Home
Details
Details News
-
LIC Policy: ఎల్ఐసీ సూపర్ పాలసీ..రూ.54 లక్షలు పొందవచ్చు..
భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన భీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది..కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోవచ్చు. ఎంచుకునే ఎల్ఐసీ పాలసీ ఆధారంగా వచ్చే బెనిఫిట్స్ కూడా మారాతయాని గుర్తించుకోవాలి.. అందుకే పాలసీ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పాలసీ తీసుకున్నా కూడా దాని ప్రయోజనాలు పూర్తిగా పొందలేరు. ఎల్ఐసీ అందించే పాలసీల్లో జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటి ఉంది. దీని ద్వారా పలు రకాల ప్రయోజనాలు… -
Elon Musk: మరో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన ఎలాన్ మస్క్..
ప్రముఖ చాట్జిపిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్కు ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు నెలల తరబడి సూచించిన ఎలోన్ మస్క్.. విశ్వం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది దీని ముఖ్య లక్ష్యం అయిన xAI అని ప్రకటించారు.. అలాగే ఒక వెబ్సైట్లో, xAI తన టీమ్ కు మస్క్ నాయకత్వం వహిస్తుందని, Google యొక్క DeepMind, Microsoft Inc. మరియు Tesla Inc. అలాగే విద్యావేత్తలతో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందంజలో ఉన్న విస్తృత శ్రేణి కంపెనీలలో గతంలో… -
Govt Jobs: కేంద్రప్రభుత్వ సంస్ధ సీజీపీడీటీఎంలో ఉద్యోగాలు..పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు..ఇప్పటికే ఖాళీలు ఉన్న ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు..న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్,డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 553 ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్… -
Samsung Galaxy S21 FE 5G :శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్ ఫీచర్స్,ధర..
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ సరికొత్త ఫీచర్స్ తో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఇప్పటికే విడుదల అయిన కొన్ని మొబైల్స్ మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త వెరియంట్ మొబైల్ ను మార్కెట్ లోకి లాంచ్ చెయ్యనున్నారు.. ఆ ఫోన్ వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్ తాజాగా మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది..… -
Super Scheme : నెలకు రూ.200 పొదుపు చేస్తే.. సంవత్సరానికి రూ..72 వేలు పొందవచ్చు..
ఈరోజుల్లో డబ్బులను పొదుపు చెయ్యడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.. ఇక పెళ్ళైన వారికి ఈ మధ్య కొత్త కొత్త స్కీమ్ లు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో కొన్ని స్కీమ్ లు ఎటువంటి రిస్క్ లేకుండా, మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. కేంద్ర కార్మిక శాఖ ఈ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన… -
DRDO Recruitment : డీఆర్డీఓలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తులకు కొద్ది రోజులు మాత్రమే గడువు..
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ ప్రజల అభివృద్ధికి ముందు ఉంటుంది తాజాగా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రముఖ సంస్థ డీఆర్డీఓలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు జూలై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.… -
Redmi 12 Launch : రెడ్ మీ నుంచి మరో కొత్త ఫోన్..ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రెడ్ మీ కొత్త కొత్త ఫీచర్స్ తో ఆకట్టుకొనే విధంగా సరసమైనా ధరలతో కొత్త ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేస్తుంది.. రెడ్ మీ 12 ఫోన్ త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు ప్రకటించింది..రెడ్మి 12 ఫోన్ ఆగష్టు 1న భారతీయ మార్కెట్లోకి రానుంది. ఈ లాంచ్ ఈవెంట్ తేదీని బ్రాండ్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఫోన్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రెడ్మి ఇండియా అధికారిక… -
Post Office Scheme: రూ.133 తో ఇన్వెస్ట్ చేస్తే.. చేతికి రూ.3 లక్షలు వస్తాయి..
ఎప్పుడు ఏమోస్తుందో తెలియదు.. అందుకే చాలా మంది డబ్బులను పొదుపు చెయ్యాలని అనుకుంటారు.. అందులో ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులను పొదుపు చెయ్యాలానుకొనేవారికి పోస్టాఫీసు స్కీమ్ లు మంచివే.. ఇప్పుడు మనం చెప్పుకొనే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలాను పొందవచ్చు.. పోస్టాఫిసు అందిస్తున్న బెస్ట్ స్కీమ్ లలో పోస్టాఫీస్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఈ పథకంలో చేరితే కళ్లుచెదిరే రాబడి పొందొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం కడుతూ పోతే… -
Samsung Galaxy M 34: మార్కెట్ లోకి మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
ప్రముఖ మొబైల్ కంపెనీ సామ్సంగ్ గెలాక్సీ ఎం 34 అనే కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు..ఫోన్ మిడ్నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్ఫాల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్లో లభించే ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంటే 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర రూ.20,999గా ఉంది… ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయి..… -
Smartwatch: అదిరిపోయే లుక్ లో ఆకట్టుకొనే ఫీచర్స్ తో సరికొత్త స్మార్ట్ వాచ్..
మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ వాచ్ లు వస్తున్నాయి.. కొన్ని ఫీచర్స్ బాగుంటే మరికొన్ని వాచ్ లు చూడటానికి చాలా బాగుంటాయి.. అలాంటి స్మార్ట్ లుక్ లో అదిరిపోయే ఫీచర్ల తో మరో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది.. అదే కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్..2.01 అంగుళాల స్క్వేర్ డయల్ 240 x 296 పిక్సెల్ హెచ్ డీ డిస్ప్లే సన్నని బెజెల్లతో వస్తుంది.. ఇది చూడటానికి అచ్చం…
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!