ప్రభుత్వ ఇన్సూరెన్స్ భీమా సంస్థ ఎల్ఐసీ తన కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.. మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.. ఎల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్ పేరుతో మరో ప్లాన్ తీసుకొచ్చింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిజ్యువల్ పెన్షన్ ప్లాన్. రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం ఆప్షన్స్తో ఈ పాలసీ లభిస్తుంది. పాలసీ ముగిసిన తర్వాత యాన్యుటీ ప్లాన్ ఎంచుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్ ఎంచుకున్నవారికి ప్రతీ నెలా పెన్షన్ రూపంలో ఆదాయం లభిస్తుంది.…
ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ వినియోగదారులకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగానే బీమా సంస్థ కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తోంది. బహుళ ప్రయోజనాలను అందించే ప్లాన్లను పరిచయం చేస్తోంది. మనీ బ్యాక్, లైఫ్, యాన్యుటీ వంటి పలు రకాల ప్లాన్లను ఆవిష్కరిస్తోంది. ఎల్ఐసీ ప్రతి వర్గానికి వారి అవసరానికి అనుగుణంగా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ వారి వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు…
రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చాలా మంది పొదుపు పథకాల్లో డబ్బులను పెడుతున్నారు.. ఎటువంటి స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయనేది తెలుసుకోవడం మంచిది.. మీరు PPF పథకంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలతో పాటు మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో లాభదాయకమైన ఒప్పందం. వాస్తవానికి అధిక వడ్డీతో పాటు, మీ డిపాజిట్లపై ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. వీటిలో…
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఈ బ్యాంక్ లో ఆర్డీ అకౌంట్ తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి రూ. 18 లక్షల వరకు అందుకోవచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఇలా ప్రతి నెలా…
ప్రతి ఒక్కరికి సొంతిళ్లు కట్టుకోవాలనే కోరిక అందరికి ఉంటుంది.. అయితే అంత డబ్బులు ఎవరికి దగ్గర ఉండవు.. దాంతో అందరు బ్యాంకులో లోన్ తీసుకోవాలని అనుకుంటారు.. అందులో ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందో తెలుసుకోకుండా ఏదొక బ్యాంకులో తీసుకొని వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతుంటారు.. అలాంటివారికి ప్రముఖ బ్యాంకు ఎస్బిఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. అద్భుతమైన తగ్గింపు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ మీరు పొందుకోవాలంటే మీ…
ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. కేవీపీ స్కీమ్లో డబ్బులు పెడితే రెట్టింపు రాబడి పొందొచ్చు.. అంటే మీ అమౌంట్ కు డబుల్…
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. రైల్వే లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది..సెంట్రల్ రైల్వే పరిధిలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29 నుంచి ప్రారంభం అయ్యాయి.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ… ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి లేకపోతే దరఖాస్తుతిరస్కరించబడుతుందని తెలిపారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్న వివరాలు.. సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ యొక్క ఈ…
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను అందిస్తుంది.. ఎన్నో కొత్త స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ లు మాత్రం భారీ ఆదాయాన్ని అందిస్తున్నాయి.. మరికొన్ని మాత్రం రిస్క్ లేకుండా కొత్త స్కీమ్ ను అందిస్తుంది..ఈ పథకంలో చేరితే ఏకంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. కాస్త వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ యాన్యుటీ ప్లస్…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. వివిధ రంగాల్లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువవుతుంది.. సెక్యూరిటీ పరంగా ఇవి ముందంజలో ఉన్నాయి.. ఇక తాజాగా ఈ ఏఐ అనేది వ్యాపారులకు వరంగా మారింది.. తాజాగా వ్యాపారుల అవసరాల కోసం శక్తిమంతమైన చాట్జీపీటీ ఎంటర్ప్రైజ్ చాట్ బోట్ ఆవిష్కరించింది.. ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్బోట్ చాట్జీపీటీ దే ఇప్పుడు హవా.. నిత్యం లక్షల మంది యూజర్లు చాట్జీపీటీ సేవలు పొందుతున్నారు. అటు వ్యక్తిగతంగా.. ఇటు ప్రొఫెషనల్ విధుల్లోనూ…
కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను నిరుద్యోగులకు చెబుతుంది.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 ఖాళీల ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.. ఇక ఉద్యోగాలకు సంబంందించిన పూర్తి వివరాలు.. అప్రెంటీస్, అకౌంట్స్…