Delhi Crime: ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Crime: సోషల్ మీడియా పరిచయాలు కొంపలు ముంచుతున్నాయి. యువతులను టార్గెట్ చేస్తూ కొందరు వల విసురుతున్నారు. దీంట్లో ట్రాప్ అయిన తర్వాత కానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామో తెలియడం లేదు వారికి. సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ పేరిట పరిచయం పెంచుకుని, ఆ తర్వాత పార్టీలకు, పబ్బులకు ఆహ్వానించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి.
తాజాగా ఢిల్లీలో సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీలోని మదంగిర్కి చెందిన 18 ఏళ్ల యువతిపై మాల్వియా నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను మీరట్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
Read Also: South Central Railway: దక్షిణ మధ్య రైల్వేలో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎంతో తెలుసా..?
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన నిందితులు, యువతిని మదంగిర్ లోని ఒక ప్రాంతానికి పిలిచారు. బైక్పై వచ్చిన నిందితులు, ఆమెను బైక్పై కూర్చోవాలని బలవంతం చేశారు. దానికి ఆమె నిరాకరించింది. నిందితులు ఇద్దరూ యువతిని బెదిరించి మాల్వీయా నగర్కి తీసుకెళ్లారని, అక్కడి భోజనంలో మత్తు మందు కలిపినట్లు యువతి పేర్కొంది. ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీనిపై పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకునేందుకు టీములను ఏర్పాటు చేసి, ఒక టీంని మీరట్కి పంపారు. గురువారం రాత్రి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు 19, 21 ఏళ్ల వయసు ఉన్న వారిగా గుర్తించారు. తదుపరి విచారణ జరుగుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!