Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Corona

Corona News

    • క‌రోనా మృతుల కుటుంబాలకు టాటా స్టీల్ ఉదార‌త‌…రిటైర్ ఆయ్యె వ‌ర‌కు పూర్తి జీతం…
      #Top Story

      క‌రోనా మృతుల కుటుంబాలకు టాటా స్టీల్ ఉదార‌త‌…రిటైర్ ఆయ్యె వ‌ర‌కు పూర్తి జీతం…

      టాటాస్టీల్ కంపెనీ మ‌రోసారి ఉదార‌త‌ను చాటుకుంది.  తమ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల్లో కోవిడ్‌తో క‌న్నుమూసిన కుటుంబాల‌కు అండ‌గా నిలిచేందుకు ముందుకు వ‌చ్చింది.  ఉద్యోగ‌కాలం ముగిసేవ‌ర‌కు మృతుల జీతాల‌ను మృతిచెందిన‌వారి కుటుంబాల‌కు అందిస్తామ‌ని టాటా స్టీల్ కంపెనీ స్ఫ‌ష్టంచేసింది.  కేవ‌లం జీత‌మే కాకుండా ఉద్యోగులకు లభించే అన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను కూడా వారి కుటుంబాల‌కు కూడా అందిస్తామ‌ని టాటా స్టీల్ కంపెనీ స్ఫ‌ష్టం చేసింది.  ఉద్యోగుల పిల్ల‌లు చ‌దువుకు సంబంధించి విధ్యాభ్యాస ఖ‌ర్చులు కూడా తామే భ‌రిస్తామ‌ని టాటా…
    • 130 రోజుల్లో 20 కోట్ల డోసులు….
      #Top Story

      130 రోజుల్లో 20 కోట్ల డోసులు….

      క‌రోనా మ‌హ‌మ్మారికి టీకాలు అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే.  మ‌న‌దేశంలో జ‌న‌వ‌రి 16 వ తేదీ నుంచి టీకాల‌ను అందుబాటులో ఉంచారు.  మంగ‌ళ‌వారానికి 130 రోజులు ఆయింది.  130 రోజుల వ్వ‌వ‌ధిలో 20 కోట్ల‌మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 20,04,94,991 మందికి వ్యాక్సిన్ అందించారు.  15,69,99,310 మందికి మొద‌టి డోసు వ్యాక్సిన్ అందించ‌గా, 4,34,95,981 మందికి రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు.  దేశంలో జూన్ నెల నుంచి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌లు…
    • మ‌హారాష్ట్రలో 90 వేలు దాటిన కోవిడ్ మృతులు
      #జాతీయం

      మ‌హారాష్ట్రలో 90 వేలు దాటిన కోవిడ్ మృతులు

      మహారాష్ట్రలో క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 90 వేల‌ను దాటేసింది.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో కొత్తగా 24,136 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 601 మంది క‌రోనాతో ప్రాణాలు విడిచారు.. ఇదే స‌మ‌యంలో.. 36,176 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,14,368 యాక్టివ్‌ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాబారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 90,349కు చేర‌గా.. కోలుకున్న‌వారి సంఖ్య…
    • తెలంగాణ కరోనా అప్డేట్…
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్డేట్…

      తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,60,141 కి చేరింది. ఇందులో 5,18,266 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,706 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 23 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో…
    • ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 15,284 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,09,105 కు చేరింది. ఇందులో 14,00,754 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,98,023 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 106…
    • ఆనందయ్య మందుని కరోనా థర్డ్ ఫేజ్ లో అనుమతిస్తారా…?
      #ఆంధ్రప్రదేశ్

      ఆనందయ్య మందుని కరోనా థర్డ్ ఫేజ్ లో అనుమతిస్తారా…?

      ఆనందయ్య మందు పంపిణీ ఎవరు అడ్డుకున్నా దుర్మార్గం. ఆనందయ్య తో బలవంతంగా మందు తయారు చేయించి వైసీపీ ఎమ్మెల్యేలు వారికి కావాల్సిన తెలంగాణ వ్యాపారస్తులకు పంచుకుంటున్నారు అని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కృష్ణపట్నం వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆనందయ్య ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు…ఆయన్ని ప్రజలు కాపాడుకుంటారు. సెకండ్ ఫేజ్ లో ప్రజలు చనిపోతుంటే….ఆనందయ్య మందుకి కోవిడ్ థర్డ్ ఫేజ్ లో అనుమతి ఇస్తారా……
    • లాక్ డౌన్  నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేస్…
      #తెలంగాణ

      లాక్ డౌన్ నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేస్…

      సంగారెడ్డి జిల్లాలో కఠినంగా లాక్ డౌన్ అమలు పరిచే విధంగా జిల్లాకు రావడం జరిగింది అని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఈ పాస్ లు, ఇతర రాష్ట్రాల ఈ పాస్ లు ఉన్న రాష్ట్ర సరిహద్దులోకి అనుమతి ఇస్తున్నాము. ఎలాంటి పని లేకుండా రోడ్లపై కి వస్తే కేసు నమోదు చేస్తాం, మళ్ళీ అదే విధంగా లాక్ డౌన్ నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేస్ లు నమోదు చేస్తాం…
    • వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పిన కేంద్రం…
      #Top Story

      వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పిన కేంద్రం…

      మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశ కరోనా వ్యాక్సిన్ ను దశల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 1 నుండి 18 ఏళ్ళు దాటినా వారికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ ఇన్ని రోజుకు వారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగానే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ…
    • తెలకపల్లి రవి: ప‌రీక్ష‌ల‌న్నీ ముగిశాకే ఆనంద‌య్య మందు
      #Off The Record

      తెలకపల్లి రవి: ప‌రీక్ష‌ల‌న్నీ ముగిశాకే ఆనంద‌య్య మందు

      నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు వ‌ల్ల‌ హాని లేదని ఆయుష్‌ డైరెక్టర్‌ రాములు అధికారికంగా ప్రకటించారు. ఆనందయ్య ఆ మందు తయారీలో 18 మూలికల‌ను ఉపయోగిస్తున్నారని, వాటిని దగ్గరుండి పరీక్షించి నిర్ధారించుకున్నామని ఆయన చెప్పారు. అవన్నీ ఇంట్లోనూ మనచుట్టూ దొరికేవేననీ, అయితే వాటి మిశ్రమంలో వచ్చే ప్రభావం ఏమిటో మాత్రం అధ్యయనం చేయాల‌ని తెలిపారు. ఇక‌, దాన్ని ఆయుర్వేద ఔషధంగా పరిగణించలేమని, అందుకు సంబంధించిన యాభై గ్రంథాల్లో ఈప్రసక్తి లేకపోవడం ఇందుకు కారణమని స్పష్టం…
    • తెలంగాణ కరోనా అప్డేట్… 3 వేలకు పైగా కేసులు
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్డేట్… 3 వేలకు పైగా కేసులు

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,56,320 కి చేరింది. ఇందులో 5,13,968 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 39,206 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
    ←1…8687888990…99→

తాజావార్తలు

  • Dhurandhar : The Revenge : ‘ధురంధర్’ విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం!

  • Petrol Price Hike: మరోసారి పెట్రోల్ ధరల పెంపు.. అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ధరలు!

  • Dhurandhar : The Revenge : తెలుగు రాష్ట్రాల్లో ధురందర్ దండయాత్ర.. టికెట్టు ముక్క లేదు

  • Donald Trump: “48 గంటల్లో హోర్ముజ్ తెరవండి.. లేదంటే..” ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్..

  • Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions