Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Corona

Corona News

    • తిరుమల శ్రీవారి దర్శనాల పై కరోనా ఎఫెక్ట్…
      #ఆంధ్రప్రదేశ్

      తిరుమల శ్రీవారి దర్శనాల పై కరోనా ఎఫెక్ట్…

      తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాల పై కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుంది. రోజురోజుకి భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే గతంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని లక్షా ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 5,081 గా ఉంది. అలాగే తలనీలాలు సమర్పించారు 2,104 మంది భక్తులు. అయితే ఈ కరోనా కారణంగా శ్రీవారి ఆదాయం కూడా తగ్గిపోయింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 39 లక్షలు. అలాగే…
    • అరకులోయలో 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్…
      #ఆంధ్రప్రదేశ్

      అరకులోయలో 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్…

      విశాఖ అరకులోయలో 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, పాడేరు ఆర్డీవో లక్ష్మిశివజ్యోతి. అయితే కోవిడ్ బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించిన ఎమ్మెల్యే అన్ని చోట్లా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అనంతరం అరకు ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వార్డ్ ను పరిశీలించారు. అయితే ఏపీలో కామరోనా కేసులు రోజు భారీ స్థాయిలో నమోదవుతున్నా విషయం తెలిసిందే. ఈరోజు కూడా రాష్ట్ర…
    • దారుణం: గోవా ఆస్పత్రిలో మరో 8 మంది మృతి…
      #జాతీయం

      దారుణం: గోవా ఆస్పత్రిలో మరో 8 మంది మృతి…

      గోవాలో కరోనా మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రి లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.  ఈ మెడికల్ కాలేజీలో కొన్ని రోజులుగా ఆక్సిజన్ కొరత కారణంగా తాజాగా 8 మంది మృతి చెందారు.  దీంతో ఇప్పటి వరకు గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మొత్తం 83 మంది మృతి చెందారు.  వారం రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడంతో అధికారులు ఈ  ఆసుపత్రిపై దృష్టి సారించారు.  ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగకుండా…
    • కాసేపట్లో అత్యక్రియలనగా… ఆ బామ్మ లేచి కూర్చుంది… 
      #Top Story

      కాసేపట్లో అత్యక్రియలనగా… ఆ బామ్మ లేచి కూర్చుంది… 

      కరోనా కాలంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.  సెకండ్ వేవ్ కాలంలో కేసులు మరింత భారీగా పెరుగుతున్నాయి.  ఆసుపత్రులపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇక మహారాష్ట్రలో కేసుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ కారణంగా ఆ రాష్ట్రం తీవ్రంగా ఇబ్బందులు పడింది.  పూణే జిల్లాలోని   బారామతిలోని  ముదాలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ అనే బామ్మకు జ్వరం రావడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.  దీంతో బామ్మను హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు.  అయితే,…
    • త‌గ్గిన కోవిడ్ కేసులు.. 11 శాతానికి ప‌డిపోయిన పాజివిటీ..!
      #ఆంధ్రప్రదేశ్

      త‌గ్గిన కోవిడ్ కేసులు.. 11 శాతానికి ప‌డిపోయిన పాజివిటీ..!

      క‌రోనా సెకండ్‌వేవ్ స‌మ‌యంలో.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వ‌చ్చింది… దీంతో.. అప్ర‌మ‌త్త‌మైన ఆ రాష్ట్ర సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వ‌చ్చారు.. అయితే, లాక్‌డౌన్ ఫ‌లితాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి ఢిల్లీలో.. క్ర‌మంగా కేసులు త‌గ్గుముఖంప‌ట్టాయి.. ఇవాళ‌ మీడియాతో మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో క్రమక్రమంగా కోవిడ్ కేసులు త‌గ్గుతున్నాయ‌ని.. గ‌త 24 గంటల్లో 6,500…
    • వ్యాక్సిన్ల‌పై ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు
      #జాతీయం

      వ్యాక్సిన్ల‌పై ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

      క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. అయితే, వ్యాక్సిన్ల కొర‌త భార‌త్‌ను వెంటాడుతూనే ఉంది… పేరు మాత్రం ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ ప్రారంభం అయినా.. వ్యాక్సిన్ల కొర‌త‌తో అది పూర్తిస్థాయిలో కార్య‌రూపం దాల్చిందిలేదు.. ఈ నేప‌థ్యంలో.. వ్యాక్సిన్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎయిమ్స్ డైరెక్ట‌ర్ గులేరియా.. రానున్న 2 నెలల్లో భారీ మొత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్…
    • భార‌త్‌లో కోవిడ్… ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న‌
      #Top Story

