Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Corona

Corona News

    • ఇండియా క‌రోనా అప్డేట్…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్…

      ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. పాజిటీవ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో స‌డ‌లింపులు ఇస్తున్నారు.  తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 62,224 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,96,33,105కి చేరింది.  ఇందులో 2,83,88,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  8,65,432 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2542 మంది మృతి చెందారు.  ఇండియాలో…
    • తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు
      #తెలంగాణ

      తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

      తెలంగాణ‌లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ స్వ‌ల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,043 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1,556 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 14 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌గా.. 24 గంట‌ల్లో 2070 మంది క‌రోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,06,436కు పెర‌గ‌గా.. రిక‌వ‌రీ కేసుల…
    • క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌.. అధికారుల‌కు ఏపీ జీవోఎం కీల‌క ఆదేశాలు..
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌.. అధికారుల‌కు ఏపీ జీవోఎం కీల‌క ఆదేశాలు..

      క‌రోనా సెకండ్ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మ‌రోవైపు.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్ ముప్పు హెచ్చ‌రిక‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ త‌రుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ స‌మావేశం జ‌రిగింది.. మంత్రి ఆళ్ల‌నాని అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ‌కృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు…
    • ప్రైవేట్ ఆస్ప‌త్రి వైద్యులు, సిబ్బందికి కూడా ఆర్థిక‌సాయం..?
      #ఆంధ్రప్రదేశ్

      ప్రైవేట్ ఆస్ప‌త్రి వైద్యులు, సిబ్బందికి కూడా ఆర్థిక‌సాయం..?

      క‌రోనా రోగుల‌కు సేవ‌లు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్ర‌భుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.. కోవిడ్ విధులు నిర్వ‌హిస్తూ ఆ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి చ‌నిపోయిన ప్ర‌భుత్వ వైద్యుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌లు, స్టాఫ్ న‌ర్స్‌ల కుటుంబాల‌కు రూ.20 ల‌క్ష‌ల చొప్పున‌, ఎంఎన్‌వో, ఎఫ్ఎన్‌వో చనిపోతే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ.10 లక్షల మేర ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. అంతే కాదు.. ఇప్పుడు…
    • క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. థ‌ర్డ్‌వేవ్, హెల్త్‌హ‌బ్స్‌‌పై కీల‌క సూచ‌న‌లు
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. థ‌ర్డ్‌వేవ్, హెల్త్‌హ‌బ్స్‌‌పై కీల‌క సూచ‌న‌లు

      రాష్ట్రంలో ప్ర‌స్తుతం కోవిడ్‌ పరిస్థితులు, కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ సన్నద్ధత, హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు.. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివ‌రించారు అధికారులు.. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామ‌న్నారు.. ఆక్సిజన్‌ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్న‌ట్టు వివ‌రించారు.. అలాగే…
    • బ్రేకింగ్‌: క‌రోనాతో చ‌నిపోయిన‌వారికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్..
      #Top Story

      బ్రేకింగ్‌: క‌రోనాతో చ‌నిపోయిన‌వారికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్..

      క‌రోనా మ‌హ‌మ్మారి వేలాది మంది ప్రాణాల‌ను తీసింది.. సామాన్యుల‌తో పాటు.. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. వంద‌లాది కుటుంబాలు భారీగా న‌ష్ట‌పోయిన ప‌రిస్థితి.. దీంతో.. వారి కుటుంబాల‌కు మేం ఉన్నామంటూ భ‌రోసా ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.. కరోనా బారిన‌ప‌డి చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బంది కుటుంబాలకు ఈ ప‌రిహారాన్ని అందించ‌నున్నారు.. కోవిడ్‌తో…
    • ఏపీలో పరీక్షల రద్దు కోసం టీఎన్ఎస్ఎఫ్ వెరైటీ నిరసన…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో పరీక్షల రద్దు కోసం టీఎన్ఎస్ఎఫ్ వెరైటీ నిరసన…

      ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు కోసం టీఎన్ఎస్ఎఫ్ వెరైటీగా నిరసన చేస్తుంది. టీడీపీ కార్యాలయం దగ్గర పీపీఈ కిట్లు ధరించి ఆందోళన చేస్తున్నారు. కోవిడ్ సమయంలో అధికారిక సమావేశాలు నిర్వహించ లేనప్పుడు పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని అంటున్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. విద్య శాఖ మంత్రి వెంటనే పరీక్షలు రద్దు ప్రకటించాలి. 14 రాష్ట్రాలు 10 11 తరగతి పరీక్షలు రద్దు చేసినప్పుడు…
    • తల్లి‌కడుపులో కరోనా సోకిన చిన్నారి మృతి…
      #ఆంధ్రప్రదేశ్

      తల్లి‌కడుపులో కరోనా సోకిన చిన్నారి మృతి…

      ఏపీలో కరోనా కేసులు ఇప్పటికి భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ చాలా కురంభల్లో విషాదం నింపింది. ఇక తాజాగా గుంటూరులో మరో దారుణం చితి చేసుకుంది. తల్లి‌కడుపులో ఉండగా కరోనా సోకిన చిన్నారి మృతి చెందింది. గత నెల 30న నర్సరావుపేటలో మహిళ కరుణ డెలివరీ అయ్యింది. అయితే ఆ చిన్నారి అనారోగ్యంతో ఉండడంతో గుంటూరుకు తరలించారు. రక్తం గడ్డకట్టి పేగు కుళ్లినట్లు గుర్తించిన వైద్యులు… ఆపరేషన్ చేసి దెబ్బతిన్న పేగును తొలగించారు.…
    • చైనాలో మ‌రో నాలుగు క‌రోనా వైర‌స్‌లు…విస్తృత ప‌రిశోధ‌న‌లో…
      #Top Story

      చైనాలో మ‌రో నాలుగు క‌రోనా వైర‌స్‌లు…విస్తృత ప‌రిశోధ‌న‌లో…

      చైనాలోని వూహాన్ న‌గ‌రంలో మొద‌లైన క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచం మొత్తాన్ని అత‌లాకుత‌లం చేసింది.  ఆర్ధికంగా ముందుకు వెళ్తున్నాయ‌ని అనుకున్న దేశాలు క‌రోనాతో ఒక్క‌సారిగా కుదేల‌య్యాయి.  క‌రోనాపై చైనా ముంద‌స్తుగా స‌మాచారం ఇవ్వ‌లేద‌ని, క‌రోనా వైర‌స్ వూహాన్ ల్యాబ్ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని అమెరికాతో స‌హా ప్ర‌పంచ‌దేశాలు ఆరోపిస్తున్నాయి.  ఇక‌పోతే, చైనా ప‌రిశోధ‌కులు మ‌రో భ‌యంక‌ర‌మైన నిజాన్ని బ‌య‌ట‌పెట్టారు.  2019 మే నెల నుంచి గ‌త ఏడాది న‌వంబ‌ర్ వ‌ర‌కు  అడ‌విలో సంచ‌రించే గ‌బ్బిలాల నుంచి న‌మూనాల‌ను సేక‌రించి…
    • నేడు నాన్ వెజ్ మార్కెట్లపై ఆంక్షలు…
      #ఆంధ్రప్రదేశ్

      నేడు నాన్ వెజ్ మార్కెట్లపై ఆంక్షలు…

      నేడు విజయవాడలో నాన్ వెజ్ మార్కెట్లపై ఆంక్షలు వర్తిస్తాయి. చేపల మార్కెట్లకు కేవలం 12 గంటల వ‌ర‌కు మాత్రమే అనుమతి ఉంది. మార్క్ ట్ బ‌య‌ట చికెన్‌, మాట‌న్ షాపుల‌కు ఉదయం 6 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంటల వ‌ర‌కు అనుమతి ఉంది. అయితే నగరంలో 144 సెక్షన్ అమ లులో ఉన్నందున మార్కెట్లు, షాపుల్లో ఐదుగురికి మించి గుమికూడకుండా షాపుల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు నగర కమిషనర్. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలని సూచించారు.…
    ←1…7576777879…99→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions