Home
Business News
Business News News
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
Singapore Gold Hub: భారతీయులకు బంగారం మీద ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా ఏదైనా సరే కచ్చితంగా బంగారం కొంటుంటాం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని కొనేది మనమే. అయితే ఈ బిజినెస్ లో అసలైన లాభాలు, ఆధిపత్యం మాత్రం మనకు రావడం లేదు. ఆసియాలో ఇండియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున పసిడి కొనుగోళ్లు చేస్తుంటే.. సింగపూర్ లాంటి దేశాలు తెర వెనుక ఉండి అసలు ఆట ఆడుతున్నాయి.… -
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
OYO: హాస్పిటాలిటీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ప్రముఖ సంస్థ ‘ఓయో’ (OYO). త్వరలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఈ సంస్థ రాయల్ ఎంట్రీ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఓయో మాతృ సంస్థ ‘ప్రిజమ్’ (Prism) సుమారు రూ.6,650 కోట్ల భారీ ఐపీఓ (IPO) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) కి సవరించిన పత్రాలను సమర్పించింది. అయితే ఈ ఐపీఓ ద్వారా సేకరించే నిధులలో సింహభాగం (దాదాపు 75 శాతం) కంపెనీ తన పాత… -
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
Petrol Diesel Rates: ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ‘యూఎస్ – ఇరాన్ పీస్ డీల్’ తర్వాత నుంచి చమురు ధరల్లో నిరంతర పతనం కొనసాగుతోంది. తాజా పతనంతో క్రూడాయిల్ ధరలు గత నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. యుద్ధ సమయంలో బ్యారెల్కు ఏకంగా 120 డాలర్ల మార్కును తాకి ప్రపంచాన్ని భయపెట్టిన చమురు ధరలు.. ఇప్పుడు ఏకంగా 77 డాలర్ల… -
Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత డిమాండ్ పరిస్థితుల మధ్య కూడా ప్రతిభావంతులను ఆకర్షించడంలో పెట్టుబడులను కొనసాగించింది. ఇందులో భాగంగానే ఆర్థిక సంవత్సరం 2026లో కంపెనీ 20,000 మందికి పైగా కాలేజీ గ్రాడ్యుయేట్లను కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంది. దీంతో ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,25,000 మార్కును దాటింది. కంపెనీ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో మేనేజ్మెంట్ మాట్లాడూతూ.. ఆర్థిక సంవత్సరం 2026 క్రమశిక్షణతో కూడిన అమలుతో సాగిందని, స్థిరమైన కరెన్సీ ఆదాయంలో 3.1 శాతం… -
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ త్వరలోనే సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరికీ సాధ్యంకాని విధంగా.. ‘ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్’ (World’s First Trillionaire) గా ఆయన అవతరించబోతున్నారు. రానున్న రోజుల్లో మస్క్ మొత్తం ఆస్తి విలువ ఏకంగా 1.11 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.92 లక్షల కోట్లకు పైగా) చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం పబ్లిక్ ఇష్యూ (IPO)కి రాబోతున్న ‘స్పేస్ ఎక్స్’… -
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
Carlsberg IPO: భారతీయ ఐపీఓ (IPO) మార్కెట్లోకి మరో గ్లోబల్ దిగ్గజం ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బియర్ బ్రాండ్ ‘కార్ల్స్బర్గ్’ ఇండియా యూనిట్ త్వరలోనే దలాల్ స్ట్రీట్లో అడుగుపెట్టబోతోంది. డెన్మార్క్కు చెందిన ఈ మాతృ సంస్థ ‘కార్ల్స్బర్గ్ A/S’, తన భారతీయ వ్యాపార విభాగాన్ని పబ్లిక్ లిస్టింగ్ చేసేందుకు ఈ జూన్ నెలలోనే డ్రాఫ్ట్ పేపర్స్ (DRHP) అప్లై చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రూ. 6,700 కోట్లు సేకరించే… -
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు డబ్బు బదిలీకి మాత్రమే ఉపయోగించిన UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఇప్పుడు క్రెడిట్ సదుపాయాలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో BharatPe, YES Bank కలిసి BharatPe Flex (Credit-on-UPI) అనే కొత్త ఫీచర్ను ప్రారంభించాయి. ఈ సేవ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా UPI ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు. భారత్పే ఫ్లెక్స్ అంటే ఏమిటి? BharatPe… -
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
నెలాఖరు వచ్చిందంటే జీతం కోసం ఎదురుచూపులు.. బ్యాంక్ అకౌంట్లో మెసేజ్ పడిందంటే ఊరట.. ఆ ఊరటతోనే ఇంటి అద్దె, ఈఎంఐలు, పిల్లల ఫీజులు, కరెంట్ బిల్లులు, క్రెడిట్ కార్డ్ బకాయిలు అన్నీ వరుసగా తీర్చే జీవితం కోట్లాది ఉద్యోగులది. అయితే ఒకసారి ఊహించండి.. నెలకు ఒకసారి కాదు, నెలలోనే రెండు సార్లు జీతం వస్తే ఎలా ఉంటుంది? నెల 15న సగం జీతం, నెలాఖరున మిగతా సగం జీతం అకౌంట్లో పడితే ఉద్యోగుల జీవితం నిజంగా సులభమవుతుందా?… -
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జారీ, యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఉద్యోగులకు మరింత సురక్షితమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు EPFO ఇప్పుడు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులు తమ UANను ఇంటి నుంచే సులభంగా జనరేట్ చేసుకోవడంతో పాటు యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్ర ప్రభుత్వ UMANG (Unified Mobile Application… -
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనల నేపథ్యంలో రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్లు RBI ప్రకటించింది. RBI గవర్నర్ Sanjay Malhotra శుక్రవారం ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగిన సమావేశం అనంతరం MPC సభ్యులందరూ ఏకగ్రీవంగా రెపో రేటును మార్చకుండా కొనసాగించాలని నిర్ణయించారు.…
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!