      భార‌త్‌లో కోవిడ్… ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న‌

      కాస్త పాజిటివ్ కేసులు త‌గ్గినా.. రిక‌వ‌రీ కేసులు పెరిగినా.. భార‌త్‌లో క‌రోనా విల‌యం మాత్రం కొన‌సాగుతూనే ఉంది.. సెకండ్ వేవ్‌లో ఇవాళ కూడా 3 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి… అయితే, భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో). భార‌త్‌లోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళ‌న‌ర రీతిలో పెరుగుతున్నాయ‌ని.. ఆస్ప‌త్రుల‌పాల‌య్యేవారి సంఖ్య కూడా పెరిగిపోయింద‌ని.. కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందేవారి సంఖ్య కూడా అధికంగానే…
    • గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌లో క‌రోనా గుబులు
      #ఆంధ్రప్రదేశ్

      గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌లో క‌రోనా గుబులు

      క‌రోనా సెకండ్ వేవ్ క‌ల‌వ‌ర‌పెడుతోంది.. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల‌పై దీని ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది… ఇప్పుడు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ ఉద్యోగుల‌ను, సిబ్బందిని కరోనా టెర్రర్ వ‌ణికిస్తోంది… ఇప్పటికే గన్నవరం విమానాశ్రయంలో వివిధ శాఖల్లో పనిచేసే 30 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ‌గా… ముగ్గురు మృతిచెందారు… దీంతో.. గన్నవరం విమానాశ్రయంలో ప‌నిచేసే ఉద్యోగులు, సిబ్బంది భ‌యంతో వ‌ణికిపోయే ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు.. ఇక‌, గన్నవరం విమానాశ్రయం లో…
    • వేడి నీళ్లతో స్నానం చేస్తే… కరోనా దూరం అవుతుందా?
      #జాతీయం

      వేడి నీళ్లతో స్నానం చేస్తే… కరోనా దూరం అవుతుందా?

      కరోనా కాలంలో ఎవరు ఏం చెప్పినా దానిని ఫాలో అవుతుంటారు.  గత కొన్నిరోజులుగా కొన్ని రకాల చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వేడినీళ్ళతో కరోనాకు చెక్ పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి.  వేడి నీళ్లను తాగడం వలన, స్నానం చేయడం వలన కరోనా తగ్గిపోదని, 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే ఈ వైరస్ చనిపోతుందని నిపుణులు చెప్తున్నారు.  ఇక వేడినీళ్లు తాగడం వలన శరీరంలో అవయవాలు యాక్టివ్ అవుతాయని, వేడినీళ్ళతో స్నానం చేయడం వలన కండరాల నొప్పులు తగ్గుతాయని, మెదడకు రక్తసరఫరా జరుగుతుందని నిపుణులు…
    • శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్…
      #Uncategorized

      శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్…

      తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. గణనీయంగా తగ్గుముఖం పడుతుంది భక్తులు సంఖ్య. గతంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు లక్షా ఐదు వేల మంది భక్తులు. కానీ ప్రస్తుతం  భక్తులు సంఖ్య  5 వేలు కూడా దాటడం లేదు. నిన్నటి రోజున స్వామివారిని అత్యల్పంగా 2262 మంది భక్తులుదర్శించుకున్నారు. మూడున్నర లక్షల లడ్డు ప్రసాదాల విక్రయాల నుంచి 10 వేలకు పడిపోయింది లడ్డు ప్రసాదం విక్రయాలు. లక్షమందికి పైగా అన్నప్రసాద…
    ←1…9192939495…99→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Pakistan: ఖమేనీ మరణం.. పాక్ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు ‘‘డబుల్ ట్రబుల్’’..

  • Khamenei: “1981లో పునర్జన్మ.. 2026లో చావు”.. శనివారంతో ఖామెనీకి విడదీయలేని బంధం.. కట్‌చేస్తే అదే రోజున చావు!.

  • Israel-Iran War: యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మృతి..

  • Komatireddy Venkat Reddy: నల్లగొండ నుంచి ఫ్లోరైడ్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం

  • Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions