌, సాధారణ రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చేవారం నుంచి 10 ఎంఎంటీఎస్‌లు నడపడానికి అనుమతిచ్చింది. ఎంఎంటీఎస్‌ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన పీయూష్‌ గోయల్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం…
    • లాక్‌డౌన్ త‌రువాత సంద‌డిగా మారిన మ‌హాన‌గ‌రం…
      #Top Story

      లాక్‌డౌన్ త‌రువాత సంద‌డిగా మారిన మ‌హాన‌గ‌రం…

      జూన్ 19 వ తేదీతో లాక్‌డౌన్ ముగియ‌డంతో 20 వ తేదీనుంచి ఎలాంటి పొడిగింపు లేకుండా లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు.  ఆదివారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో న‌గ‌రంలోని ప్ర‌జలు రోడ్డుమీద‌కు వ‌చ్చారు.  దాదాపు నెల రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన ప్ర‌జ‌లు, లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో న‌గ‌రంలోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌ను కుంటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పర్య‌టించేందుకు ఆస‌క్తి చూపించారు.  న‌క్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్ గార్డెన్స్‌, లుంబినిపార్క్‌, గోల్కొండ కోట ప్ర‌జ‌ల‌తో కిట‌కిట‌లాడింది.  ఇక చార్మినార్‌లో మరింత సంద‌డి వాతావ‌ర‌ణం…
    ←1…573574575576577…597→

తాజావార్తలు

  • RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!

  • IPL 2026: ఆర్‌సీబీ తుది జట్టు ఇదే.. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఆ స్టార్ ప్లేయరేనా!

  • Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24 అక్బర్ రోడ్‌ బంగ్లా ఇప్పుడే ఖాళీ లేదు!

  • Astrology: మార్చి 28, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..

  • Nepal Political Crisis: నేపాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అరెస్ట్స్.. మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions