Crime: ఏఐ సహాయంతో హత్య కేసు ఛేదించిన ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయం తీసుకున్నారు. AI వినియోగం బాధితుడిని గుర్తించడంలో సహాయపడటమే కాకుండా హత్యకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు హెల్ప్ చేసింది. అయితే, జనవరి 10న తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. అతడ్ని గొంతు నులిమి చంపినట్లు పోస్ట్ మార్టంలో తేలింది. అయినప్పటికీ మృతదేహంపై లేదా చుట్టుపక్కల ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది.
Read Also: India vs England Match: 29 వరకు ఆ రూట్లో వెళ్లకండి.. వెళ్లారో బుక్కైనట్టే
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
యువకుడిని గుర్తించలేని స్థితిలో ఉండటంతో పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు అత్యాధునిక టెక్నాలజీ సాయం తీసుకున్నారు. AI సహాయంతో బాధితుడి ముఖాన్ని పునర్నిర్మించారు. దీంట్లో దాదాపు 500 వైర్షన్ లలో పోస్టర్లను తయారు చేసి వాటిని దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాలలో అంటించారు. అలాగే, వాట్సాప్ గ్రూపుల ద్వారా వైరల్ చేశారు. ఇక, ఈ పోస్టర్లో ఉన్న వ్యక్తి తన అన్నయ్య హితేంద్ర అని పేర్కొంటూ ఒక వ్యక్తి పోలీసు స్టేషన్ కు రావడంతో అతడ్ని ఆరా తీయగా.. హితేంద్ర ముగ్గురు వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు.. ఆ ముగ్గురు వ్యక్తులు ఆయన్ని గొంతుకోసి చంపి సాక్ష్యాలను దాచడానికి ఒక మహిళ సహాయం తీసుకున్నారు అని పోలీసుల విచారణ తెలిపాడు. ఈ సమాచారంతో పోలీసులు వెంటనే మహిళతో సహా నలుగురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!