Yoga: ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు యోగా ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే యోగాసనాలు చేస్తే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, మనస్సును చురుకుగా చేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా జిమ్, వర్కౌట్స్ కంటే యోగాసనాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొన్ని యోగాసనాలు చేయడం వలన ముఖ్యంగా మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజు ఆ యోగాసనాలు చేయాలని యోగా…
వయసు పెరుగుతున్నా కొద్ది ఆరోగ్య సమస్యలు సైతం పెరుగుతూ వస్తుంటాయి. ప్రధానంగా పెరిగే వయస్సుతోపాటు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైంది మధుమేహం, కంటి సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం వల్ల చర్మం నల్లబడుతుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే స్విమ్మింగ్ పూల్స్లో క్లోరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఎక్స్పోజర్ చేయడం వల్ల చర్మం క్రమంగా నల్లగా మారుతుంది.
Health Tips: నేటి కాలంలో మధుమేహం సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలో కూడా, మధుమేహం కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్లో జీవనశైలి మరియు ఆహారం తీసుకోవడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి, మీరు జీవనశైలి మార్పుల నుండి అనేక నియమాలను పాటించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను తయారు చేయలేనప్పుడు…
కీరదోసకాయతో మానవుని ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలున్నాయి. దానితో పాటు మన చర్మానికి కూడా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది.
Oral Health: బిజీ లైఫ్ స్టైల్ వల్ల నోటి ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపలేకపోతున్నారు. నోటి పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే దంతాల అందాన్ని పాడుచేయడమే కాకుండా నోటి దుర్వాసన, చిగుళ్లు, పళ్లలో నొప్పి, పైయోరియా, కావిటీస్ వంటి సమస్యలు వస్తాయి.
మనకు తెలియకుండానే మనం వేడిగా ఉండే ఆహారం లేదా పానీయాలు తీసుకుంటే నాలుక మండుతుంది. కొంత సమయం వరకు మనం ఎలాంటి రుచిని గుర్తించలేకపోతాం.. మరికొందరికి రెండు రోజుల పాటు ఈ నొప్పి ఉంటుంది. అయితే, ఇది సాధారణ సమస్య, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.
నేడు షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది. లైఫ్స్టైల్ సరిగ్గా లేని కారణంగా చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఎంతలా పెరిగందంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరికైనా షుగర్ వస్తుంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన పరిశోధనలో గర్భిణుల పాలలో పురుగుమందులు ఉన్నట్లు తేలింది. లక్నోలోని కేజీఎంయూలోని స్త్రీలు, శిశుజనన ఆసుపత్రి వైద్యులు ఈ పరిశోధన చేశారు. మేరీ క్వీన్స్ ఆసుపత్రిలో చేరిన 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణులపై ఓ అధ్యయనం నిర్వహించి మాంసాహారం, శాకాహారం తీసుకునే గర్భిణుల తల్లిపాలలో క్రిమిసంహారక మందులు ఉన్నాయా అనేది పరిశీలించారు.