ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో సంపన్నుల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
దేశంలో ఈ-వాహనాలు, ముఖ్యంగా ఈ-స్కూటర్ల పోరు మార్కెట్లో చాలా తీవ్రంగా మారింది. చాలా కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. పండుగల సీజన్లో విక్రయాలు పెంచుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంభాషణలను బయటపెట్టిన వ్యక్తికి ప్రాణహాని ఉంది. ఈ వ్యక్తి పేరు నెల్సన్ అమేన్యా. విమానాశ్రయానికి సంబంధించి అదానీకి, కెన్యా ప్రభుత్వానికి మధ్య జరిగిన రహస్య సంభాషణను ఈ వ్యక్తి బయటపెట్టారు. అమేన్యా ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత చాలా కలకలం రేగింది. ఈ బహిర్గతం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అమేన్యా అన్నారు. కెన్యా ప్రభుత్వం నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తాను ఇప్పుడు భయపడుతున్నానని…
LPG Cylinder : గ్యాస్ కంపెనీలు సామాన్యుడికి పండుగల ముందు షాకిచ్చాయి. అక్టోబరు నెలలో పండుగలు వరుసగా వస్తుంటాయి. ఈ సందర్భంలో గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు భారీగా పెంచాయి.
బియ్యం ఎగుమతులపై విధించిన చాలా పరిమితులను భారత్ తొలగించింది. 2023లో ఈ ఆంక్షలు విధించారు. రుతుపవనాలు బాగా ఉండడం, ప్రభుత్వ గోదాముల్లో సరిపడా బియ్యం నిల్వ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బుక్మైషో సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్రజనీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. "బుక్ మై షో" అనేది ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించే ప్లాట్ఫాం.
ఫ్లిప్కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.