Delhi Crime: ఢిల్లీలో దారుణం జరిగింది. సదర్ బజార్ ప్రాంతంలో ఓ మహిళ 12 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి, నలుగురు వ్యక్తులతో అత్యాచారం చేయించింది. ఓ టీ సెల్లర్తో పాటు ముగ్గురు మైనర్లతో సహా మొత్తం ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఓల్డ్ ఢిల్లీలోని సదర్ బజార్ లోని ఓ వ్యక్తి టీస్టార్లో సదరు మహిళ కస్టమర్ అని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన మైనర్ల వయసు 12, 14, 15 ఏళ్లు…
Javed Ahmed Mattoo: హిజ్బుల్ ముజాహిదీన్కి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. కేంద్ర ఏజెన్సీల సమన్వయంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీం మట్టూను అరెస్ట్ చేసింది. ఇతను జమ్మూకాశ్మీర్ లో హిజ్బుల్ ఉగ్రసంస్థ తరుపున పనిచేస్తున్నాడు. పోలీసులు మట్టూ నుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ కాట్రిడ్జ్లు, దొంగలించబడిన కారును స్వాధీనం చేసుకున్నారు.
Delhi: నూతన సంవత్సర వేడుకలకు ముందు ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న సరిహద్దులు, ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
Delhi Police : దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో డిసెంబర్ 26న పేలుడు సంభవించింది. ఢిల్లీ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఈ వ్యవహారంలో చాలా సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అవి సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపాయో తెలిసిందే.. నిందితులు మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత పలు ప్రముఖ హీరోయిన్ల వీడియోలను కూడా రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా…
Parliament : పార్లమెంటు భద్రతను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాగర్ శర్మ డైరీ ఆధారంగా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.
Parliament Attack: పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించిన ఘటనలో ప్రధాన నిందితులు లలిత్ ఝా, సాగర్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఊహించని విధంగా చోరీ ఘటన జరగడంతో భద్రతా లోపానికి సంబంధించి కూడా దర్యాప్తు ప్రారంభించారు.
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లకు, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. వసంత్ కుంజ్ సమీపంలోని ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఇరువైపుల నుంచి భారీగా బుల్లెట్లు దూసుకెళ్లాయి..
సినీ నటి రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియో విడుదలైనప్పటి నుండి దాని గురించి చాలా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో అవసరమైన ఆధారాలు లభించాయని.. సాంకేతిక విశ్లేషణ ద్వారా ధృవీకరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.