టాటా సన్స్ చైర్మన్ రతన్ నావల్ టాటా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా నిజాయితీపరుడు, నైతికత, పరోపకారం కలిగిన వ్యక్తి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. విజయం సాధించారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు ఆయన గొప్ప సూచనలు చేశారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందిస్తారు. డబ్బు సంపాదించి ధనవంతులు కావడమే దీని వెనుక లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి తల్లిదండ్రులలో మీరు కూడా ఉన్నట్లయితే..…
బెంగళూరులోని ఐఐఎంలో కాఫీ షాప్ నడుపుతున్న ఓ దుకాణదారుడి భార్య ఖాతాలోకి అకస్మాత్తుగా రూ.999 కోట్లు వచ్చాయి. తన భార్య ఖాతాలోకి ఇంత డబ్బు రావడంతో దుకాణదారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) లాభం 4.99 శాతం పెరిగి రూ.11,909 కోట్లకు చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కె్ట్ ఒక్కరోజు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్కు కలిసొచ్చాయి. దీంతో గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు దాకా గ్రీన్లోనే కొనసాగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లో ముగిసింది. గత వారంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ తీవ్ర నష్టాలను చవిచూసింది. మంగళవారం కాస్త ఒడిదుడుకుల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చింది. బుధవారం ఉదయం కూడా లాభాల్లోనే సూచీలు మొదలయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ వరుస నష్టాలను చవిచూసింది. మంగళవారం ఉదయం కూడా ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం లాభాల్లోకి దూసుకొచ్చింది.
పండుగల సీజన్లో ప్రజలు ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువగా చేస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. ఒక వారంలో ప్రజలు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి 54 వేల కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు చేశారు.
ప్రపంచంలో వందల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధర పలుకుతున్న వాటిలో మద్యం ఒకటి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం ఏది అని మిమ్మల్ని అడిగితే, మీరు దాన్ని గూగుల్ చేయాల్సి రావచ్చు.
మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ మైదానంలోనే కాకుండా వ్యాపార ప్రపంచంలో కూడా భారీ షాట్లు కొట్టడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను చాలా పెద్ద కంపెనీలలో చాలా డబ్బు పెట్టుబడి పెట్టాడు.
స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ గురించి తెలిసే ఉంటుంది. జెరోధా సీఈఓ నితిన్ కామత్కు ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో యువర్స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ ఓ ప్రశ్న సంధించారు.