స్కోడా భారత మార్కెట్లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో కొత్త SUV స్కోడా కైలాక్ను విడుదల చేసింది. అందు కోసం కొందరు డీలర్లు అనధికారికంగా బుకింగ్ ప్రారంభించారు.
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
శాంసంగ్ W-సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ప్రతి సంవత్సరం చైనాలో విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో గొప్ప డిజైన్, ప్రత్యేక ఫీచర్లు, మెరుగైన ర్యామ్ స్టోరేజ్తో వస్తుంది. ఈ ఫోన్లు గ్లోబల్ Z-సిరీస్ మోడల్లపై ఆధారపడి ఉంటాయి. తాజాగా శాంసంగ్ (Samsung) చైనాలోని తన వెబ్సైట్లో W25 ఫ్లిప్ (Galaxy Z Flip 6 ఆధారంగా) W25 (Galaxy Z ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్ ఆధారంగా)ని అధికారికంగా ప్రకటించింది.
యమహా మోటార్ భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్ను విడుదల చేసింది. ఈ బైక్లో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. కొత్త ఫీచర్లు చేర్చారు. మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.1,98,300 లభిస్తుంది. కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ రూ.2,08,300కి అందుబాటులో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. R15M బైక్ బాడీవర్క్ కార్బన్ ఫైబర్ నమూనాతో తయారు చేశారు.
హీరో కంపెనీ నుంచి ఎక్స్ట్రీమ్ 160ఆర్ బైక్ విడుదల అయింది. ఈ మోడల్ బైక్లో కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను చేర్చింది. స్పెసిఫికేషన్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అలాగే.. లుక్, డిజైన్ చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయి. Xtreme 160R 2V సింగిల్ డిస్క్ వేరియంట్తో స్టీల్త్ బ్లాక్ కలర్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ బైక్ ధర రూ.1,11,111 ఎక్స్-షోరూమ్.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆమె శిక్షణను యూపీఎస్సీ నిలిపివేసింది. ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు కూడా కొనసాగుతోంది.
ఈరోజుల్లో చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుంది.. కానీ జాబ్స్ పొందేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వదులుతున్నా కూడా నిరుద్యోగ సమస్య మాత్రం అస్సలు తగ్గలేదు.. తాజాగా తెలంగాణా ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ.. బెల్ శాశ్వత ప్రాతిపదికన 32 ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నేవిలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే న్యూస్.. తాజాగా ప్రభుత్వం ఇండియన్ నేవిలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది భారత నౌకాదళం. అర్హులైన అభ్యర్థులు joinindiannavy.gov.in ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. జూలై 11 లోపు ఈ పోస్టులను అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. విద్యార్హతలు..…
ఈరోజుల్లో జనాలు సేవింగ్స్ చెయ్యడంలో ముందుంటున్నారు.. వారు సంపాదించే దాంట్లో కొంత అమౌంట్ అనేది దాస్తున్నారు.. సేవింగ్ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. అందులో కొందరు ఎల్ఐసీ వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. భారత ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఇప్పటివరకు ఎన్నో పథకాలను అందించింది.. ప్రతి పథకం మంచి ఆధాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు మనం పెన్షన్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఆదాయాన్ని పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్.. ఈ…