రెండోదశ కరోనా నుంచి కోలుకోక ముందే థర్డ్ వేవ్ భయపెడుతున్నది. కొన్ని దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైంది. బ్రిటన్లో కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా నమోదవుతున్నాయి. బ్రిటన్తో పాటుగా అటు యూరప్, అఫ్రికా, అమెరికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. డెల్టా వేరియంట్ నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకుంటే ఈ డెల్టా వేరియంట్ నుంచి కొంతమేర బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అటు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌసీ…
ఉగాండా ఒలింపిక్ బృందం జపాన్కు చేరుకుంది. వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు ఆ బృందానికి టెస్ట్లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని అటు నుంచి అటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్ నిర్ధారణ అయ్యింది కూడా. అయినా కూడా ఆ అథ్లెట్కు కరోనా…
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ మరికొన్ని కేసులు తక్కువగా నమోదయ్యాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1175 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇదే సమయంలో మరో 10 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,771 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో 74,453 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 4,169 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 53 మంది మరణించారు.. చిత్తూర్లో ఏడుగురు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో ఆరుగురు చొప్పు, కృష్ణా జిల్లా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున, అనంతపూర్, కడప, నెల్లూరులో నలుగురు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు…
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది… ఆ పార్టీ కీలక నేత, ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ మరణించినట్టు తెలుస్తోంది.. అనారోగ్య కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన కన్నుమూశారని తెలుస్తోంది… కరోనా మహమ్మారి సోకడానికి తోడు.. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల వాడకంతో.. ఆయన పరిస్థితి విషమంగా మారి మరణించారని చెబుతున్నారు.. దాదాపు డజనుకు పైగా మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. అనారోగ్యం బారినపడి మావోయిస్టులతో పాటు…
కరోనాపై ఇండియా పోరాటం చేస్తున్నది. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నది. ప్రస్తుతం దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తున్నది. జూన్ 21 వ తేదీ నుంచి కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. Read: తమిళనాడులో బయటపడ్డ పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం ఉచిత వ్యాక్సిన్ ప్రకటించిన…
చెన్నైలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ వేయించేకోవడం ఒక్కటే మార్గం కావడంతో చెన్నై యువత ఎక్కువగా వ్యాక్సినేషన్ సెంటర్లకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 65 కేంద్రాల్లో వ్యాక్సిన్ను అందిస్తున్నారు. కాగా, మరింత వేగంగా వ్యాక్సిన్ను వేసేందుకు చెన్నై కార్పోరేషన్ బృహత్తర ప్రణాళికను సిద్దం చేసింది. నగరంలోని మొత్తం 200 వార్డుల్లో 200 సంచార వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. Read:…
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది చాలా కాలంపాటు ప్రపంచంలోని అనేక దేశాలు లాక్డౌన్ను విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ లాక్డౌన్ కారణంగా కోట్లాదిమంది ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలను పోగొట్టుకొని ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో అనేక దేశాలు పేదరికంలో కూరుకుపోయాయి. పొరుగు దేశం పాక్ పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. కరోనా కారణంగా పేదరికం భారీగా పెరిగింది. Read: అమల్లోకి ప్రధాని ఫ్రీ వ్యాక్సిన్ పాలసీ.. ఇంకా క్లారిటీ లేదు..! 2019లో పాక్లో…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల తరువాత అత్యల్పస్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేంద్రం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. Read: టబు పాత్రలో మనీషా కొయిరాల! ఇందులో 2,88,44,199 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 7,02,887 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక,…
మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రజలు బయటకు వస్తున్నారు. కరోనా కారణంగా ఏప్రిల్ 5 నుంచి కఠిన నిబంధనలు అమలుచేయడం ప్రారంభించారు. కేసులు పెరిగిపోవడంతో లాక్డౌన్, కర్ఫ్యూ వంటివి కఠినంగా అమలు చేశారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇప్పుడు మహారాష్ట్రకు మూడో వేవ్ ముప్పు భయపెడుతున్నది. కరోనా వైరస్ మ్యూటేషన్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ డెల్టా ప్లస్…