ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రికార్ఢ్ ను సాధించింది. వ్యాక్సినేషన్ ను వేగంగా అందిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది ఏపీ. ఈరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టింది. ఒక్కరోజులో 10 లక్షల టీకాలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం మూడున్న గంటల వరకే ఆ టార్గెట్ను రీచ్ అయింది. గతంలో ఏపీలో ఒక్కరోజులో 6 లక్షల టీకాలు వేశారు. కాగా, ఆ రికార్డును బద్దలుకొట్టి 10 లక్షల టీకాలను వేసింది. Read: అశోక్…
హైదరాబాదీలకు రైల్వేశాఖ గుడ్న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటుగా వ్యాక్సినేషన్ను వేగంగా వేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేశారు. సోమవారం నుంచి తిరిగి రాష్ట్రంలో పరిస్థితులు సాధారణంగా మారబోతున్నాయి. Read: 100 శాతం బంగారు తెలంగాణ చేసి తీరుతాం : సిఎం కెసిఆర్ ఈ నేపథ్యంలో నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు కేంద్ర హోంశాఖ…
ఈరోజు నుంచి తెలంగాణలో అన్ని ఓపెన్ అయ్యాయి. సాధారణ సమయాల్లో ఎలాగైతే పనులు చేసుకునేవారో, ఇప్పుడు కూడా అదే విధంగా పనులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్లాక్ సమయంలో అనవసరంగా రోడ్లమీదకు వెళ్లకపోవడమే మంచిది. అవసరమైతే తప్పించి మిగతా సమయంలో ఇంట్లో ఉండటం ఉత్తమం. ఒకవేళ రోడ్డుమీదకు వేళ్లాల్సి వస్తే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని బయటకు…
దేశంలో సెకండ్వేవ్ ప్రభావం చాలా వరకు తగ్గుముఖం పడుతున్నది. వేగంగా వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఈ సమయంలో మరో న్యూస్ అందరిని భయపెడుతున్నది. ఇటీవల చెన్నై జూలో రెండు సింహాలు వైరస్తో మృతి చెందాయి. దీంతో సెంట్రలో జూ అధికారులు అప్రమత్తం అయ్యారు. జంతువులకు కరోనా టెస్టులు చేయాల్సిన విధానంపై చర్చించారు. జూలోని జంతువులకు మాత్రమే కాకుండా ఇంట్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకే అవకాశాలు ఉండటంతో మార్గదర్శకాలను రిలిజ్ చేశారు. వైరస్ బారిన పడిన జంతువులను…
దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో వ్యాక్సిన్ వేగవంతం చేస్తున్నారు. నగరాల్లోని ప్రజలకు వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ను కంప్లీట్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో ముంబై, ఢిల్లీలను వెనక్కినెట్టి చెన్నై దూసుకుపోతున్నది. చెన్నై ప్రజల్లో వ్యాక్సిన్ ఎడల అవగాహన రావడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. Read: అసభ్య సంభాషణలతో మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన… వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రయ కొనసాగుతుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లు ఏవి ఉంటే వాటిని…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నాలుగు లక్షలకు పైగా నమోదవ్వగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య లక్షకు తగ్గిపోయింది. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 58,419 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,81,965కి చేరింది. ఇందులో 2,87,66,009 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,29,243 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో…
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూలో భారీగా సడలింపులు చేసింది. గతంలో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా ఇప్పుడు అవి 6 వేలకు వచ్చాయి. అయితే కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని అంటున్నారు. ఇక ఈరోజు ఏపీలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.ఈ ఒక్కరోజే 8 లక్షణ వ్యాక్సిన్ లు వేసేలా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య,…
కరోనా మహమ్మారి కోసం విధించిన లాక్డౌన్ను ఎత్తివేసే ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మొదటల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సడలింపులు ఇచ్చిన సర్కార్.. ఆ తర్వాత సడలింపుల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచింది.. కేసులు తగ్గడంతో.. ఆ వెసులు బాటను 12 గంటల ఇచ్చింది. దీంతో.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు.. ఆపై లాక్డౌన్ అమలు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నాలుగు లక్షలకు పైగా నమోదవ్వగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య లక్షకు దిగువగా వస్తున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 60,753 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది. ఇందులో 2,86,78,390 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,60,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో…