ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూనే ఉంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో పాటు స్టెనోగ్రాఫ్ స్కిల్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్స్ అవసరం ఉంటుంది. వివిధ అంశాలకు…
నిరుద్యోగుల పాలిట కేంద్ర ప్రభుత్వం వరంగా మారింది.. యువతకు వరాల జల్లు కురిపిస్తుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రకటనలను చేస్తుంది.. ఇటీవల ఎన్నో శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా కేంద్ర సాయుధ దళాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్లతోపాటు ఢిల్లీ పోలీస్ విభాగం లో 1876…
కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. IRCON లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసి హార్డ్ కాఫీని పోస్ట్ ద్వారా అడ్రస్ కు పంపించాల్సి…
డబ్బులను సేవ్ చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో ఎల్ఐసి ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. ఎటువంటి రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్ఐసీలో కొన్ని పాలసీలు మంచి రాబడి ఇచ్చేవి ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు పాలసీల గురించి పెద్దగా పట్టించుకోని జనాలు ఇప్పుడు అదే పనిగా ఎటువంటి పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయా…
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఎస్బీఐ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాల ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఇప్పటికే ఎస్బిఐ అందించిన ఎన్నో పథకాలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి..తాజాగా ఎస్బీఐ అమృత్ కలశ్ అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో తన రెగ్యులర్ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు, ఎస్బీఐ అమృత్ కలాష్…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుసగా ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు.. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్…
డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ ఫోన్ పే తమ యూజర్స్ కోసం మరో న్యూస్ ను చెప్పింది.. ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకొనే వారికి ఫోన్ పే తీపి కబురు చెప్పింది..ఫోన్పేలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా మొత్తం నామినీకి చెందుతుంది. ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం లేదు. పాలసీ తీసుకోవచ్చు. తక్కువ డాక్యుమెంట్లతోనే మీరు పాలసీ పొందొచ్చు. ఎప్పుడైనా ఈ పాలసీ కొనొచ్చు. 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయి. మరణించినా,…
క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ ఏకంగా రూ.30 వేల రూపాయలను భారీ తగ్గింపును ఇస్తుంది.. ఏంటి నిజమా ఎలా అనుకుంటున్నారా.. ఒకసారి ఆ బ్యాంక్ గురించి తెలుసుకోవాల్సిందే.. ప్రముఖ క్రెడిట్ కార్డు జారీ సంస్థ అమెరికన్ ఎక్స్ప్రెస్ సూపర్ డూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 30 శాతం తగ్గింపు అందుబాటులో ఉంచింది. ఇది పరిమిత కాల ఆఫర్.. కొద్ది రోజులు మాత్రమే…
మన దేశం లో ఎక్కువగా ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటారు.. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ఐసి సంస్థ తమ కస్టమర్ల కోసం కొత్త కొత్త పథకాలను అందిస్తుంది.. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్ని పాలసీలు మంచి ఆదరణ పొందాయి..వివిధ వ్యక్తులు, పరిస్థితులకు అనుకూలమైన బీమా పాలసీలను అందిస్తుంది.. జీవిత బీమాను అందించడమే కాకుండా భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది. అంతేకాకుండా, మధ్యమధ్యలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే రుణ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. మీరు…
ప్రభుత్వం సంస్థలో ఉద్యోగం చెయ్యాలని భావించే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం 450 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.ఆన్ లైన్ దరఖాస్తులు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ newindia.co.in సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ కు…