Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Corona

Corona News

    • రాజస్థాన్ మాజీ సీఎం కరోనాతో కన్నుమూత… 
      #Top Story

      రాజస్థాన్ మాజీ సీఎం కరోనాతో కన్నుమూత… 

      దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  రోజుకు నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు.  కరోనాతో అనేక మంది రాజకీయ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే.  ఇటీవలే ఉత్తర ప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ మృతి చెందిన సంగతి తెలిసిందే.  కాగా, తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో…
    • ఏపీలో త‌గ్గ‌ని కోవిడ్ జోరు.. మ‌ళ్లీ వంద దాటిన మృతులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో త‌గ్గ‌ని కోవిడ్ జోరు.. మ‌ళ్లీ వంద దాటిన మృతులు

      ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కొత్త కేసులు.. క్ర‌మంగా రెండు రోజుల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా… మ‌రోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య‌.. 106కు పెరిగింది.. ఇదే స‌మ‌యంలో 24,819 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736గా…
    • తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. ఇవాళ ఎన్ని కేసులంటే..?
      #తెలంగాణ

      తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. ఇవాళ ఎన్ని కేసులంటే..?

      తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ మంచి ఫ‌లితాల‌నే ఇస్తోంది… రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య 4 వేల లోపే న‌మోదు అవుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసి తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 71,070 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 3,837 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రో 25 మంది క‌రోనాబారిన‌ప‌డి మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 4,976 మంది క‌రోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.…
    • ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ చికిత్స…
      #ఆంధ్రప్రదేశ్

      ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ చికిత్స…

      బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చింది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ‌ జీజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ కు చికిత్స అందుబాటులో ఉంది. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి కేటాయించారు అనో అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పేషంట్ల రూపంలో వెళ్లి నిఘా ఆపరేషన్ కూడా చేస్తున్నాం. జిల్లాలో 39 ప్రైవేట్ హాస్పిటల్స్ కు వేసిన కోటి 54 లక్షల రూపాయల పెనాల్టీని…
    • గాంధీకి వెళుతున్న కేసీఆర్ కు రేవంత్ రెడ్డి డిమాండ్లు…
      #తెలంగాణ

      గాంధీకి వెళుతున్న కేసీఆర్ కు రేవంత్ రెడ్డి డిమాండ్లు…

      ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే గాంధీకి వెళుతున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్లు ఉంచారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి 16 వేలకు పెంచాలి అని తెలిపారు. అలాగే వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ ను ఇంత వరకు అతీగతీ లేదు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి. జూడాలతో…
    • కేంద్రం పై ఏపీ హైకోర్టు అసహనం…
      #ఆంధ్రప్రదేశ్

      కేంద్రం పై ఏపీ హైకోర్టు అసహనం…

      కోవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి డిమాండ్ కి సరిపడా జరగటం లేదన్న ప్రభుత్వం… తక్కువ కేసులు ఉన్న టీఎస్ కి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసారని.. 100 టన్నుల…
    • ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?
      #జాతీయం

      ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

      ఇండియాలో కరోనా జోరు కొంచెం తగ్గుతుంది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్త‌గా 2,67,334 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,54,96,330 కి చేరింది. ఇందులో 2,19,86,363 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 32,26,719 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4,529 మంది మృతి చెందారు. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,83,248కి చేరింది. ఇక 24…
    • వేల కోట్ల‌లోనే బాలీవుడ్ కు న‌ష్టం!
      #టాప్ సినిమా న్యూస్

      వేల కోట్ల‌లోనే బాలీవుడ్ కు న‌ష్టం!

      గ‌త యేడాది కంటే ఈ సంవ‌త్స‌రం క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌టంతో వేలాది మంది థియేట‌ర్ల యాజ‌మాన్యం సొంత నిర్ణ‌యంతోనే వాటిని మూసేశారు. సినిమా షూటింగ్స్ దాదాపు ఎక్క‌డి క‌క్క‌డ నిలిచిపోయాయి. విడుద‌ల అనే మాట కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రెండేళ్ల క్రితంతో పోల్చితే ఈ సారి లాభాల్లో భారీ కోత ప‌డే ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి. 2020 తొలి త్రైమాసికంలో బాలీవుడ్ చిత్ర‌సీమ వ‌సూళ్ళు 1150 కోట్ల రూపాయలు ఉండ‌గా, గ‌త యేడాదిలో…
    • కర్ణాటకలో లాక్ డౌన్ పొడిగింపు? 
      #Top Story

      కర్ణాటకలో లాక్ డౌన్ పొడిగింపు? 

      క‌ర్ణాట‌క‌లో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో మే 24 వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నారు.  మ‌రో ఐదు రోజుల్లో లాక్ డౌన్ ముగియ‌నుండ‌టంతో మ‌రోసారి లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  మ‌రో రెండు రోజుల్లో లాక్‌డౌన్ పొడిగింపుపై క‌ర్ణాట‌క స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోనున్న‌ది.  లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్న‌ప్ప‌టీకి క‌రోనా కేసులు కంట్రోల్ కావ‌డంలేదు.  రోజువారి కేసులు 38 వేల‌కు పైగా న‌మోద‌వుతున్నాయి.  ఒక‌వేళ లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తే…
    • కరోనా చికిత్సకు కొత్త ఔషధం… నేడే విడుదల 
      #Top Story

      కరోనా చికిత్సకు కొత్త ఔషధం… నేడే విడుదల 

      కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశంలో ప్రస్తుతం మూడు రకాల ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటుగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.  కాగా, ఇప్పుడు డిఆర్డిఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి ఓ ఔషధాన్ని తయారు చేసింది.  అది 2 డిజీ ఔషధం. రెడ్డీస్ ల్యాబ్స్ దీనిని ఉత్పత్తి చేస్తున్నది.  ఈరోజు ఈ ఔషధాన్ని రిలీజ్ చేస్తున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్ విధానం ద్వారా ఈరోజు…
    ←1…9091929394…99→

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions